-
రేపే శుభాంశు శుక్లా రోదశి యాత్ర
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదశి యాత్రకు ఎట్టకేలకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది.
-
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Jun 24 2025 07:52 AM -
సగం
ఇంట్లో.. మట్టిలో..సీజన్ ప్రారంభమై నెల దాటినా 60శాతమే విత్తు ● ఊరిస్తున్న మేఘాలు ● చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ● ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత ● పెసర, మినుము, జొన్న సాగు చేయొద్దంటున్న అధికారులుTue, Jun 24 2025 07:39 AM -
గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం
● ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డిTue, Jun 24 2025 07:39 AM -
దరఖాస్తు చేసుకోండి
డీఈఓ రేణుకాదేవి
Tue, Jun 24 2025 07:39 AM -
బయోమెట్రిక్ అమలుకు చర్యలు
● అధికారులు సమయపాలన పాటించాలి ● ప్రజావాణి దరఖాస్తులనుసత్వరం పరిష్కరించాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్Tue, Jun 24 2025 07:39 AM -
" />
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి
Tue, Jun 24 2025 07:39 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణTue, Jun 24 2025 07:39 AM -
దళితులపై దాడులను అరికట్టండి
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
Tue, Jun 24 2025 07:39 AM -
నషా ముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేద్దాం
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు.
Tue, Jun 24 2025 07:39 AM -
యాజమాన్య హక్కులు కల్పించాలి
● ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్Tue, Jun 24 2025 07:39 AM -
అన్నదాత ఆందోళన
దౌల్తాబాద్: పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వానజాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలను దున్ని విత్తు వేశారు.
Tue, Jun 24 2025 07:39 AM -
సర్కారు బడికి ఆదరణ అదరహో!
● బడిబాటలో 14,215 మంది ప్రవేశాలు ● అత్యధికంగా జహీరాబాద్ మండలంలోTue, Jun 24 2025 07:38 AM -
అవే వినతులు!
జిల్లా అధికారులు రావాల్సిందే..
Tue, Jun 24 2025 07:38 AM -
ఆత్మీయం ఏదీ?
రైతు కూలీలపైఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?Tue, Jun 24 2025 07:38 AM -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Tue, Jun 24 2025 07:38 AM -
● ఆ పాఠశాలల బకాయిలు చెల్లించాలి
దళిత, గిరిజనసంఘాల డిమాండ్
Tue, Jun 24 2025 07:38 AM -
● అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్
Tue, Jun 24 2025 07:38 AM -
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి: కలెక్టర్
సంగారెడ్డి జోన్/వట్పల్లి(అందోల్): ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు.
Tue, Jun 24 2025 07:38 AM -
పీహెచ్డీ అవార్డు గ్రహీతలకు సన్మానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల పీహెచ్డీ అవార్డును పొందిన ఐదుగురు అధ్యాపక బృందానికి సోమవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రత్న ప్రసాద్ మీడియాకు వివరించారు.
Tue, Jun 24 2025 07:38 AM -
కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొల్చారం మండలంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి కిష్టాపూర్ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం..
Tue, Jun 24 2025 07:38 AM -
కోమటిచెరువు సుందరీకరణ!
ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు ● మూడు కిలోమీటర్ల పొడవునా ప్రక్రియ ● కెనాల్ ఇరువైపులా ఫుట్పాత్ ● అక్రమకట్టడాల తొలగింపు ● రేపో మాపో క్షేత్రస్థాయిలో ఆరా ● రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వేTue, Jun 24 2025 07:38 AM -
రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): రైస్మిల్లు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శివ్వంపేట గ్రామ శివారులో ఉన్న ఓంసాయి వెంకటరమణ రైస్మిల్లు కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి గదుల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డాడు.
Tue, Jun 24 2025 07:38 AM -
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించండి ● ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాలి ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● ఎంఈఓ, కస్తూర్బా ఎస్ఓలతో సమీక్షTue, Jun 24 2025 07:38 AM
-
రేపే శుభాంశు శుక్లా రోదశి యాత్ర
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదశి యాత్రకు ఎట్టకేలకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది.
Tue, Jun 24 2025 07:55 AM -
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Jun 24 2025 07:52 AM -
సగం
ఇంట్లో.. మట్టిలో..సీజన్ ప్రారంభమై నెల దాటినా 60శాతమే విత్తు ● ఊరిస్తున్న మేఘాలు ● చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ● ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత ● పెసర, మినుము, జొన్న సాగు చేయొద్దంటున్న అధికారులుTue, Jun 24 2025 07:39 AM -
గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం
● ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డిTue, Jun 24 2025 07:39 AM -
దరఖాస్తు చేసుకోండి
డీఈఓ రేణుకాదేవి
Tue, Jun 24 2025 07:39 AM -
బయోమెట్రిక్ అమలుకు చర్యలు
● అధికారులు సమయపాలన పాటించాలి ● ప్రజావాణి దరఖాస్తులనుసత్వరం పరిష్కరించాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్Tue, Jun 24 2025 07:39 AM -
" />
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి
Tue, Jun 24 2025 07:39 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణTue, Jun 24 2025 07:39 AM -
దళితులపై దాడులను అరికట్టండి
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
Tue, Jun 24 2025 07:39 AM -
నషా ముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేద్దాం
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు.
Tue, Jun 24 2025 07:39 AM -
యాజమాన్య హక్కులు కల్పించాలి
● ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్Tue, Jun 24 2025 07:39 AM -
అన్నదాత ఆందోళన
దౌల్తాబాద్: పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వానజాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలను దున్ని విత్తు వేశారు.
Tue, Jun 24 2025 07:39 AM -
సర్కారు బడికి ఆదరణ అదరహో!
● బడిబాటలో 14,215 మంది ప్రవేశాలు ● అత్యధికంగా జహీరాబాద్ మండలంలోTue, Jun 24 2025 07:38 AM -
అవే వినతులు!
జిల్లా అధికారులు రావాల్సిందే..
Tue, Jun 24 2025 07:38 AM -
ఆత్మీయం ఏదీ?
రైతు కూలీలపైఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?Tue, Jun 24 2025 07:38 AM -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Tue, Jun 24 2025 07:38 AM -
● ఆ పాఠశాలల బకాయిలు చెల్లించాలి
దళిత, గిరిజనసంఘాల డిమాండ్
Tue, Jun 24 2025 07:38 AM -
● అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్
Tue, Jun 24 2025 07:38 AM -
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి: కలెక్టర్
సంగారెడ్డి జోన్/వట్పల్లి(అందోల్): ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు.
Tue, Jun 24 2025 07:38 AM -
పీహెచ్డీ అవార్డు గ్రహీతలకు సన్మానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల పీహెచ్డీ అవార్డును పొందిన ఐదుగురు అధ్యాపక బృందానికి సోమవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రత్న ప్రసాద్ మీడియాకు వివరించారు.
Tue, Jun 24 2025 07:38 AM -
కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొల్చారం మండలంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి కిష్టాపూర్ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం..
Tue, Jun 24 2025 07:38 AM -
కోమటిచెరువు సుందరీకరణ!
ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు ● మూడు కిలోమీటర్ల పొడవునా ప్రక్రియ ● కెనాల్ ఇరువైపులా ఫుట్పాత్ ● అక్రమకట్టడాల తొలగింపు ● రేపో మాపో క్షేత్రస్థాయిలో ఆరా ● రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వేTue, Jun 24 2025 07:38 AM -
రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): రైస్మిల్లు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శివ్వంపేట గ్రామ శివారులో ఉన్న ఓంసాయి వెంకటరమణ రైస్మిల్లు కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి గదుల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డాడు.
Tue, Jun 24 2025 07:38 AM -
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించండి ● ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాలి ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● ఎంఈఓ, కస్తూర్బా ఎస్ఓలతో సమీక్షTue, Jun 24 2025 07:38 AM -
హైదరాబాద్ : కొత్తపేటలో సందడి చేసిన బ్యూటీ క్వీన్ మనసా వారణాసి (ఫోటోలు)
Tue, Jun 24 2025 07:52 AM