- 
  
                    కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయంతమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. 
- 
  
                   " /> " />మానేరు వాగులో వ్యక్తి అదృశ్యం
 తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణయ్య(60) అనే వ్యక్తి గురువారం మానేరువాగులో దూకి అదృశ్యమయ్యాడు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగింది. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    దివ్యాంగులకు దిక్కేది?● ఈమె ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన యువతి ఉమలత. ఈమె తల్లి లక్ష్మి(54) ఐదేళ్ల క్రితం పత్తిచేనులో పనిచేస్తూ కిందపడిపోవడంతో నడుం విరిగింది. ఆర్థిక పరిస్థితులతో ఖరీదైన వైద్యం చేయించకపోవడంతో మంచానికే పరిమితమైంది. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    డీసీసీ.. ఢీ అంటే ఢీ!సాక్షిప్రతినిధి,కరీంనగర్: Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                   " /> " />రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
 వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేశ్ ఎస్.దేశ్పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    వెన్ను వంచుతున్న వాన● అకాల వర్షాలు.. రైతన్నకు కష్టాలు ● పరిహాసంగా పంట నష్టపరిహారం ● శరాఘాతంగా ప్రభుత్వ నిబంధనలుసాక్షి, పార్వతీపురం మన్యం: Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    దత్తివలసలో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెల గాం పంచాయతీ దత్తివలసలో గురువారం సాయంత్రం ఏనుగులు సంచరించాయి. ఉద యం గవరమ్మపేటలో ఉన్న ఏనుగులు సాయంత్రం దత్తివలసలోని వరి పొలాల్లోకి చేరాయి. వరి, అరటి పంట దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    ●పాఠశాలకు బీటలు.. రచ్చబండపై చదువులురచ్చబండపై విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు బీటలు వారిన గోళ్లవలస ఎంపీపీ స్కూల్ భవనం Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ● ఈ షెడ్డులో చదువుకోలేం..ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకుల షెడ్ చూశారా... ఇది బొబ్బిలి మండలం బట్టివలస గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనమట. ఇక్కడ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. ఒక రెగ్యులర్ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ముచ్చర్లవలసలో పారిశుద్ధ్యలోపంరామభద్రపురం: Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    తెలుగు మహాసభలకు నాయుడి కార్టూన్ ఎంపికగరుగుబిల్లి: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్ల పరిశినాయుడు పంపించిన కార్టూన్ ప్రత్యేక బహుమతికి ఎంపికై ంది. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు● పట్టుబడ్డ పాత నేరస్తుడు Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలుచికెన్Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    సీజనల్ వ్యాధులపై అప్రమత్తంరామభద్రపురం: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జీవనరాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను గురువారం ఆమె సందర్శించిన అనంతరం స్థానిక పీహెచ్సీకి వచ్చారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డపాచిపెంట: మోంథా తుఫాన్ కారణంగా పెద్దగెడ్డ జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో, రెండు గేట్లు ఎత్తి సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీటిని పెద్దగెడ్డ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    చెట్టు కిందనే చదువులు● పాఠశాలలో వర్షపు నీరు చిమ్మడంతో తప్పని పరిస్థితి Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    కూలిపోయిన ఇళ్లుసీతానగరం: మోంథా తుఫాన్ కారణంగా నాలుగురోజులుగా కురిసిన వర్షానికి సీతానగరం మండలంలోని బక్కుపేటలో ఒంటరి మహిళ చుక్క లక్ష్మి పూరిల్లు గోడలునాని పూర్తిగా కూలిపోవడంతో భోరున విలపించింది. బుధవారం సాయంత్రం ఇల్లు కూలి పోవడంతో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్కు ఫిర్యాదు చేసింది. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    విద్యుత్షాక్తో రెండు ఆవుల మృతిమెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర గ్రామంలో విద్యుత్షాక్ తగిలి రెండు ఆవులు మృతిచెందాయి. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టాలివిజయనగరం: అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టి సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక అవగాహన వారోత్సవా ల్లో భాగంగా గురువారం విజయనగరం మున్సిప ల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    మొక్కుబడిగా మంత్రి పర్యటన● అధికారులతో రివ్యూకే పరిమితం ● పునరావాస కేంద్రం వైపు కన్నెత్తి చూడని మంత్రి Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    రాష్ట్రస్థాయి పోటీలకు జోగింపేట విద్యార్థులుసీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ గిరిజన ప్రతిభ (ఎస్ఓఈ) విద్యాలయం విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయిపోటీలకు ఎంపికావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ ఎం.ధర్మరాజు అన్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    దివ్యాంగుల సేవలో ‘గురుదేవా’● సౌత్ఏషియన్ ఎల్పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే ● దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ప్రాణంపోతున్నా సమాజంలో వెలుగు నింపిన అమరులుపార్వతీపురం రూరల్: పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                  వర్షార్పణం..సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: Fri, Oct 31 2025 08:06 AM 
- 
  
                    వేతనాలు తక్కువ వేశారని ఫిర్యాదుమందమర్రిరూరల్: తమకు అక్టోబర్ మాసం వేతనాల్లో తక్కువ వేశారని మండలంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో రాజేశ్వర్కు ఫిర్యాదు చేశారు. Fri, Oct 31 2025 08:06 AM 
- 
  
                    కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయంతమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                   " /> " />మానేరు వాగులో వ్యక్తి అదృశ్యం
 తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణయ్య(60) అనే వ్యక్తి గురువారం మానేరువాగులో దూకి అదృశ్యమయ్యాడు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగింది. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    దివ్యాంగులకు దిక్కేది?● ఈమె ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన యువతి ఉమలత. ఈమె తల్లి లక్ష్మి(54) ఐదేళ్ల క్రితం పత్తిచేనులో పనిచేస్తూ కిందపడిపోవడంతో నడుం విరిగింది. ఆర్థిక పరిస్థితులతో ఖరీదైన వైద్యం చేయించకపోవడంతో మంచానికే పరిమితమైంది. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    డీసీసీ.. ఢీ అంటే ఢీ!సాక్షిప్రతినిధి,కరీంనగర్: Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                   " /> " />రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
 వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేశ్ ఎస్.దేశ్పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    వెన్ను వంచుతున్న వాన● అకాల వర్షాలు.. రైతన్నకు కష్టాలు ● పరిహాసంగా పంట నష్టపరిహారం ● శరాఘాతంగా ప్రభుత్వ నిబంధనలుసాక్షి, పార్వతీపురం మన్యం: Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    దత్తివలసలో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెల గాం పంచాయతీ దత్తివలసలో గురువారం సాయంత్రం ఏనుగులు సంచరించాయి. ఉద యం గవరమ్మపేటలో ఉన్న ఏనుగులు సాయంత్రం దత్తివలసలోని వరి పొలాల్లోకి చేరాయి. వరి, అరటి పంట దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. Fri, Oct 31 2025 08:10 AM 
- 
  
                    ●పాఠశాలకు బీటలు.. రచ్చబండపై చదువులురచ్చబండపై విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు బీటలు వారిన గోళ్లవలస ఎంపీపీ స్కూల్ భవనం Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ● ఈ షెడ్డులో చదువుకోలేం..ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకుల షెడ్ చూశారా... ఇది బొబ్బిలి మండలం బట్టివలస గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనమట. ఇక్కడ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. ఒక రెగ్యులర్ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ముచ్చర్లవలసలో పారిశుద్ధ్యలోపంరామభద్రపురం: Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    తెలుగు మహాసభలకు నాయుడి కార్టూన్ ఎంపికగరుగుబిల్లి: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్ల పరిశినాయుడు పంపించిన కార్టూన్ ప్రత్యేక బహుమతికి ఎంపికై ంది. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు● పట్టుబడ్డ పాత నేరస్తుడు Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలుచికెన్Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    సీజనల్ వ్యాధులపై అప్రమత్తంరామభద్రపురం: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జీవనరాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను గురువారం ఆమె సందర్శించిన అనంతరం స్థానిక పీహెచ్సీకి వచ్చారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డపాచిపెంట: మోంథా తుఫాన్ కారణంగా పెద్దగెడ్డ జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో, రెండు గేట్లు ఎత్తి సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీటిని పెద్దగెడ్డ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    చెట్టు కిందనే చదువులు● పాఠశాలలో వర్షపు నీరు చిమ్మడంతో తప్పని పరిస్థితి Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    కూలిపోయిన ఇళ్లుసీతానగరం: మోంథా తుఫాన్ కారణంగా నాలుగురోజులుగా కురిసిన వర్షానికి సీతానగరం మండలంలోని బక్కుపేటలో ఒంటరి మహిళ చుక్క లక్ష్మి పూరిల్లు గోడలునాని పూర్తిగా కూలిపోవడంతో భోరున విలపించింది. బుధవారం సాయంత్రం ఇల్లు కూలి పోవడంతో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్కు ఫిర్యాదు చేసింది. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    విద్యుత్షాక్తో రెండు ఆవుల మృతిమెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర గ్రామంలో విద్యుత్షాక్ తగిలి రెండు ఆవులు మృతిచెందాయి. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టాలివిజయనగరం: అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టి సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక అవగాహన వారోత్సవా ల్లో భాగంగా గురువారం విజయనగరం మున్సిప ల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    మొక్కుబడిగా మంత్రి పర్యటన● అధికారులతో రివ్యూకే పరిమితం ● పునరావాస కేంద్రం వైపు కన్నెత్తి చూడని మంత్రి Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    రాష్ట్రస్థాయి పోటీలకు జోగింపేట విద్యార్థులుసీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ గిరిజన ప్రతిభ (ఎస్ఓఈ) విద్యాలయం విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయిపోటీలకు ఎంపికావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ ఎం.ధర్మరాజు అన్నారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    దివ్యాంగుల సేవలో ‘గురుదేవా’● సౌత్ఏషియన్ ఎల్పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే ● దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                    ప్రాణంపోతున్నా సమాజంలో వెలుగు నింపిన అమరులుపార్వతీపురం రూరల్: పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. Fri, Oct 31 2025 08:08 AM 
- 
  
                  వర్షార్పణం..సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: Fri, Oct 31 2025 08:06 AM 
- 
  
                    వేతనాలు తక్కువ వేశారని ఫిర్యాదుమందమర్రిరూరల్: తమకు అక్టోబర్ మాసం వేతనాల్లో తక్కువ వేశారని మండలంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో రాజేశ్వర్కు ఫిర్యాదు చేశారు. Fri, Oct 31 2025 08:06 AM 
