-
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
తెల్ల కుసుమ క్వింటా రూ.5,401 -
" />
సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పీహెచ్సీల పరిధిలో శుక్రవారం నుంచి హెల్త్మిషన్–100 వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. నిర్దేశిత రోజుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు కొనసాగనున్నాయి.
Sat, Mar 07 2026 09:21 AM -
అందరికి వైద్యం.. ఆరోగ్యం
నర్వ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చేరువ చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్మిషన్–100 పేరిట వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Sat, Mar 07 2026 09:21 AM -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్..ఈసారి 358వ ర్యాంక్
● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం
● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్
Sat, Mar 07 2026 09:21 AM -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట: మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ డా. వినీత్ కోరారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్లో మెరిశారు. హైదరాబాద్లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్–1లో కొలువులు సాధించాడు.
Sat, Mar 07 2026 09:21 AM -
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్.. ఈసారి 358వ ర్యాంక్
● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్..
ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ
కలెక్టర్గా ఉద్యోగం
Sat, Mar 07 2026 09:21 AM -
పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
కందనూలు: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
40 ఎకరాలు కౌలుకు..
నేను 40 ఎకరాల తోటలను కౌలుకు తీసుకున్నాను. కౌలు అడ్వాన్సు, పురుగు మందులకు ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాను. జనవరిలో వచ్చిన పూతలన్నీ రాలిపోయాయి. నల్లిపురుగు ఒక రకంగా పూతలను దెబ్బతీసింది. ఉదయం పూట వచ్చే మంచు కాగు మరో కారణమైంది.
Sat, Mar 07 2026 09:21 AM -
ప్రమాదం జరిగినా పరీక్ష కేంద్రానికి..
కోస్గి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనప్పటికీ చదువుపై పెంచుకున్న మమకారంతో పరీక్షకు హాజరయ్యాడు ఓ ఇంటర్ విద్యార్థి.
Sat, Mar 07 2026 09:21 AM -
2015లో ఏడుగురు దుర్మరణం
మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం హైవే పై అదు పు తప్పిన బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ప్రదేశానికి కొంత దూరంలోనే జరిగిన ఇలాంటి ఘటన గతంలో ఏడుగురిని బలి తీసుకుంది.
Sat, Mar 07 2026 09:21 AM -
ట్రాఫిక్లో మరో ప్రమాదం
కాగా.. పొన్నకల్ స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం వల్ల శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్ను కర్నూలు రోడ్డు పైకి మళ్లించారు. ఈక్రమంలో ఒకే రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు కోమిరెడ్డిపల్లి సర్వీస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నా యి. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Sat, Mar 07 2026 09:21 AM -
తప్పు లేకున్నా ‘బలైపోయారు’
అడ్డాకుల: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న మహబూబ్నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి దాటిన తర్వాత పొన్నకల్ స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి లారీని ఢీ కొట్టింది.
Sat, Mar 07 2026 09:21 AM -
‘ఆహారం విషయంలో రాజీప్రస్తకే లేదు’
● పట్టణంలో పలు హాస్టళ్లు, వసతి
గృహాలను సందర్శించిన ఫుడ్ కమిషన్
● విద్యార్థులకు అందిస్తున్న
మెనూ పరిశీలన
Sat, Mar 07 2026 09:21 AM -
" />
లైంగికదాడి కేసులో డీఎస్పీ విచారణ
● ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్
Sat, Mar 07 2026 09:21 AM -
శాంతి చర్చలే అభివృద్ధికి ఆనవాళ్లు
వనపర్తి రూరల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలను యావత్ భారతదేశ ప్రజలంతా ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
ఫేక్ సర్టిఫికెట్లతో కొలువు!
గద్వాల క్రైం: ఓ లెక్చలర్ నకిలీ యూనివర్సిటీలో డి గ్రీ పూర్తి చేసినట్లు ప్రభు త్వాన్ని బురిడి కొట్టించి ఒప్పంద అధ్యాపాకుడిగా అర్హత సాధించి.. చివరకు ప్రభుత్వ లెక్చలర్గా నియమితులై విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.
Sat, Mar 07 2026 09:21 AM -
నీతి ఆయోగ్ కేంద్ర అధికారి క్షేత్ర పర్యటన
గట్టు: సంపూర్ణత అభియాన్ 2.0పై క్షేత్రస్థాయిలో విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారి చతుర్వేది శుక్రవారం మాచర్ల, బల్గెర, మిట్టదొడ్డి, చాగదోన, అంతంపల్లి, చిన్నోనిపల్లెలో పర్యటించారు.
Sat, Mar 07 2026 09:21 AM -
రసాయన ఎరువుల వినియోగం ప్రమాదకరం
ఖిల్లాఘనపురం: పంటల సాగులో అధిక రసాయన ఎరువుల వినియోగం మానవాళి మనుగడకే ప్రమాదకరమని వ్యవసాయ శాస్త్రవేత్త డా. వికిల్ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
రోడ్డెక్కిన వేరుశనగ రైతు
అచ్చంపేట రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వేరుశనగ రైతులు అచ్చంపేటలో రోడ్డెక్కారు.
Sat, Mar 07 2026 09:21 AM -
ముందస్తు ఫ్లాట్ల బుకింగ్ పేరుతో మోసం
● రూ.81 లక్షలు వసూలు చేసిన నిందితుడి రిమాండ్
Sat, Mar 07 2026 09:21 AM -
భరత్కు 900 ర్యాంకు
జనగామ: నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన దస్రు నాయక్, అనసూయ దంపతుల పెద్ద కుమారుడు భరత్ సివిల్స్లో 900వ ర్యాంకు సాధించారు. సివిల్స్ –2023లో 135వ ర్యాంకుతో ఐఎఫ్ఎస్ సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM
-
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
తెల్ల కుసుమ క్వింటా రూ.5,401Sat, Mar 07 2026 09:21 AM -
" />
సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పీహెచ్సీల పరిధిలో శుక్రవారం నుంచి హెల్త్మిషన్–100 వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. నిర్దేశిత రోజుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు కొనసాగనున్నాయి.
Sat, Mar 07 2026 09:21 AM -
అందరికి వైద్యం.. ఆరోగ్యం
నర్వ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చేరువ చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్మిషన్–100 పేరిట వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Sat, Mar 07 2026 09:21 AM -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్..ఈసారి 358వ ర్యాంక్
● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం
● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్
Sat, Mar 07 2026 09:21 AM -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట: మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ డా. వినీత్ కోరారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్లో మెరిశారు. హైదరాబాద్లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్–1లో కొలువులు సాధించాడు.
Sat, Mar 07 2026 09:21 AM -
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్.. ఈసారి 358వ ర్యాంక్
● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్..
ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ
కలెక్టర్గా ఉద్యోగం
Sat, Mar 07 2026 09:21 AM -
పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
కందనూలు: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
40 ఎకరాలు కౌలుకు..
నేను 40 ఎకరాల తోటలను కౌలుకు తీసుకున్నాను. కౌలు అడ్వాన్సు, పురుగు మందులకు ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాను. జనవరిలో వచ్చిన పూతలన్నీ రాలిపోయాయి. నల్లిపురుగు ఒక రకంగా పూతలను దెబ్బతీసింది. ఉదయం పూట వచ్చే మంచు కాగు మరో కారణమైంది.
Sat, Mar 07 2026 09:21 AM -
ప్రమాదం జరిగినా పరీక్ష కేంద్రానికి..
కోస్గి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనప్పటికీ చదువుపై పెంచుకున్న మమకారంతో పరీక్షకు హాజరయ్యాడు ఓ ఇంటర్ విద్యార్థి.
Sat, Mar 07 2026 09:21 AM -
2015లో ఏడుగురు దుర్మరణం
మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం హైవే పై అదు పు తప్పిన బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ప్రదేశానికి కొంత దూరంలోనే జరిగిన ఇలాంటి ఘటన గతంలో ఏడుగురిని బలి తీసుకుంది.
Sat, Mar 07 2026 09:21 AM -
ట్రాఫిక్లో మరో ప్రమాదం
కాగా.. పొన్నకల్ స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం వల్ల శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్ను కర్నూలు రోడ్డు పైకి మళ్లించారు. ఈక్రమంలో ఒకే రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు కోమిరెడ్డిపల్లి సర్వీస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నా యి. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Sat, Mar 07 2026 09:21 AM -
తప్పు లేకున్నా ‘బలైపోయారు’
అడ్డాకుల: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న మహబూబ్నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి దాటిన తర్వాత పొన్నకల్ స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి లారీని ఢీ కొట్టింది.
Sat, Mar 07 2026 09:21 AM -
‘ఆహారం విషయంలో రాజీప్రస్తకే లేదు’
● పట్టణంలో పలు హాస్టళ్లు, వసతి
గృహాలను సందర్శించిన ఫుడ్ కమిషన్
● విద్యార్థులకు అందిస్తున్న
మెనూ పరిశీలన
Sat, Mar 07 2026 09:21 AM -
" />
లైంగికదాడి కేసులో డీఎస్పీ విచారణ
● ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్
Sat, Mar 07 2026 09:21 AM -
శాంతి చర్చలే అభివృద్ధికి ఆనవాళ్లు
వనపర్తి రూరల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలను యావత్ భారతదేశ ప్రజలంతా ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
ఫేక్ సర్టిఫికెట్లతో కొలువు!
గద్వాల క్రైం: ఓ లెక్చలర్ నకిలీ యూనివర్సిటీలో డి గ్రీ పూర్తి చేసినట్లు ప్రభు త్వాన్ని బురిడి కొట్టించి ఒప్పంద అధ్యాపాకుడిగా అర్హత సాధించి.. చివరకు ప్రభుత్వ లెక్చలర్గా నియమితులై విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.
Sat, Mar 07 2026 09:21 AM -
నీతి ఆయోగ్ కేంద్ర అధికారి క్షేత్ర పర్యటన
గట్టు: సంపూర్ణత అభియాన్ 2.0పై క్షేత్రస్థాయిలో విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారి చతుర్వేది శుక్రవారం మాచర్ల, బల్గెర, మిట్టదొడ్డి, చాగదోన, అంతంపల్లి, చిన్నోనిపల్లెలో పర్యటించారు.
Sat, Mar 07 2026 09:21 AM -
రసాయన ఎరువుల వినియోగం ప్రమాదకరం
ఖిల్లాఘనపురం: పంటల సాగులో అధిక రసాయన ఎరువుల వినియోగం మానవాళి మనుగడకే ప్రమాదకరమని వ్యవసాయ శాస్త్రవేత్త డా. వికిల్ అన్నారు.
Sat, Mar 07 2026 09:21 AM -
" />
రోడ్డెక్కిన వేరుశనగ రైతు
అచ్చంపేట రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వేరుశనగ రైతులు అచ్చంపేటలో రోడ్డెక్కారు.
Sat, Mar 07 2026 09:21 AM -
ముందస్తు ఫ్లాట్ల బుకింగ్ పేరుతో మోసం
● రూ.81 లక్షలు వసూలు చేసిన నిందితుడి రిమాండ్
Sat, Mar 07 2026 09:21 AM -
భరత్కు 900 ర్యాంకు
జనగామ: నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన దస్రు నాయక్, అనసూయ దంపతుల పెద్ద కుమారుడు భరత్ సివిల్స్లో 900వ ర్యాంకు సాధించారు. సివిల్స్ –2023లో 135వ ర్యాంకుతో ఐఎఫ్ఎస్ సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు.
Sat, Mar 07 2026 09:21 AM
