-
స్కిల్వేసవి
శ్రామిక జన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు
-
పర్కపెల్లి యాదగిరి కథకు బహుమతి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ (అరసం) మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, పెదపరిమి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో జిల్లాకు చెందిన పర్కపెల్లి యాదగిరి రచించిన ‘‘బతుకుసాక’’ కథకు ద్వితీయ బహుమతి లభించింది.
Mon, May 04 2026 10:31 AM -
పంట మార్పిడితో రోజువారీ ఆదాయం
● ఆసక్తి కనబరుస్తున్న రైతులు ● రైతు బజార్ ఏర్పాటుకు డిమాండ్Mon, May 04 2026 10:31 AM -
పేకాట రాయుళ్ల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని రేజింతల్ గ్రామానికి చెందిన పలువురు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారు. విశ్వసనీ య సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Mon, May 04 2026 10:31 AM -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి గ్రామ శివారులో గల హేమా ఇండస్ట్రీస్(ప్లైవుడ్)లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం...
Mon, May 04 2026 10:31 AM -
చిప్ప చేతపట్టుకొని ఎందుకొస్తున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /సంగారెడ్డి ఎడ్యుకేషన్ /మెదక్జోన్: కాంగ్రెస్ మంత్రులు, సీఎం నిధులు ఇవ్వాలని చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
Mon, May 04 2026 10:31 AM -
కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన శ్రీరాం సాయిలు భార్య అనుసూయ ఏడాది క్రితం క్యాన్సర్తో చనిపోయింది.
Mon, May 04 2026 10:31 AM -
క్రీడల్లో నైపుణ్యం సాధించాలి
● వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభంMon, May 04 2026 10:31 AM -
" />
బైక్ దొంగల అరెస్ట్
మొయినాబాద్రూరల్: ద్విచక్రవాహనాల దొంగలను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Mon, May 04 2026 10:31 AM -
పోలీస్ సిబ్బంది కావలెను..!
బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
Mon, May 04 2026 10:31 AM -
మూగరోదన..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు.
Mon, May 04 2026 10:31 AM -
ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
Mon, May 04 2026 10:31 AM -
విదేశీ అతిథులు వచ్చేశాయ్..
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి.
Mon, May 04 2026 10:31 AM -
అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Mon, May 04 2026 10:31 AM -
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.
Mon, May 04 2026 10:31 AM -
పదో తరగతి టాపర్లకు ఘనంగా సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది.
Mon, May 04 2026 10:31 AM -
ఎస్టీ కమిషన్ ముందుకు జిందాల్ విచారణ
శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు.
Mon, May 04 2026 10:31 AM -
ఉద్యమ నేతకు ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
Mon, May 04 2026 10:31 AM -
దయనీయంగా ధర్మాస్పత్రులు!
సాక్షి నెట్వర్క్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, కొన్ని ఆస్పత్రుల్లో సేవలన్నీ నర్సింగ్ విద్యార్థులే చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది.
Mon, May 04 2026 10:31 AM -
దుర్గమ్మకు కానుకగా బంగారు గాజులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం బంగారు గాజులను కానుకగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన ఎంపిడి కల్యాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది.
Mon, May 04 2026 10:31 AM -
ప్రశాంతంగా నీట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్–2026 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 11,496మంది విద్యార్థులను కేటాయించగా అందులో 11,345మంది విద్యార్థులు హాజరవగా.. 98.69 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.
Mon, May 04 2026 10:31 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 20267
Mon, May 04 2026 10:31 AM -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Mon, May 04 2026 10:31 AM -
దళితులంతా ఐక్యంగా ముందుకు సాగాలి
Mon, May 04 2026 10:31 AM -
ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్
కంకిపాడు: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగోన్నతులు త్వరితగతిన కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం కంకిపాడులో నిర్వహించారు.
Mon, May 04 2026 10:31 AM
-
స్కిల్వేసవి
శ్రామిక జన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు
Mon, May 04 2026 10:31 AM -
పర్కపెల్లి యాదగిరి కథకు బహుమతి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ (అరసం) మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, పెదపరిమి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో జిల్లాకు చెందిన పర్కపెల్లి యాదగిరి రచించిన ‘‘బతుకుసాక’’ కథకు ద్వితీయ బహుమతి లభించింది.
Mon, May 04 2026 10:31 AM -
పంట మార్పిడితో రోజువారీ ఆదాయం
● ఆసక్తి కనబరుస్తున్న రైతులు ● రైతు బజార్ ఏర్పాటుకు డిమాండ్Mon, May 04 2026 10:31 AM -
పేకాట రాయుళ్ల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని రేజింతల్ గ్రామానికి చెందిన పలువురు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారు. విశ్వసనీ య సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Mon, May 04 2026 10:31 AM -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి గ్రామ శివారులో గల హేమా ఇండస్ట్రీస్(ప్లైవుడ్)లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం...
Mon, May 04 2026 10:31 AM -
చిప్ప చేతపట్టుకొని ఎందుకొస్తున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /సంగారెడ్డి ఎడ్యుకేషన్ /మెదక్జోన్: కాంగ్రెస్ మంత్రులు, సీఎం నిధులు ఇవ్వాలని చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
Mon, May 04 2026 10:31 AM -
కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన శ్రీరాం సాయిలు భార్య అనుసూయ ఏడాది క్రితం క్యాన్సర్తో చనిపోయింది.
Mon, May 04 2026 10:31 AM -
క్రీడల్లో నైపుణ్యం సాధించాలి
● వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభంMon, May 04 2026 10:31 AM -
" />
బైక్ దొంగల అరెస్ట్
మొయినాబాద్రూరల్: ద్విచక్రవాహనాల దొంగలను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Mon, May 04 2026 10:31 AM -
పోలీస్ సిబ్బంది కావలెను..!
బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
Mon, May 04 2026 10:31 AM -
మూగరోదన..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు.
Mon, May 04 2026 10:31 AM -
ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
Mon, May 04 2026 10:31 AM -
విదేశీ అతిథులు వచ్చేశాయ్..
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి.
Mon, May 04 2026 10:31 AM -
అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Mon, May 04 2026 10:31 AM -
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.
Mon, May 04 2026 10:31 AM -
పదో తరగతి టాపర్లకు ఘనంగా సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది.
Mon, May 04 2026 10:31 AM -
ఎస్టీ కమిషన్ ముందుకు జిందాల్ విచారణ
శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు.
Mon, May 04 2026 10:31 AM -
ఉద్యమ నేతకు ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
Mon, May 04 2026 10:31 AM -
దయనీయంగా ధర్మాస్పత్రులు!
సాక్షి నెట్వర్క్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, కొన్ని ఆస్పత్రుల్లో సేవలన్నీ నర్సింగ్ విద్యార్థులే చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది.
Mon, May 04 2026 10:31 AM -
దుర్గమ్మకు కానుకగా బంగారు గాజులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం బంగారు గాజులను కానుకగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన ఎంపిడి కల్యాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది.
Mon, May 04 2026 10:31 AM -
ప్రశాంతంగా నీట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్–2026 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 11,496మంది విద్యార్థులను కేటాయించగా అందులో 11,345మంది విద్యార్థులు హాజరవగా.. 98.69 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.
Mon, May 04 2026 10:31 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 20267
Mon, May 04 2026 10:31 AM -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Mon, May 04 2026 10:31 AM -
దళితులంతా ఐక్యంగా ముందుకు సాగాలి
Mon, May 04 2026 10:31 AM -
ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్
కంకిపాడు: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగోన్నతులు త్వరితగతిన కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం కంకిపాడులో నిర్వహించారు.
Mon, May 04 2026 10:31 AM
