-
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
-
ఎరువు.. ధరవు
పెరవలి (కొవ్వూరు): రైతు సంక్షేమమే ధ్యేయం, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం అండగా నిలవక, పైగా అదనపు భారం మోపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350లు పెరగటం రైతుల్లో కలవరం రేపుతోంది.
Wed, May 20 2026 12:17 AM -
సహాయక జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లా ఎస్జీఎస్డబ్ల్యూ ప్రధాన కార్యాల యంలో ఖాళీగా ఉన్న ఒక సహాయక జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం వెల్లడించారు.
Wed, May 20 2026 12:17 AM -
స్వర్ణ దుకాణాల బంద్ విజయవంతం
● స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని నిరసన
● బంగారం కొనద్దన్న మోడీ పిలుపుతో
ఆందోళన
Wed, May 20 2026 12:17 AM -
" />
మళ్లీ చమురు వడ్డన
● లీటరుకు 95 పైసల చొప్పున పెంపు
● జిల్లాలో రోజుకు 10.80 లక్షల లీటర్ల విక్రయాలు
● రోజుకు రూ.10.20 లక్షల అదనపు భారం
Wed, May 20 2026 12:17 AM -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఆకస్మిక తనిఖీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్రెడ్డి, సిబ్బంది గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
మత్తు పదార్థాలతో అనేక అనర్థాలు
మోతుగూడెం: మత్తు పదార్థాలను వాడడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ హేమంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
మహిళా దొంగల ఆచూకీ తెలపండి
జగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
తిరుపతిలో మరో 500 మొబైళ్ల్లు స్వాధీనం
తిరుపతి క్రైమ్: జిల్లా పోలీసులు కేంద్ర ప్రభుత్వ మొబైల్ గుర్తింపు వ్యవస్థ సహాయంతో 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.
Wed, May 20 2026 12:11 AM -
సప్లిమెంటరీకి రికార్డు స్థాయిలో దరఖాస్తులు
●
Wed, May 20 2026 12:11 AM -
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
– వైఎస్సార్సీపీ నేత ఇంట విషాదం
Wed, May 20 2026 12:11 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రేణిగుంట: మండలంలోని తూకివాకం సమీపంలో నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి లో మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు..
Wed, May 20 2026 12:11 AM -
● ఊపిరితిత్తుల సమస్యలతో మంచానికే పరిమితం ● ఆపరేషన్కు రూ.32 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సహాయం కోసం వేడుకోలు
వెంకటగిరి రూరల్: మా అమ్మను బతికించండి సా రూ అని బాధితురాలి కుమారుడు అబ్దుల్ రహీమ్, కుమార్తె సనా వేడుకుంటున్నారు. పట్టణంలోని బంగారుపేటకు చెందిన షేక్ మస్తాన్బాషా, మమూల్బేగంది ఒకప్పుడు చేనేత కుటుంబం.
Wed, May 20 2026 12:11 AM -
శ్మశాన భూమి ఆక్రమణ
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని మాధవమాల రెవెన్యూ పరిధిలోని దళితుల శ్మశాన భూమిని ఓ రైతు ఆక్రమించడంపై ఆ గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 51లో మొత్తం 11.66 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
Wed, May 20 2026 12:11 AM -
" />
సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్, పట్టాలను అందజేశారు.
Wed, May 20 2026 12:11 AM -
న్యాయం చేయండి సారూ!
వెంకటగిరి రూరల్: తన భర్త నుంచి తనకు విముక్తి కల్పించి, న్యాయం చేయాలని అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భార్య షామీన అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Wed, May 20 2026 12:11 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Wed, May 20 2026 12:11 AM -
పిల్లలను కంటే రూ.30, 40వేలు అంటూ హేళన మాటలా!
తిరుపతి సిటీ: రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేదిస్తోంది. పేదలు కొనుగోలు శక్తిని కొల్పోయి పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజురీయింబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విద్యను కార్పొరేట్ రంగం శాసిస్తోంది.
Wed, May 20 2026 12:11 AM -
22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
తిరుపతి సిటీ: ఏపీ పీజీసెట్ –2026 ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, May 20 2026 12:11 AM -
" />
పిల్లల భవిష్యత్తు భరోసా ఇస్తారా?
బిడ్డలను కంటే నగదు ప్రోత్సాహం ఇస్తామని సీఎం అత్యంత దారుణంగా మాట్లాడారు. బిడ్డని కంటే ఉద్యోగం ఇస్తాం..వారి భవిష్యత్తు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి తప్ప పేదలను రెచ్చగొట్టి కాలయాపన చేస్తే ప్రజలు అమాయకులు కాదు. ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు.
Wed, May 20 2026 12:11 AM -
ఉన్నవారికే గతి లేదు.. ఉత్తుత్తి మాటలెందుకు?
సీఎం చంద్రబాబు ఇటీవల ప్రజలనుద్ధేశించి దారుణంగా మాట్లాడారు. ఎక్కువ మందిని కనండంటూ మాట్లాడం అభ్యంతరకరం. ఉన్నవారికి ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. యువత పరిస్థితి దారుణంగా ఉంది. నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డనిధికి చరమగీతం పాడారు.
Wed, May 20 2026 12:11 AM -
భారీగా ఇసుక అక్రమ డంపింగ్
కుల్లూరులో ఇసుక అక్రమ డప్పింగ్
Wed, May 20 2026 12:11 AM -
ఘనమైన గతంతో 'బలమైన భవితలోకి'!
ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి.
Wed, May 20 2026 12:05 AM -
జిల్లాలో ఎరువుల స్టాక్ వివరాలు..
కొద్ది రోజుల్లో వానాకాలం సాగు సీజన్ మొదలవుతుంది. మార్క్ఫెడ్ వద్ద యూరియాతో పాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నార ుు. ముందస్తుగానే వాటిని పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేయాలి. అ యితే వ్యవసాయ శాఖ ఇప్పటివరకు సరైన కార్యాచరణ రూపొందించలేదనే విమర్శలున్నాయి.
Wed, May 20 2026 12:05 AM -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సీజీఆర్ఎఫ్ చైర్మ న్ సలంద్ర రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చే శారు.
Wed, May 20 2026 12:05 AM
-
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Wed, May 20 2026 12:24 AM -
ఎరువు.. ధరవు
పెరవలి (కొవ్వూరు): రైతు సంక్షేమమే ధ్యేయం, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం అండగా నిలవక, పైగా అదనపు భారం మోపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.75 నుంచి రూ.350లు పెరగటం రైతుల్లో కలవరం రేపుతోంది.
Wed, May 20 2026 12:17 AM -
సహాయక జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లా ఎస్జీఎస్డబ్ల్యూ ప్రధాన కార్యాల యంలో ఖాళీగా ఉన్న ఒక సహాయక జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం వెల్లడించారు.
Wed, May 20 2026 12:17 AM -
స్వర్ణ దుకాణాల బంద్ విజయవంతం
● స్వర్ణకార కార్పొరేషన్కు నిధులు, విధులు కేటాయించాలని నిరసన
● బంగారం కొనద్దన్న మోడీ పిలుపుతో
ఆందోళన
Wed, May 20 2026 12:17 AM -
" />
మళ్లీ చమురు వడ్డన
● లీటరుకు 95 పైసల చొప్పున పెంపు
● జిల్లాలో రోజుకు 10.80 లక్షల లీటర్ల విక్రయాలు
● రోజుకు రూ.10.20 లక్షల అదనపు భారం
Wed, May 20 2026 12:17 AM -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఆకస్మిక తనిఖీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్రెడ్డి, సిబ్బంది గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
మత్తు పదార్థాలతో అనేక అనర్థాలు
మోతుగూడెం: మత్తు పదార్థాలను వాడడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ హేమంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
మహిళా దొంగల ఆచూకీ తెలపండి
జగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Wed, May 20 2026 12:17 AM -
తిరుపతిలో మరో 500 మొబైళ్ల్లు స్వాధీనం
తిరుపతి క్రైమ్: జిల్లా పోలీసులు కేంద్ర ప్రభుత్వ మొబైల్ గుర్తింపు వ్యవస్థ సహాయంతో 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.
Wed, May 20 2026 12:11 AM -
సప్లిమెంటరీకి రికార్డు స్థాయిలో దరఖాస్తులు
●
Wed, May 20 2026 12:11 AM -
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
– వైఎస్సార్సీపీ నేత ఇంట విషాదం
Wed, May 20 2026 12:11 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రేణిగుంట: మండలంలోని తూకివాకం సమీపంలో నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి లో మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు..
Wed, May 20 2026 12:11 AM -
● ఊపిరితిత్తుల సమస్యలతో మంచానికే పరిమితం ● ఆపరేషన్కు రూ.32 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సహాయం కోసం వేడుకోలు
వెంకటగిరి రూరల్: మా అమ్మను బతికించండి సా రూ అని బాధితురాలి కుమారుడు అబ్దుల్ రహీమ్, కుమార్తె సనా వేడుకుంటున్నారు. పట్టణంలోని బంగారుపేటకు చెందిన షేక్ మస్తాన్బాషా, మమూల్బేగంది ఒకప్పుడు చేనేత కుటుంబం.
Wed, May 20 2026 12:11 AM -
శ్మశాన భూమి ఆక్రమణ
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని మాధవమాల రెవెన్యూ పరిధిలోని దళితుల శ్మశాన భూమిని ఓ రైతు ఆక్రమించడంపై ఆ గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 51లో మొత్తం 11.66 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
Wed, May 20 2026 12:11 AM -
" />
సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్, పట్టాలను అందజేశారు.
Wed, May 20 2026 12:11 AM -
న్యాయం చేయండి సారూ!
వెంకటగిరి రూరల్: తన భర్త నుంచి తనకు విముక్తి కల్పించి, న్యాయం చేయాలని అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భార్య షామీన అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Wed, May 20 2026 12:11 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Wed, May 20 2026 12:11 AM -
పిల్లలను కంటే రూ.30, 40వేలు అంటూ హేళన మాటలా!
తిరుపతి సిటీ: రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేదిస్తోంది. పేదలు కొనుగోలు శక్తిని కొల్పోయి పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజురీయింబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విద్యను కార్పొరేట్ రంగం శాసిస్తోంది.
Wed, May 20 2026 12:11 AM -
22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
తిరుపతి సిటీ: ఏపీ పీజీసెట్ –2026 ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, May 20 2026 12:11 AM -
" />
పిల్లల భవిష్యత్తు భరోసా ఇస్తారా?
బిడ్డలను కంటే నగదు ప్రోత్సాహం ఇస్తామని సీఎం అత్యంత దారుణంగా మాట్లాడారు. బిడ్డని కంటే ఉద్యోగం ఇస్తాం..వారి భవిష్యత్తు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి తప్ప పేదలను రెచ్చగొట్టి కాలయాపన చేస్తే ప్రజలు అమాయకులు కాదు. ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు.
Wed, May 20 2026 12:11 AM -
ఉన్నవారికే గతి లేదు.. ఉత్తుత్తి మాటలెందుకు?
సీఎం చంద్రబాబు ఇటీవల ప్రజలనుద్ధేశించి దారుణంగా మాట్లాడారు. ఎక్కువ మందిని కనండంటూ మాట్లాడం అభ్యంతరకరం. ఉన్నవారికి ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. యువత పరిస్థితి దారుణంగా ఉంది. నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డనిధికి చరమగీతం పాడారు.
Wed, May 20 2026 12:11 AM -
భారీగా ఇసుక అక్రమ డంపింగ్
కుల్లూరులో ఇసుక అక్రమ డప్పింగ్
Wed, May 20 2026 12:11 AM -
ఘనమైన గతంతో 'బలమైన భవితలోకి'!
ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి.
Wed, May 20 2026 12:05 AM -
జిల్లాలో ఎరువుల స్టాక్ వివరాలు..
కొద్ది రోజుల్లో వానాకాలం సాగు సీజన్ మొదలవుతుంది. మార్క్ఫెడ్ వద్ద యూరియాతో పాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నార ుు. ముందస్తుగానే వాటిని పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేయాలి. అ యితే వ్యవసాయ శాఖ ఇప్పటివరకు సరైన కార్యాచరణ రూపొందించలేదనే విమర్శలున్నాయి.
Wed, May 20 2026 12:05 AM -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సీజీఆర్ఎఫ్ చైర్మ న్ సలంద్ర రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చే శారు.
Wed, May 20 2026 12:05 AM
