-
విద్యార్థి ఖాతాకే ‘ఫీజు’
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి.
-
ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు..
Fri, Oct 24 2025 05:53 AM -
జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Fri, Oct 24 2025 05:51 AM -
రైతులను నిలువునా ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
Fri, Oct 24 2025 05:47 AM -
జేపీ సిమెంట్పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా భిలాయ్ జేపీ సిమెంట్పై దివాలా చట్ట చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జేప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) అనుబంధ సంస్థ ఇది.
Fri, Oct 24 2025 05:40 AM -
నిండా ముంచిన వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.
Fri, Oct 24 2025 05:39 AM -
మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్
Fri, Oct 24 2025 05:37 AM -
లిస్టింగ్కు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు ఇటీవల దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 7 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.
Fri, Oct 24 2025 05:37 AM -
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ (అక్టోబర్ 2025) షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది.
Fri, Oct 24 2025 05:34 AM -
ట్రావేల్స్ బస్సులో మంటలు.. పలువురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావేల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది, ప్రయాణికులు మంటలలో చిక్కుకున్నారు.
Fri, Oct 24 2025 05:33 AM -
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పోర్ట్ఫోలియోలో మొండిబాకీల (ఎన్పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది.
Fri, Oct 24 2025 05:31 AM -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
తిరువూరు: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.
Fri, Oct 24 2025 05:31 AM -
రేయ్ నా కొడకల్లారా.. జాగ్రత్త!
అనంతపురం సెంట్రల్: ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా..
Fri, Oct 24 2025 05:28 AM -
స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం వృద్ధి చెందింది. 4.84 కోట్ల యూనిట్లు ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అయ్యాయి (షిప్పింగ్).
Fri, Oct 24 2025 05:27 AM -
రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Fri, Oct 24 2025 05:23 AM -
తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Fri, Oct 24 2025 05:18 AM -
ఉద్యమించిన వైద్యులు
సాక్షి, అమరావతి: ‘కరోనా మహమ్మారి కబళిస్తున్న సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడాం. లక్షల మంది బాధితులను రక్షించాం. అలాంటి మాపై ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది..
Fri, Oct 24 2025 05:13 AM -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది.
Fri, Oct 24 2025 05:05 AM -
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Fri, Oct 24 2025 04:49 AM -
బ్యాంక్ ఖాతాకు ఇక నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై నలుగురు వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సవరణ చట్టం, 2025ను ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేయగా, నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
Fri, Oct 24 2025 04:47 AM -
సోషల్ మీడియా..వాడకం తగ్గిందయా!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది.
Fri, Oct 24 2025 04:46 AM -
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
Fri, Oct 24 2025 04:38 AM -
ఉన్నట్టా... మరి లేనట్టా...
త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా నటించారు.
Fri, Oct 24 2025 04:37 AM -
గోండి భాషలో రామాయణం
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ రామాయణాన్ని గోండి భాషలోకి అనువదించారు. సుందరకాండ 5వ భాగాన్ని ఆయన పుస్తక రూపంలో పొందుపర్చారు.
Fri, Oct 24 2025 04:36 AM -
తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది
‘‘డీజే టిల్లు’ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం తర్వాత ఒక నమ్మకాన్ని ఫీల్ అయ్యాను. ‘జాక్’ మూవీ రిలీజ్ తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను.
Fri, Oct 24 2025 04:29 AM
-
విద్యార్థి ఖాతాకే ‘ఫీజు’
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి.
Fri, Oct 24 2025 05:56 AM -
ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు..
Fri, Oct 24 2025 05:53 AM -
జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Fri, Oct 24 2025 05:51 AM -
రైతులను నిలువునా ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
Fri, Oct 24 2025 05:47 AM -
జేపీ సిమెంట్పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా భిలాయ్ జేపీ సిమెంట్పై దివాలా చట్ట చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జేప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) అనుబంధ సంస్థ ఇది.
Fri, Oct 24 2025 05:40 AM -
నిండా ముంచిన వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.
Fri, Oct 24 2025 05:39 AM -
మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్
Fri, Oct 24 2025 05:37 AM -
లిస్టింగ్కు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు ఇటీవల దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 7 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.
Fri, Oct 24 2025 05:37 AM -
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ (అక్టోబర్ 2025) షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది.
Fri, Oct 24 2025 05:34 AM -
ట్రావేల్స్ బస్సులో మంటలు.. పలువురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావేల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది, ప్రయాణికులు మంటలలో చిక్కుకున్నారు.
Fri, Oct 24 2025 05:33 AM -
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పోర్ట్ఫోలియోలో మొండిబాకీల (ఎన్పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది.
Fri, Oct 24 2025 05:31 AM -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
తిరువూరు: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.
Fri, Oct 24 2025 05:31 AM -
రేయ్ నా కొడకల్లారా.. జాగ్రత్త!
అనంతపురం సెంట్రల్: ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా..
Fri, Oct 24 2025 05:28 AM -
స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం వృద్ధి చెందింది. 4.84 కోట్ల యూనిట్లు ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అయ్యాయి (షిప్పింగ్).
Fri, Oct 24 2025 05:27 AM -
రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Fri, Oct 24 2025 05:23 AM -
తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Fri, Oct 24 2025 05:18 AM -
ఉద్యమించిన వైద్యులు
సాక్షి, అమరావతి: ‘కరోనా మహమ్మారి కబళిస్తున్న సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడాం. లక్షల మంది బాధితులను రక్షించాం. అలాంటి మాపై ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది..
Fri, Oct 24 2025 05:13 AM -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది.
Fri, Oct 24 2025 05:05 AM -
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Fri, Oct 24 2025 04:49 AM -
బ్యాంక్ ఖాతాకు ఇక నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై నలుగురు వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సవరణ చట్టం, 2025ను ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేయగా, నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
Fri, Oct 24 2025 04:47 AM -
సోషల్ మీడియా..వాడకం తగ్గిందయా!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది.
Fri, Oct 24 2025 04:46 AM -
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
Fri, Oct 24 2025 04:38 AM -
ఉన్నట్టా... మరి లేనట్టా...
త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా నటించారు.
Fri, Oct 24 2025 04:37 AM -
గోండి భాషలో రామాయణం
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ రామాయణాన్ని గోండి భాషలోకి అనువదించారు. సుందరకాండ 5వ భాగాన్ని ఆయన పుస్తక రూపంలో పొందుపర్చారు.
Fri, Oct 24 2025 04:36 AM -
తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది
‘‘డీజే టిల్లు’ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం తర్వాత ఒక నమ్మకాన్ని ఫీల్ అయ్యాను. ‘జాక్’ మూవీ రిలీజ్ తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను.
Fri, Oct 24 2025 04:29 AM
