-
" />
801 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
ఆత్మకూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో రెండో కారు వరి నాటిన రైతులకు యూరియా సరఫరా సక్రమంగా అందక ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో వరుసగా మూడు రోజులు ‘రైతులకు యూరియా ఇక్కట్లు’ శీర్షికతో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
-
కావలి కాలువలో మృతదేహం
దగదర్తి: మండలంలోని మబ్బుగుంటపాళెం సమీపంలో ఉన్న కావలి కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు..
Sat, Jul 19 2025 01:05 PM -
ప్రేమ పేరుతో వేధింపులు
● బాలికపై యువకుడి దాడి
Sat, Jul 19 2025 01:05 PM -
సమస్యలపై చర్చించే తీరిక లేదా?
● జెడ్పీ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధుల డుమ్మా
● ఓవైపు యూరియా కొరతతో
రైతుల ఇబ్బందులు
● మరోవైపు బిల్లులు రాక కూలీల
Sat, Jul 19 2025 01:05 PM -
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
రాపూరు: మండలంలోని రాపూరులో జరిగిన శీనయ్య అనే వ్యక్తి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sat, Jul 19 2025 01:05 PM -
బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
గుడ్లూరు: వైఎస్సార్సీపీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని బసిరెడ్డిపాళెం పంచాయతీ చెంచిరెడ్డిపాళేనికి చెందిన నరాల శ్రీనివాసులురెడ్డి పార్టీలో రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
Sat, Jul 19 2025 01:05 PM -
ఓపీఎస్కు మార్చాలంటూ నిరసన
నెల్లూరు రూరల్: సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికై , ఇతర కారణాలతో ఆలస్యంగా విధుల్లో చేరిన 11,000 మందికి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం నాయకులు కోరారు.
Sat, Jul 19 2025 01:05 PM -
వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీగా ఉన్నాసూపరంటున్న ఫిట్నెస్ కోచ్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి.
Sat, Jul 19 2025 01:04 PM -
ప్రజలు ఓటేస్తే.. కాంగ్రెస్ కాటేసింది
అలవి కాని హామీలతో గెలిచిన కాంగ్రెస్ ● ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణలతో మేం నష్టపోయాం.. ● స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కథానాయకులై కదలాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్Sat, Jul 19 2025 01:03 PM -
" />
పీహెచ్సీల్లోనే ప్రసవాలు జరగాలి
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Sat, Jul 19 2025 01:03 PM -
ప్రభుత్వ చేయూతతో బలోపేతం
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Sat, Jul 19 2025 01:03 PM -
నిఘా శాఖకు సొంత గూడు!
● ఇంటెలిజెన్స్ విభాగానికి మూడు భవనాలు ● ఎన్నెస్పీ క్యాంప్లో పూర్తయిన నిర్మాణంSat, Jul 19 2025 01:03 PM -
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం
భద్రాచలం/బూర్గంపాడు: మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Sat, Jul 19 2025 01:03 PM -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలో మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు.
Sat, Jul 19 2025 01:03 PM -
‘రామదాసు’తో సాగు కళకళ
● పాలేరు నియోజకవర్గంలో 71వేల ఎకరాలకు నీరు ● 213 చెరువులు 50శాతం మేర నింపేలా ప్రణాళిక ● ఉత్సాహంగా వరినాట్లకు సిద్ధమవుతున్న రైతాంగం ● వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాల్వల్లో పారుతున్న జలాలుSat, Jul 19 2025 01:03 PM -
" />
21న ఖమ్మం మార్కెట్కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
Sat, Jul 19 2025 01:03 PM -
టీచర్లు.. అటూఇటు
● ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రణాళిక ● ఈనెల 28వ తేదీలోగా పూర్తికి సన్నాహాలు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా అడ్టస్ట్మెంట్Sat, Jul 19 2025 01:03 PM -
" />
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమార్గంలో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకింద పడి సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
Sat, Jul 19 2025 01:03 PM -
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పాల్వంచ: పాల్వంచ మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో మరోసారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఐ.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు, తలుపులు మూసివేయించారు. తొలుత మొదటగా మేనేజర్ ఎల్వీ.సత్యనారాయణతో మాట్లాడారు.
Sat, Jul 19 2025 01:03 PM -
చకచకా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ట్రాక్
Sat, Jul 19 2025 01:03 PM -
సమస్యల పరిష్కారానికి పోరాడుదాం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలపై నేటికీ వివక్షత కొనసాగుతున్నందున సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి సూచించారు. అన్నారు. ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ఖమమంలోని సుందరయ్య భవనంలో నిర్వహించగా ఆమె మాట్లాడారు.
Sat, Jul 19 2025 01:03 PM -
" />
మంటల్లో టాటా ఏస్ దగ్ధం
నేలకొండపల్లి: ఇంజన్ వేడెక్కడానికి తోడు షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం కాలిపోయింది. హైదరాబాద్కు చెందిన టాటా ఎస్ డ్రైవర్ ఆజాద్ శుక్రవారం ఖమ్మం నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు నేలకొండపల్లి మీదుగా బయలుదేరారు.
Sat, Jul 19 2025 01:03 PM -
లిఫ్టు సదుపాయం కల్పిస్తే సహకరిస్తాం
నిజాంసాగర్(జుక్కల్): నాలుగు గ్రామాలకు లిఫ్టు సదుపాయం కల్పిస్తేనే మంజీరా నదిపై నాగమడుగు ఎత్తిపోతల పనులకు సహకరిస్తామని రైతు నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు.
Sat, Jul 19 2025 01:03 PM -
ఉపాధ్యాయులుగా మారిన వైద్య సిబ్బంది
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట హైస్కూల్లో పీహెచ్సీ వైద్య సిబ్బంది ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలను బోధించారు.
Sat, Jul 19 2025 01:03 PM -
మద్నూర్ ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఎంఈవో రాములు ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తపస్ నాయకులు శుక్రవారం ఎంఈవో కార్యాలయంలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ రవికాంత్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించారు.
Sat, Jul 19 2025 01:03 PM
-
" />
801 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
ఆత్మకూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో రెండో కారు వరి నాటిన రైతులకు యూరియా సరఫరా సక్రమంగా అందక ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో వరుసగా మూడు రోజులు ‘రైతులకు యూరియా ఇక్కట్లు’ శీర్షికతో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
Sat, Jul 19 2025 01:05 PM -
కావలి కాలువలో మృతదేహం
దగదర్తి: మండలంలోని మబ్బుగుంటపాళెం సమీపంలో ఉన్న కావలి కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు..
Sat, Jul 19 2025 01:05 PM -
ప్రేమ పేరుతో వేధింపులు
● బాలికపై యువకుడి దాడి
Sat, Jul 19 2025 01:05 PM -
సమస్యలపై చర్చించే తీరిక లేదా?
● జెడ్పీ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధుల డుమ్మా
● ఓవైపు యూరియా కొరతతో
రైతుల ఇబ్బందులు
● మరోవైపు బిల్లులు రాక కూలీల
Sat, Jul 19 2025 01:05 PM -
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
రాపూరు: మండలంలోని రాపూరులో జరిగిన శీనయ్య అనే వ్యక్తి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sat, Jul 19 2025 01:05 PM -
బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
గుడ్లూరు: వైఎస్సార్సీపీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని బసిరెడ్డిపాళెం పంచాయతీ చెంచిరెడ్డిపాళేనికి చెందిన నరాల శ్రీనివాసులురెడ్డి పార్టీలో రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
Sat, Jul 19 2025 01:05 PM -
ఓపీఎస్కు మార్చాలంటూ నిరసన
నెల్లూరు రూరల్: సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికై , ఇతర కారణాలతో ఆలస్యంగా విధుల్లో చేరిన 11,000 మందికి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం నాయకులు కోరారు.
Sat, Jul 19 2025 01:05 PM -
వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీగా ఉన్నాసూపరంటున్న ఫిట్నెస్ కోచ్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి.
Sat, Jul 19 2025 01:04 PM -
ప్రజలు ఓటేస్తే.. కాంగ్రెస్ కాటేసింది
అలవి కాని హామీలతో గెలిచిన కాంగ్రెస్ ● ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణలతో మేం నష్టపోయాం.. ● స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కథానాయకులై కదలాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్Sat, Jul 19 2025 01:03 PM -
" />
పీహెచ్సీల్లోనే ప్రసవాలు జరగాలి
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Sat, Jul 19 2025 01:03 PM -
ప్రభుత్వ చేయూతతో బలోపేతం
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Sat, Jul 19 2025 01:03 PM -
నిఘా శాఖకు సొంత గూడు!
● ఇంటెలిజెన్స్ విభాగానికి మూడు భవనాలు ● ఎన్నెస్పీ క్యాంప్లో పూర్తయిన నిర్మాణంSat, Jul 19 2025 01:03 PM -
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం
భద్రాచలం/బూర్గంపాడు: మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Sat, Jul 19 2025 01:03 PM -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలో మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు.
Sat, Jul 19 2025 01:03 PM -
‘రామదాసు’తో సాగు కళకళ
● పాలేరు నియోజకవర్గంలో 71వేల ఎకరాలకు నీరు ● 213 చెరువులు 50శాతం మేర నింపేలా ప్రణాళిక ● ఉత్సాహంగా వరినాట్లకు సిద్ధమవుతున్న రైతాంగం ● వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాల్వల్లో పారుతున్న జలాలుSat, Jul 19 2025 01:03 PM -
" />
21న ఖమ్మం మార్కెట్కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
Sat, Jul 19 2025 01:03 PM -
టీచర్లు.. అటూఇటు
● ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రణాళిక ● ఈనెల 28వ తేదీలోగా పూర్తికి సన్నాహాలు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా అడ్టస్ట్మెంట్Sat, Jul 19 2025 01:03 PM -
" />
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమార్గంలో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకింద పడి సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
Sat, Jul 19 2025 01:03 PM -
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పాల్వంచ: పాల్వంచ మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో మరోసారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఐ.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు, తలుపులు మూసివేయించారు. తొలుత మొదటగా మేనేజర్ ఎల్వీ.సత్యనారాయణతో మాట్లాడారు.
Sat, Jul 19 2025 01:03 PM -
చకచకా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ట్రాక్
Sat, Jul 19 2025 01:03 PM -
సమస్యల పరిష్కారానికి పోరాడుదాం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలపై నేటికీ వివక్షత కొనసాగుతున్నందున సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి సూచించారు. అన్నారు. ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ఖమమంలోని సుందరయ్య భవనంలో నిర్వహించగా ఆమె మాట్లాడారు.
Sat, Jul 19 2025 01:03 PM -
" />
మంటల్లో టాటా ఏస్ దగ్ధం
నేలకొండపల్లి: ఇంజన్ వేడెక్కడానికి తోడు షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం కాలిపోయింది. హైదరాబాద్కు చెందిన టాటా ఎస్ డ్రైవర్ ఆజాద్ శుక్రవారం ఖమ్మం నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు నేలకొండపల్లి మీదుగా బయలుదేరారు.
Sat, Jul 19 2025 01:03 PM -
లిఫ్టు సదుపాయం కల్పిస్తే సహకరిస్తాం
నిజాంసాగర్(జుక్కల్): నాలుగు గ్రామాలకు లిఫ్టు సదుపాయం కల్పిస్తేనే మంజీరా నదిపై నాగమడుగు ఎత్తిపోతల పనులకు సహకరిస్తామని రైతు నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు.
Sat, Jul 19 2025 01:03 PM -
ఉపాధ్యాయులుగా మారిన వైద్య సిబ్బంది
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట హైస్కూల్లో పీహెచ్సీ వైద్య సిబ్బంది ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలను బోధించారు.
Sat, Jul 19 2025 01:03 PM -
మద్నూర్ ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఎంఈవో రాములు ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తపస్ నాయకులు శుక్రవారం ఎంఈవో కార్యాలయంలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ రవికాంత్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించారు.
Sat, Jul 19 2025 01:03 PM