-
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
-
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు పెరిగి 25,886కు చేరింది. సెన్సెక్స్(Sensex) 301 పాయింట్లు పుంజుకొని 84,509 వద్ద ట్రేడవుతోంది.
Mon, Oct 27 2025 09:31 AM -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు..
Mon, Oct 27 2025 09:30 AM -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది.
Mon, Oct 27 2025 09:28 AM -
వేధింపులపై మంత్రి షాకింగ్ కామెంట్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Mon, Oct 27 2025 09:08 AM -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
Mon, Oct 27 2025 09:08 AM -
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.
Mon, Oct 27 2025 09:08 AM -
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.
Mon, Oct 27 2025 09:04 AM -
" />
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు.
Mon, Oct 27 2025 09:04 AM -
త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది.
Mon, Oct 27 2025 09:04 AM -
రామ్మూర్తి యాదవ్తో అనుబంధం మరువలేనిది
త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
" />
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Oct 27 2025 09:04 AM -
అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్ను ప్రవేశపెట్టింది.
Mon, Oct 27 2025 09:04 AM -
నిర్మల్
Mon, Oct 27 2025 09:04 AM -
ఏఐ బోధనకు అడ్డంకులు!
లక్ష్మణచాంద: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 15న జిల్లాలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను ప్రారంభించింది.
Mon, Oct 27 2025 09:02 AM -
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జలమ్మ ప ల్లకి సేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Oct 27 2025 09:02 AM -
కిక్కు.. ఎవరికో లక్కు..
నిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం సోమవారం లక్కీ నిర్వహించనున్నారు. డ్రా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి లక్కు ఎవరిని వరించనుందని టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది.
Mon, Oct 27 2025 09:02 AM -
రమణీయ ప్రకృతి
నిర్వహణ భారం
Mon, Oct 27 2025 09:02 AM -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.
Mon, Oct 27 2025 09:02 AM -
తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ అంటేనే ఆ త్మగౌరవమని.. అవకాశం, అధికారం ఆత్మగౌరవమే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలని ‘జనంబాట’ పట్టామన్నారు.
Mon, Oct 27 2025 09:02 AM -
మార్గం సుగమం..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గ ఆమోదం
● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
● ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ
Mon, Oct 27 2025 09:02 AM -
ఆధునిక హంగులతో అందమైన భవనం..
● రూ. 5.70 కోట్ల వ్యయంతో
మాక్లూర్లో నిర్మాణం
● నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యే
Mon, Oct 27 2025 09:02 AM -
కుండీల్లోనే ముగిసిన కథ!
● వంద రోజులు దాటినా పంపిణీకి నోచుకోని చేపపిల్లలు
● ఎన్ని బతికున్నాయో చెప్పలేమంటున్న అధికారులు
Mon, Oct 27 2025 09:02 AM
-
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
Mon, Oct 27 2025 09:40 AM -
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు పెరిగి 25,886కు చేరింది. సెన్సెక్స్(Sensex) 301 పాయింట్లు పుంజుకొని 84,509 వద్ద ట్రేడవుతోంది.
Mon, Oct 27 2025 09:31 AM -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు..
Mon, Oct 27 2025 09:30 AM -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది.
Mon, Oct 27 2025 09:28 AM -
వేధింపులపై మంత్రి షాకింగ్ కామెంట్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Mon, Oct 27 2025 09:08 AM -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
Mon, Oct 27 2025 09:08 AM -
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.
Mon, Oct 27 2025 09:08 AM -
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.
Mon, Oct 27 2025 09:04 AM -
" />
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు.
Mon, Oct 27 2025 09:04 AM -
త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది.
Mon, Oct 27 2025 09:04 AM -
రామ్మూర్తి యాదవ్తో అనుబంధం మరువలేనిది
త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
" />
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Oct 27 2025 09:04 AM -
అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు.
Mon, Oct 27 2025 09:04 AM -
స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్ను ప్రవేశపెట్టింది.
Mon, Oct 27 2025 09:04 AM -
నిర్మల్
Mon, Oct 27 2025 09:04 AM -
ఏఐ బోధనకు అడ్డంకులు!
లక్ష్మణచాంద: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 15న జిల్లాలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను ప్రారంభించింది.
Mon, Oct 27 2025 09:02 AM -
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జలమ్మ ప ల్లకి సేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Oct 27 2025 09:02 AM -
కిక్కు.. ఎవరికో లక్కు..
నిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం సోమవారం లక్కీ నిర్వహించనున్నారు. డ్రా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి లక్కు ఎవరిని వరించనుందని టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది.
Mon, Oct 27 2025 09:02 AM -
రమణీయ ప్రకృతి
నిర్వహణ భారం
Mon, Oct 27 2025 09:02 AM -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.
Mon, Oct 27 2025 09:02 AM -
తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ అంటేనే ఆ త్మగౌరవమని.. అవకాశం, అధికారం ఆత్మగౌరవమే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలని ‘జనంబాట’ పట్టామన్నారు.
Mon, Oct 27 2025 09:02 AM -
మార్గం సుగమం..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గ ఆమోదం
● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
● ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ
Mon, Oct 27 2025 09:02 AM -
ఆధునిక హంగులతో అందమైన భవనం..
● రూ. 5.70 కోట్ల వ్యయంతో
మాక్లూర్లో నిర్మాణం
● నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యే
Mon, Oct 27 2025 09:02 AM -
కుండీల్లోనే ముగిసిన కథ!
● వంద రోజులు దాటినా పంపిణీకి నోచుకోని చేపపిల్లలు
● ఎన్ని బతికున్నాయో చెప్పలేమంటున్న అధికారులు
Mon, Oct 27 2025 09:02 AM
