-
‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్ జట్టు
మాడ్రిడ్: గతేడాది తొలిసారి వన్డే ప్రపంచకప్ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో పురస్కారం ముంగిట నిలుచుంది. ప్రతిష్టాత్మక ‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఉంది.
-
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది!
Wed, Mar 04 2026 07:57 AM -
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్న్యూస్..
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భీకర యుద్ధం నేపథ్యంలో గల్ప్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశం చేరుకుంటున్నారు.
Wed, Mar 04 2026 07:54 AM -
డాబా పైనుంచి పడడంతో తీవ్రగాయాలు
●చిన్నారి వైద్యానికి సహకరించాలని తల్లిదండ్రుల వినతి
Wed, Mar 04 2026 07:52 AM -
నాచారం రోడ్డుకు మహర్దశ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే నాచారం రోడ్డుకు మహర్దశ పడుతోంది. సుమారు 12 కి.మీ. దూరం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లను కేటాయించింది.
Wed, Mar 04 2026 07:52 AM -
కాసులకు కక్కుర్తి..
● రూ.కోట్ల కోసం కొత్త రూట్లు ● బతికుండగానే చంపేస్తున్న వైనం ● ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బీమా మోసాలుWed, Mar 04 2026 07:52 AM -
పస్తులతోనే పనులు
ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పస్తులతో పనులు చేయలేక అవస్థ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 589 పంచాయతీల్లో 2వేల మంది మల్టీపర్పస్ వర్క ర్లు ఉన్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో రామయ్య నేడు పెళ్లి కుమారుడిగా మారనున్నాడు. పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో పనులు ప్రారంభిస్తారు.
Wed, Mar 04 2026 07:52 AM -
" />
అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్
ఖమ్మంవ్యవసాయం: ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
ఇక్కడ హోలీ.. ప్రత్యేకం
కూసుమంచి: ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకే రోజు జరుపుకుంటారు. కానీ కూసుమంచి మండలం లోక్యాతండాలోమాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు తండావాసులు నిర్వహిస్తుంటారు. ఈమేరకు మంగళవారం వేడుకలు కోలాటంతో ప్రారంభమయ్యాయి.
Wed, Mar 04 2026 07:52 AM -
అన్నల శకం ముగిసినట్టేనా?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1990 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం విస్తరించింది. అప్పట్లో సిర్నాపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కౌలాస్, భీంగల్, సిరిసిల్ల దళాలు క్రియాశీలకంగా పనిచేసేవి. కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో పీపుల్స్వార్ నక్సల్స్ సమాంతర పాలన సాగించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘ప్రగతి ప్రణాళిక’పై సీఎం దిశానిర్దేశం
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 న ప్రారంభించనున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Wed, Mar 04 2026 07:52 AM -
పైలం బిడ్డా!
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడి చేయడం.. ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబులతో విరుచుకు పడుతుండడంతో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
" />
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
నిజాంసాగర్: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకున్నందుకు ఆయన అభినందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
ఘనంగా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
లింగంపేట(ఎల్లారెడ్డి): అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహాత్మా జ్యోతీబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడారు. విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’
తాడ్వాయి: మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయా లని మార్క్ఫెడ్ డీఎం శశిధర్రెడ్డి సూచించారు. ఆయన మంగళవారం తాడ్వాయిలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. హమాలీలను పెంచి మరొక కాంటాను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్
ఆసిఫాబాద్: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులతో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక సమావేశానికి కలెక్టర్ కె.హరిత హాజరయ్యారు.
Wed, Mar 04 2026 07:51 AM -
రంగోత్సవం
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో మహిళలతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
పోలీసు సిబ్బందితో ఎస్పీ నితిక పంత్ వేడుకలు
స్టెప్పులు వేస్తున్న ఎస్పీ నితిక పంత్
Wed, Mar 04 2026 07:51 AM -
కుమురం భీం
7
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత మరింత పెరుగుతుంది. వేడి గాలులు వీస్తాయి. రాత్రి చలి పూర్తిగా తగ్గుతుంది.
పరీక్షలకు ‘పది’ రోజులే..!
Wed, Mar 04 2026 07:51 AM -
స్వచ్ఛ పాఠశాలలకు నిధులు
ఆసిఫాబాద్రూరల్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో పరిశుభ్రత, నీటి వసతి, హరిత వాతావరణం, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్స్(ఎస్హెచ్వీఆర్) ఇస్తోంది.
Wed, Mar 04 2026 07:51 AM -
‘వేతనాలు పెంచకుంటే సమ్మె తప్పదు’
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఏఐటీయూసీ రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు.
Wed, Mar 04 2026 07:51 AM -
" />
వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత
ఆసిఫాబాద్అర్బన్: వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని డీఎఫ్వో నీరజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Wed, Mar 04 2026 07:51 AM -
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతను ఎదుర్కొనేందుకు ఫ్యాన్లకు బదులుగా కూలర్లు, ఏసీలు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమాన పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ బొగ్గు నిల్వలు ని
కేటీపీఎస్లో నిల్వ ఉన్న బొగ్గు
డేంజర్ బెల్స్!
2,880 మెగావాట్ల సామర్థ్యం
Wed, Mar 04 2026 07:51 AM -
ఈ–నామ్.. 2.0
● ఖమ్మం మార్కెట్లో కొత్త వెర్షన్ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో పూర్తి వివరాలుWed, Mar 04 2026 07:51 AM -
" />
రీజియన్లో అదనంగా 86 బస్సులు
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 86 కొత్త బస్సులు నడిపిస్తున్నామని రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం తెలిపారు. సత్తుపల్లి డిపోను మంగళవారం తనిఖీ చేసిన ఆయన బస్సుల ఫిట్నెస్ను పరిశీలించడమే కాక బస్టాండ్లో సౌకర్యాలపై ఆరా తీశారు.
Wed, Mar 04 2026 07:51 AM
-
‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్ జట్టు
మాడ్రిడ్: గతేడాది తొలిసారి వన్డే ప్రపంచకప్ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో పురస్కారం ముంగిట నిలుచుంది. ప్రతిష్టాత్మక ‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఉంది.
Wed, Mar 04 2026 07:58 AM -
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది!
Wed, Mar 04 2026 07:57 AM -
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్న్యూస్..
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భీకర యుద్ధం నేపథ్యంలో గల్ప్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశం చేరుకుంటున్నారు.
Wed, Mar 04 2026 07:54 AM -
డాబా పైనుంచి పడడంతో తీవ్రగాయాలు
●చిన్నారి వైద్యానికి సహకరించాలని తల్లిదండ్రుల వినతి
Wed, Mar 04 2026 07:52 AM -
నాచారం రోడ్డుకు మహర్దశ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే నాచారం రోడ్డుకు మహర్దశ పడుతోంది. సుమారు 12 కి.మీ. దూరం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లను కేటాయించింది.
Wed, Mar 04 2026 07:52 AM -
కాసులకు కక్కుర్తి..
● రూ.కోట్ల కోసం కొత్త రూట్లు ● బతికుండగానే చంపేస్తున్న వైనం ● ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బీమా మోసాలుWed, Mar 04 2026 07:52 AM -
పస్తులతోనే పనులు
ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పస్తులతో పనులు చేయలేక అవస్థ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 589 పంచాయతీల్లో 2వేల మంది మల్టీపర్పస్ వర్క ర్లు ఉన్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో రామయ్య నేడు పెళ్లి కుమారుడిగా మారనున్నాడు. పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో పనులు ప్రారంభిస్తారు.
Wed, Mar 04 2026 07:52 AM -
" />
అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్
ఖమ్మంవ్యవసాయం: ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
ఇక్కడ హోలీ.. ప్రత్యేకం
కూసుమంచి: ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకే రోజు జరుపుకుంటారు. కానీ కూసుమంచి మండలం లోక్యాతండాలోమాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు తండావాసులు నిర్వహిస్తుంటారు. ఈమేరకు మంగళవారం వేడుకలు కోలాటంతో ప్రారంభమయ్యాయి.
Wed, Mar 04 2026 07:52 AM -
అన్నల శకం ముగిసినట్టేనా?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1990 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం విస్తరించింది. అప్పట్లో సిర్నాపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కౌలాస్, భీంగల్, సిరిసిల్ల దళాలు క్రియాశీలకంగా పనిచేసేవి. కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో పీపుల్స్వార్ నక్సల్స్ సమాంతర పాలన సాగించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘ప్రగతి ప్రణాళిక’పై సీఎం దిశానిర్దేశం
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 న ప్రారంభించనున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Wed, Mar 04 2026 07:52 AM -
పైలం బిడ్డా!
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడి చేయడం.. ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబులతో విరుచుకు పడుతుండడంతో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
" />
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
నిజాంసాగర్: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకున్నందుకు ఆయన అభినందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Wed, Mar 04 2026 07:52 AM -
ఘనంగా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
లింగంపేట(ఎల్లారెడ్డి): అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహాత్మా జ్యోతీబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడారు. విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’
తాడ్వాయి: మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయా లని మార్క్ఫెడ్ డీఎం శశిధర్రెడ్డి సూచించారు. ఆయన మంగళవారం తాడ్వాయిలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. హమాలీలను పెంచి మరొక కాంటాను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
Wed, Mar 04 2026 07:52 AM -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్
ఆసిఫాబాద్: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులతో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక సమావేశానికి కలెక్టర్ కె.హరిత హాజరయ్యారు.
Wed, Mar 04 2026 07:51 AM -
రంగోత్సవం
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో మహిళలతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
పోలీసు సిబ్బందితో ఎస్పీ నితిక పంత్ వేడుకలు
స్టెప్పులు వేస్తున్న ఎస్పీ నితిక పంత్
Wed, Mar 04 2026 07:51 AM -
కుమురం భీం
7
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత మరింత పెరుగుతుంది. వేడి గాలులు వీస్తాయి. రాత్రి చలి పూర్తిగా తగ్గుతుంది.
పరీక్షలకు ‘పది’ రోజులే..!
Wed, Mar 04 2026 07:51 AM -
స్వచ్ఛ పాఠశాలలకు నిధులు
ఆసిఫాబాద్రూరల్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో పరిశుభ్రత, నీటి వసతి, హరిత వాతావరణం, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్స్(ఎస్హెచ్వీఆర్) ఇస్తోంది.
Wed, Mar 04 2026 07:51 AM -
‘వేతనాలు పెంచకుంటే సమ్మె తప్పదు’
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఏఐటీయూసీ రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు.
Wed, Mar 04 2026 07:51 AM -
" />
వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత
ఆసిఫాబాద్అర్బన్: వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని డీఎఫ్వో నీరజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Wed, Mar 04 2026 07:51 AM -
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతను ఎదుర్కొనేందుకు ఫ్యాన్లకు బదులుగా కూలర్లు, ఏసీలు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమాన పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ బొగ్గు నిల్వలు ని
కేటీపీఎస్లో నిల్వ ఉన్న బొగ్గు
డేంజర్ బెల్స్!
2,880 మెగావాట్ల సామర్థ్యం
Wed, Mar 04 2026 07:51 AM -
ఈ–నామ్.. 2.0
● ఖమ్మం మార్కెట్లో కొత్త వెర్షన్ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో పూర్తి వివరాలుWed, Mar 04 2026 07:51 AM -
" />
రీజియన్లో అదనంగా 86 బస్సులు
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 86 కొత్త బస్సులు నడిపిస్తున్నామని రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం తెలిపారు. సత్తుపల్లి డిపోను మంగళవారం తనిఖీ చేసిన ఆయన బస్సుల ఫిట్నెస్ను పరిశీలించడమే కాక బస్టాండ్లో సౌకర్యాలపై ఆరా తీశారు.
Wed, Mar 04 2026 07:51 AM
