-
చైల్డ్ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు బోరవానిపేట
గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
-
వేగవంతంగా కేసుల దర్యాప్తు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Sep 12 2026 01:54 AM -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూర్యాపేట ఎస్ఈ పి.యాదగిరి సూచించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
మునగాల: మండలంలోని ఈదులవాగు తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్కు అవసరమైన ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆర్.
Sat, Sep 12 2026 01:54 AM -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే హైవే దిగ్బంధం
సూర్యాపేట : రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించకుంటే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం ఆగదని మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Sat, Sep 12 2026 01:54 AM -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
భానుపురి (సూర్యాపేట) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప
Sat, Sep 12 2026 01:54 AM -
కథ మారలేదు!
కమిషనర్ మారినా..తమవారికి పనులు అప్పగించేందుకేనా?
Sat, Sep 12 2026 01:54 AM -
బిజినెస్ ఎక్స్పోలో సీడబ్ల్యూసీ సేవలు
అల్లిపురం: గిడ్డంగులు, లాజిస్టిక్స్ సేవలు, వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తూ కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ) ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
అదానీ గంగవరం పోర్టుకు అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు 25వ గ్లోబల్ గ్రీన్టెక్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అవార్డ్స్–2026 దక్కింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించిన గ్రీన్టెక్ ఫౌండేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం
మహారాణిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం, వెన్నెముక కార్యకర్తలే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బలమైన కేడర్ ఉందన్నారు. వైఎస్సార్ సీపీలో అక్కడ అధినేత జగనన్న..
Sat, Sep 12 2026 01:54 AM -
వరలక్ష్మీ నమోస్తుతే
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలకు మహిళలు పోటెత్తారు. మొత్తం మూడు వేదికలపై నాలుగు బ్యాచ్ల్లో జరిగిన వ్రతాల్లో 6,150 మంది మహిళలు పాల్గొని, భక్తి శ్రద్ధలతో ఆచరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
చినుకు పలకరించే.. నగరి పులకరించే!
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఆకాశం దట్టంగా మేఘావృతమై.. నగరమంతటా ఎడతెరిపి లేకుండా ముసురులా వర్షం కురిసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో ఇద్దరికి, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో ఆరుగురికి పదవులు కేటాయించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
విశాఖ పర్యాటకానికి సీప్లేన్ ఊతం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ సీప్లేన్ క్రూయిజ్ సేవలకు సన్నాహాలు చేస్తోంది.
Sat, Sep 12 2026 01:54 AM -
వినాయక మండపం పనుల్లో విషాదం
పనులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి
Sat, Sep 12 2026 01:54 AM -
జీవననాదం
అడుగుల సవ్వడేSat, Sep 12 2026 01:54 AM -
" />
కూచిపూడి నాట్యం అజరామరం
ఆర్మీ కల్నల్ డి.అగ్నిహోత్రి
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
Sat, Sep 12 2026 01:54 AM -
అనుమానంతోనే హత్య
పటమట(విజయవాడతూర్పు): భార్యపై అనుమానంతోనే తాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం ఉందని దీనికితోడు మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కసితోనే చంపానని హత్య కేసులో నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
Sat, Sep 12 2026 01:54 AM -
కొడుకు తప్పుకు ఐఏఎస్లను తలంటుతావా..!
వైఎస్సార్ సీపీ కృష్ణా అధ్యక్షుడు పేర్ని నానిSat, Sep 12 2026 01:54 AM -
నిలుద్దాం.. గెలుద్దాం..
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుదాంSat, Sep 12 2026 01:54 AM -
ఫేక్ పత్రాలతో భూంఫట్!
రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!Sat, Sep 12 2026 01:54 AM -
దుర్గమ్మ సేవలో కంచర్ల గోపన్న వారసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భక్త రామదాసు(కంచర్ల గోపన్న) వారసులు శుక్రవారం దర్శించుకున్నారు. కంచర్ల గోపన్న పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు.
Sat, Sep 12 2026 01:54 AM
-
చైల్డ్ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు బోరవానిపేట
గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
వేగవంతంగా కేసుల దర్యాప్తు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Sep 12 2026 01:54 AM -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూర్యాపేట ఎస్ఈ పి.యాదగిరి సూచించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
మునగాల: మండలంలోని ఈదులవాగు తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్కు అవసరమైన ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆర్.
Sat, Sep 12 2026 01:54 AM -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే హైవే దిగ్బంధం
సూర్యాపేట : రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించకుంటే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం ఆగదని మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Sat, Sep 12 2026 01:54 AM -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
భానుపురి (సూర్యాపేట) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప
Sat, Sep 12 2026 01:54 AM -
కథ మారలేదు!
కమిషనర్ మారినా..తమవారికి పనులు అప్పగించేందుకేనా?
Sat, Sep 12 2026 01:54 AM -
బిజినెస్ ఎక్స్పోలో సీడబ్ల్యూసీ సేవలు
అల్లిపురం: గిడ్డంగులు, లాజిస్టిక్స్ సేవలు, వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తూ కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ) ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
అదానీ గంగవరం పోర్టుకు అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు 25వ గ్లోబల్ గ్రీన్టెక్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అవార్డ్స్–2026 దక్కింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించిన గ్రీన్టెక్ ఫౌండేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం
మహారాణిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం, వెన్నెముక కార్యకర్తలే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బలమైన కేడర్ ఉందన్నారు. వైఎస్సార్ సీపీలో అక్కడ అధినేత జగనన్న..
Sat, Sep 12 2026 01:54 AM -
వరలక్ష్మీ నమోస్తుతే
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలకు మహిళలు పోటెత్తారు. మొత్తం మూడు వేదికలపై నాలుగు బ్యాచ్ల్లో జరిగిన వ్రతాల్లో 6,150 మంది మహిళలు పాల్గొని, భక్తి శ్రద్ధలతో ఆచరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
చినుకు పలకరించే.. నగరి పులకరించే!
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఆకాశం దట్టంగా మేఘావృతమై.. నగరమంతటా ఎడతెరిపి లేకుండా ముసురులా వర్షం కురిసింది.
Sat, Sep 12 2026 01:54 AM -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో ఇద్దరికి, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో ఆరుగురికి పదవులు కేటాయించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
విశాఖ పర్యాటకానికి సీప్లేన్ ఊతం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ సీప్లేన్ క్రూయిజ్ సేవలకు సన్నాహాలు చేస్తోంది.
Sat, Sep 12 2026 01:54 AM -
వినాయక మండపం పనుల్లో విషాదం
పనులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి
Sat, Sep 12 2026 01:54 AM -
జీవననాదం
అడుగుల సవ్వడేSat, Sep 12 2026 01:54 AM -
" />
కూచిపూడి నాట్యం అజరామరం
ఆర్మీ కల్నల్ డి.అగ్నిహోత్రి
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
Sat, Sep 12 2026 01:54 AM -
అనుమానంతోనే హత్య
పటమట(విజయవాడతూర్పు): భార్యపై అనుమానంతోనే తాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం ఉందని దీనికితోడు మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కసితోనే చంపానని హత్య కేసులో నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
Sat, Sep 12 2026 01:54 AM -
కొడుకు తప్పుకు ఐఏఎస్లను తలంటుతావా..!
వైఎస్సార్ సీపీ కృష్ణా అధ్యక్షుడు పేర్ని నానిSat, Sep 12 2026 01:54 AM -
నిలుద్దాం.. గెలుద్దాం..
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుదాంSat, Sep 12 2026 01:54 AM -
ఫేక్ పత్రాలతో భూంఫట్!
రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!Sat, Sep 12 2026 01:54 AM -
దుర్గమ్మ సేవలో కంచర్ల గోపన్న వారసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భక్త రామదాసు(కంచర్ల గోపన్న) వారసులు శుక్రవారం దర్శించుకున్నారు. కంచర్ల గోపన్న పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు.
Sat, Sep 12 2026 01:54 AM
