-
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి.
-
ఘనంగా పగల్పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలుMon, Dec 22 2025 02:21 AM -
ఘనంగా తిరుప్పావై సేవ
పెందుర్తి: ‘ఓ చిన్నదానా పక్షులు అరుస్తున్నాయి. గరుడుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు.. బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించిన వాడు..
Mon, Dec 22 2025 02:21 AM -
గాయపడిన హెచ్ఎం ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి
పాయకరావుపేట : బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
Mon, Dec 22 2025 02:21 AM -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల ప్రతిభ
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి.
Mon, Dec 22 2025 02:21 AM -
జనాభిమానం ఉప్పొంగే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాభిమానం ఉప్పొంగింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా సంబరంలా నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తల నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
" />
నేత్రపర్వం.. గ్రామోత్సవం
ద్వారకాతిరుమల : ఉభయ దేవేరులు, గోదాదేవితో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఆదివారం ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది.
Mon, Dec 22 2025 02:21 AM -
మహానేత వైఎస్సార్ను మరువలేం
ముదినేపల్లి రూరల్: మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికి మరువలేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
అటవీ భూమి ఆక్రమణకు సన్నాహాలు
నూజివీడు: నూజివీడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూ అదుపూ లేకుండా ఉంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
సీనియర్ నెట్బాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
భీమవరం: ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పురుషుల, మహిళల జట్ల ఎంపిక భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు నెట్ బాల్ అసోసియేషన్
Mon, Dec 22 2025 02:21 AM -
" />
లోక కల్యాణం కోసమే..
మనం స్వార్థ రహితంగా చేసే త్యాగం యజ్ఞం. యజ్ఞాల్లో సమ్రతం అనేది ప్రతి చోట వ్యక్తిగతంగా నిర్వహించేంది. శ్రోతం అంటే కేవలం లోక కల్యాణం నిమిత్తం మాత్రమే నిర్వహించేంది. లండన్లో స్థిరపడినా భారత్ దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ యజ్ఙం నిర్వహిస్తున్నాం.
Mon, Dec 22 2025 02:21 AM -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్సై పి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం నిడదవోలు – నవాబుపాలెం మధ్య మారంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
Mon, Dec 22 2025 02:21 AM -
అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా
నల్లగుట్ట
Mon, Dec 22 2025 02:21 AM -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
ధర్మపురి: నేరెళ్ల బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నేరెళ్లకు చెందిన వేముల శివమణి ఆదివారం ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నేరెళ్ల బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
Mon, Dec 22 2025 02:21 AM -
" />
భారీ పేలుళ్లతో భయం
మోతె, తిమ్మాపూర్ గ్రామాల మధ్య గ్రానైట్ వ్యాపారి నిత్యం సాయంత్రం వేళల్లో భారీగా బ్లాస్టింగ్లు పెడుతుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్లకు భయపడి ముందుగానే ఇంటికి చేరుతున్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది.
Mon, Dec 22 2025 02:21 AM -
సైన్సు మ్యూజియం సందర్శన
కడప ఎడ్యుకేషన్: కడప చెన్నూరు బస్టాండ్లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్ను ఆదివారం ఉన్నత విద్య ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
నిజామాబాద్
భార్యను హతమార్చిన భర్త
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాంలో చోటు చేసుకుంది.
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 8లో u
Mon, Dec 22 2025 02:21 AM -
పోగొట్టాలి.. లెక్కలంటే భయం
● చిన్నతనం నుంచే గణితంపై
ఆసక్తి పెంచాలి
● ఆధునిక జీవనానికి ఆలంబన గణితం
● నేడు జాతీయ గణిత దినోత్సవం
Mon, Dec 22 2025 02:21 AM -
గాంధీ పేరును రూపుమాపే కుట్ర
నిజామాబాద్ రూరల్: ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగింపును కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. ఏఐసీసీ పిలు పు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపాయి.
Mon, Dec 22 2025 02:21 AM -
నేటితో ప్రత్యేక పాలనకు తెర
● బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్లు
● సుదీర్ఘ కాలం సాగిన
ప్రత్యేకాధికారుల పాలన
Mon, Dec 22 2025 02:21 AM -
బంగారు దుకాణాల్లో భారీ చోరీ
● 16 కిలోల వెండి,
34 తులాల బంగారం..
● రూ.లక్ష నగదు అపహరణ
● బోధన్ పట్టణంలో ఘటన
Mon, Dec 22 2025 02:21 AM -
లోక్ అదాలత్లో 63,790 కేసుల పరిష్కారం
నిజామాబాద్ లీగల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 63,790 కే సులు పరిష్కారమయ్యాయి. 38 మోటార్ వెహికిల్ పిటిషన్లను పరిష్కరించి రోడ్డు ప్రమాద బాధితుల కు రూ.3 కోట్ల 60 వేల పరిహారాన్ని అందించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైభవంగా ..రాయగడ:
Mon, Dec 22 2025 02:21 AM -
కాలి బూడిదైన పదెకరాల పంట
జయపురం: పది ఎకరాల్లో పండిన ధాన్యం చేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. జయపురంసబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖిలోగుడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఖిలోగుడ గ్రామంలో శివ నాయిక్ తనకున్న 10 ఎకరాల పొలంలో ధాన్యం పండించారు. పంట కోసి కళ్లంలో కుప్ప వేశాడు.
Mon, Dec 22 2025 02:21 AM
-
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి.
Mon, Dec 22 2025 02:24 AM -
ఘనంగా పగల్పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలుMon, Dec 22 2025 02:21 AM -
ఘనంగా తిరుప్పావై సేవ
పెందుర్తి: ‘ఓ చిన్నదానా పక్షులు అరుస్తున్నాయి. గరుడుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు.. బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించిన వాడు..
Mon, Dec 22 2025 02:21 AM -
గాయపడిన హెచ్ఎం ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి
పాయకరావుపేట : బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
Mon, Dec 22 2025 02:21 AM -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల ప్రతిభ
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి.
Mon, Dec 22 2025 02:21 AM -
జనాభిమానం ఉప్పొంగే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాభిమానం ఉప్పొంగింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా సంబరంలా నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తల నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
" />
నేత్రపర్వం.. గ్రామోత్సవం
ద్వారకాతిరుమల : ఉభయ దేవేరులు, గోదాదేవితో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఆదివారం ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది.
Mon, Dec 22 2025 02:21 AM -
మహానేత వైఎస్సార్ను మరువలేం
ముదినేపల్లి రూరల్: మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికి మరువలేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
అటవీ భూమి ఆక్రమణకు సన్నాహాలు
నూజివీడు: నూజివీడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూ అదుపూ లేకుండా ఉంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
సీనియర్ నెట్బాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
భీమవరం: ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పురుషుల, మహిళల జట్ల ఎంపిక భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు నెట్ బాల్ అసోసియేషన్
Mon, Dec 22 2025 02:21 AM -
" />
లోక కల్యాణం కోసమే..
మనం స్వార్థ రహితంగా చేసే త్యాగం యజ్ఞం. యజ్ఞాల్లో సమ్రతం అనేది ప్రతి చోట వ్యక్తిగతంగా నిర్వహించేంది. శ్రోతం అంటే కేవలం లోక కల్యాణం నిమిత్తం మాత్రమే నిర్వహించేంది. లండన్లో స్థిరపడినా భారత్ దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ యజ్ఙం నిర్వహిస్తున్నాం.
Mon, Dec 22 2025 02:21 AM -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్సై పి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం నిడదవోలు – నవాబుపాలెం మధ్య మారంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
Mon, Dec 22 2025 02:21 AM -
అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా
నల్లగుట్ట
Mon, Dec 22 2025 02:21 AM -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
ధర్మపురి: నేరెళ్ల బస్టాండ్ సమీపంలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నేరెళ్లకు చెందిన వేముల శివమణి ఆదివారం ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నేరెళ్ల బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
Mon, Dec 22 2025 02:21 AM -
" />
భారీ పేలుళ్లతో భయం
మోతె, తిమ్మాపూర్ గ్రామాల మధ్య గ్రానైట్ వ్యాపారి నిత్యం సాయంత్రం వేళల్లో భారీగా బ్లాస్టింగ్లు పెడుతుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్లకు భయపడి ముందుగానే ఇంటికి చేరుతున్నారు.
Mon, Dec 22 2025 02:21 AM -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది.
Mon, Dec 22 2025 02:21 AM -
సైన్సు మ్యూజియం సందర్శన
కడప ఎడ్యుకేషన్: కడప చెన్నూరు బస్టాండ్లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్ను ఆదివారం ఉన్నత విద్య ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
నిజామాబాద్
భార్యను హతమార్చిన భర్త
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాంలో చోటు చేసుకుంది.
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 8లో u
Mon, Dec 22 2025 02:21 AM -
పోగొట్టాలి.. లెక్కలంటే భయం
● చిన్నతనం నుంచే గణితంపై
ఆసక్తి పెంచాలి
● ఆధునిక జీవనానికి ఆలంబన గణితం
● నేడు జాతీయ గణిత దినోత్సవం
Mon, Dec 22 2025 02:21 AM -
గాంధీ పేరును రూపుమాపే కుట్ర
నిజామాబాద్ రూరల్: ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగింపును కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. ఏఐసీసీ పిలు పు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపాయి.
Mon, Dec 22 2025 02:21 AM -
నేటితో ప్రత్యేక పాలనకు తెర
● బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్లు
● సుదీర్ఘ కాలం సాగిన
ప్రత్యేకాధికారుల పాలన
Mon, Dec 22 2025 02:21 AM -
బంగారు దుకాణాల్లో భారీ చోరీ
● 16 కిలోల వెండి,
34 తులాల బంగారం..
● రూ.లక్ష నగదు అపహరణ
● బోధన్ పట్టణంలో ఘటన
Mon, Dec 22 2025 02:21 AM -
లోక్ అదాలత్లో 63,790 కేసుల పరిష్కారం
నిజామాబాద్ లీగల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 63,790 కే సులు పరిష్కారమయ్యాయి. 38 మోటార్ వెహికిల్ పిటిషన్లను పరిష్కరించి రోడ్డు ప్రమాద బాధితుల కు రూ.3 కోట్ల 60 వేల పరిహారాన్ని అందించారు.
Mon, Dec 22 2025 02:21 AM -
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైభవంగా ..రాయగడ:
Mon, Dec 22 2025 02:21 AM -
కాలి బూడిదైన పదెకరాల పంట
జయపురం: పది ఎకరాల్లో పండిన ధాన్యం చేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. జయపురంసబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖిలోగుడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఖిలోగుడ గ్రామంలో శివ నాయిక్ తనకున్న 10 ఎకరాల పొలంలో ధాన్యం పండించారు. పంట కోసి కళ్లంలో కుప్ప వేశాడు.
Mon, Dec 22 2025 02:21 AM
