-
పదహారేళ్లు..
పేదల దేవుడు నువ్వు
అభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వు
జల ప్రదాతవి నువ్వు
ఆరోగ్య రక్షకుడివి నువ్వు
చదువుల రేడువి నువ్వు
-
" />
సచివాలయం నుంచి కలెక్టరేట్కు..
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. మా ఊర్లోని కొందరు మా భూమిని వారి పేర్ల మీద ఆన్లైన్లో నమోదు చేయించేసుకున్నారు. దీంతో దిక్కుతో చక సచివాలయంలో ఫిర్యా దు చేశా. కొద్దిరోజులు తిప్పు కుని నెల తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమన్నారు.
Tue, Sep 02 2025 08:17 AM -
శెట్టిపల్లె భూ సమస్యపై పోరాటానికి సిద్ధం
తిరుపతి కల్చరల్ : శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడేందుకు సిద్ధమని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని వినతి
తొట్టంబేడు : తొట్టంబేడు సమీపంలో ఎంఎస్ఆర్ క్రషర్స్ వారి క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానికులు కోరారు. సోమవారం బీడీకాలనీ, జగనన్న కాలనీ, న్యూసన్రైజ్ సిటీ లేఅవుట్లోని 75 ప్లాట్ల యజమానులు ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
" />
ఎన్నిసార్లు తిరగాలో..
నాకు 70 ఏళ్ల. సరిగా నడవలేను. గుండెకు ఆపరేషన్ కూడా అయ్యింది. నాకు వంశపారంపర్యంగా వికృతమాలలోని సర్వే నంబర్ 182/1లో 88 సెంట్ల భూమి ఉంది. నా ప్రమేయం లేకుండా కొంతమంది పంచాయతీ తీర్మానం చేయించి రాస్ సేవా సమితికి అప్పగించేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
చిచ్చు పెట్టిన నిమజ్జనం
తిరుపతి రూరల్ : వినాయక నిమజ్జనం దుర్గసముద్రం గ్రామంలో చిచ్చు పెట్టింది. గణపతి విగ్రహంతో వచ్చా రని దళితులపై టీడీపీ స్థానిక నేతలు సోమవారం ఉదయం గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా దళితుల ఇళ్లలోకి దూరి విచక్షణారహితంగా కొట్టారు.
Tue, Sep 02 2025 08:17 AM -
సర్వర్ పని చేయక పింఛను లబ్ధిదారుల ఇక్కట్లు
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో సచివాలయ, మండల పరిషత్ సిబ్బంది సోమవారం పింఛను పంపిణీ కోసం ఆయా గ్రామాలకు వెళ్లారు. ఉదయం 11 గంటల వరకు సర్వర్ పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పడిగాపులు పడాల్సి వచ్చింది.
Tue, Sep 02 2025 08:17 AM -
" />
పొదుపు మహిళల ఆవేదన
పొదుపు డబ్బులను మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్లు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని సంజీవ్గాంధీ కాలనీకి చెందిన ఆర్పీ నౌహీరా రూ.70 లక్షలు పొదుపు నగదును స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
సముద్రపు నాచుతో జీవనోపాధి
వాకాడు : సముద్రపు నాచు మొక్కల పెంపకంతో మత్స్యకారులు ప్రత్యామ్నాయ జీవనోపాధి పొందవచ్చని గ్లోబల్ కై ్లమెట్ ఫండ్ టీమ్ లీడర్ రఫీ తెలిపారు. సోమవారం ఈ మేరకు వాకాడు మండలం కొండూరుపాళెం, అంజలాపురం బీచ్లను సందర్శించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
ఎరచ్రందనం కేసులో ఒకరికి జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం కేసులో తమిళనాడుకు చెందిన కె.అన్బుకు ఐదేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఎరచ్రందనం కేసుల న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు.
Tue, Sep 02 2025 08:17 AM -
పరిశీలించి.. పరిష్కారం
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
94.56 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్ : జిల్లావ్యాప్తంగా సోమవారం 94.56 శాతం మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.
సంతాన సాఫల్య కేంద్రాలపై నిఘా
Tue, Sep 02 2025 08:17 AM -
వ్యవసాయం.. అభివృద్ధే లక్ష్యం
చంద్రగిరి : వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జయలక్ష్మీదేవి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు బ్లాక్లను ప్రారంభించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
ప్రపంచానికి ఆదిగురువు భారత్
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Tue, Sep 02 2025 08:17 AM -
టోల్తీస్తున్నారు!
ఏర్పేడు : నాయుడుపేట జాతీయ రహదారిలోని మేర్లపాక టోల్ గేట్ వద్ద సిబ్బంది నయా దందాకు తెరతీశారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. మేర్లపాక సమీపంలో మే 30వ తేదీన టోల్ గేటును ప్రారంభించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోట:మండలంలోని తిమ్మనాయుడుపాళెంలో సోమవారం విద్యుదాఘాతంతో వరికోత మిషన్ ఆపరేటర్ మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గుడుగులదిన్నె గ్రామానికి చెందిన రవి(23) వరికోత మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
Tue, Sep 02 2025 08:17 AM -
వైఎస్సార్..ఈ పేరు వినగానే తెలుగునేల మీద ఉన్న ప్రతి గుండె స్పందిస్తుంది. ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత అంటూ కీర్తిస్తుంది. ఆయన వ్యతిరేకులు సైతం...గొప్ప నాయకుడంటూ వేనోళ్ల పొగడుతారు. గుండె గుడిలో.. బీళ్లుగా మారిన నేల తడిలో ఆయనుంటారు. అందుకే
మహిళా పక్షపాతి
Tue, Sep 02 2025 08:15 AM -
కాలువ భూమిని కబ్జా చేశారు
పుట్టపర్తి అర్బన్: ‘‘బత్తలపల్లి కాలువకు చిత్రావతి నుంచి నీరు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సర్వే నంబర్178లో 2.9 ఎకరాల భూమిని వదలగా... పెడపల్లి పెద్దతండాకు చెందిన నాగేంద్ర నాయక్ భార్య అరుణాబాయి ఆ భూమిని ఆక్రమించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
గోరంట్ల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న గ్రామల్లో అధికార పార్టీ నాయకులు చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. సోమవారం ఆమె గోరంట్లలో పర్యటించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
బంతి పూలహారం @ రూ.71,000
రొళ్ల: మనం ఇప్పటి వరకూ రూ.లక్షల్లో పలికిన వినాయకుడి లడ్డూ వేలం చూసి ఉంటాం. కానీ రొళ్ల మండల పరిధిలోని జీరిగేపల్లి గ్రామంలో మాత్రం వినాయకుడి మెడలోని పూలహారం ఏటా వేలం వేస్తారు. ఈ సారి కూడా సోమవారం వినాయకుడి మెడలో అలంకరించిన పూలహారం వేలం నిర్వహించగా..
Tue, Sep 02 2025 08:15 AM -
తాగునీటి కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
పుట్టపర్తి టౌన్: గొంతుతడిపే గుక్కెడు నీటి కోసం నల్లమాడ మండలం గోపేపల్లి తండా వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కోరారు.
Tue, Sep 02 2025 08:15 AM -
పండుగలు మతసామరస్యాన్ని చాటాలి
హిందూపురం: పండుగలు మతసామరస్యాన్ని చాటాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీ హిందూపురంలో గణేష్ నిమజ్జనం, 5వ తేదీన మిలాద్– ఉన్–నబీ పర్వదినం నేపథ్యంలో సోమవారం ఆమె హిందూపురంలో పర్యటించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
చెరువులో పడి యువకుడి మృతి
ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని మార్కెట్ వీధికి చెందిన మహేష్ (36)కు భార్య విమల, ఓ కుమారుడు ఉన్నారు.
Tue, Sep 02 2025 08:15 AM -
పాత కక్షలతో దాడి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న దాడుల్లో నలుగురికి గాయాలయ్యాయి.
Tue, Sep 02 2025 08:15 AM -
‘సమగ్ర’లో సీతయ్య
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఎవరి మాట వినని సీతయ్య అందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగులకు గుదిబండలా మారాడు. పేరుకే చిరుద్యోగి అయినా.. ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయని అతని బాగోతాలు కథలు కథలుగా వెలుగు చూస్తున్నాయి.
Tue, Sep 02 2025 08:15 AM
-
పదహారేళ్లు..
పేదల దేవుడు నువ్వు
అభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వు
జల ప్రదాతవి నువ్వు
ఆరోగ్య రక్షకుడివి నువ్వు
చదువుల రేడువి నువ్వు
Tue, Sep 02 2025 08:17 AM -
" />
సచివాలయం నుంచి కలెక్టరేట్కు..
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. మా ఊర్లోని కొందరు మా భూమిని వారి పేర్ల మీద ఆన్లైన్లో నమోదు చేయించేసుకున్నారు. దీంతో దిక్కుతో చక సచివాలయంలో ఫిర్యా దు చేశా. కొద్దిరోజులు తిప్పు కుని నెల తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమన్నారు.
Tue, Sep 02 2025 08:17 AM -
శెట్టిపల్లె భూ సమస్యపై పోరాటానికి సిద్ధం
తిరుపతి కల్చరల్ : శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడేందుకు సిద్ధమని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని వినతి
తొట్టంబేడు : తొట్టంబేడు సమీపంలో ఎంఎస్ఆర్ క్రషర్స్ వారి క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానికులు కోరారు. సోమవారం బీడీకాలనీ, జగనన్న కాలనీ, న్యూసన్రైజ్ సిటీ లేఅవుట్లోని 75 ప్లాట్ల యజమానులు ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
" />
ఎన్నిసార్లు తిరగాలో..
నాకు 70 ఏళ్ల. సరిగా నడవలేను. గుండెకు ఆపరేషన్ కూడా అయ్యింది. నాకు వంశపారంపర్యంగా వికృతమాలలోని సర్వే నంబర్ 182/1లో 88 సెంట్ల భూమి ఉంది. నా ప్రమేయం లేకుండా కొంతమంది పంచాయతీ తీర్మానం చేయించి రాస్ సేవా సమితికి అప్పగించేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
చిచ్చు పెట్టిన నిమజ్జనం
తిరుపతి రూరల్ : వినాయక నిమజ్జనం దుర్గసముద్రం గ్రామంలో చిచ్చు పెట్టింది. గణపతి విగ్రహంతో వచ్చా రని దళితులపై టీడీపీ స్థానిక నేతలు సోమవారం ఉదయం గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా దళితుల ఇళ్లలోకి దూరి విచక్షణారహితంగా కొట్టారు.
Tue, Sep 02 2025 08:17 AM -
సర్వర్ పని చేయక పింఛను లబ్ధిదారుల ఇక్కట్లు
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో సచివాలయ, మండల పరిషత్ సిబ్బంది సోమవారం పింఛను పంపిణీ కోసం ఆయా గ్రామాలకు వెళ్లారు. ఉదయం 11 గంటల వరకు సర్వర్ పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పడిగాపులు పడాల్సి వచ్చింది.
Tue, Sep 02 2025 08:17 AM -
" />
పొదుపు మహిళల ఆవేదన
పొదుపు డబ్బులను మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్లు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని సంజీవ్గాంధీ కాలనీకి చెందిన ఆర్పీ నౌహీరా రూ.70 లక్షలు పొదుపు నగదును స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
సముద్రపు నాచుతో జీవనోపాధి
వాకాడు : సముద్రపు నాచు మొక్కల పెంపకంతో మత్స్యకారులు ప్రత్యామ్నాయ జీవనోపాధి పొందవచ్చని గ్లోబల్ కై ్లమెట్ ఫండ్ టీమ్ లీడర్ రఫీ తెలిపారు. సోమవారం ఈ మేరకు వాకాడు మండలం కొండూరుపాళెం, అంజలాపురం బీచ్లను సందర్శించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
ఎరచ్రందనం కేసులో ఒకరికి జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం కేసులో తమిళనాడుకు చెందిన కె.అన్బుకు ఐదేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఎరచ్రందనం కేసుల న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు.
Tue, Sep 02 2025 08:17 AM -
పరిశీలించి.. పరిష్కారం
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
94.56 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్ : జిల్లావ్యాప్తంగా సోమవారం 94.56 శాతం మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.
సంతాన సాఫల్య కేంద్రాలపై నిఘా
Tue, Sep 02 2025 08:17 AM -
వ్యవసాయం.. అభివృద్ధే లక్ష్యం
చంద్రగిరి : వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జయలక్ష్మీదేవి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు బ్లాక్లను ప్రారంభించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
ప్రపంచానికి ఆదిగురువు భారత్
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Tue, Sep 02 2025 08:17 AM -
టోల్తీస్తున్నారు!
ఏర్పేడు : నాయుడుపేట జాతీయ రహదారిలోని మేర్లపాక టోల్ గేట్ వద్ద సిబ్బంది నయా దందాకు తెరతీశారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. మేర్లపాక సమీపంలో మే 30వ తేదీన టోల్ గేటును ప్రారంభించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోట:మండలంలోని తిమ్మనాయుడుపాళెంలో సోమవారం విద్యుదాఘాతంతో వరికోత మిషన్ ఆపరేటర్ మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గుడుగులదిన్నె గ్రామానికి చెందిన రవి(23) వరికోత మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
Tue, Sep 02 2025 08:17 AM -
వైఎస్సార్..ఈ పేరు వినగానే తెలుగునేల మీద ఉన్న ప్రతి గుండె స్పందిస్తుంది. ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత అంటూ కీర్తిస్తుంది. ఆయన వ్యతిరేకులు సైతం...గొప్ప నాయకుడంటూ వేనోళ్ల పొగడుతారు. గుండె గుడిలో.. బీళ్లుగా మారిన నేల తడిలో ఆయనుంటారు. అందుకే
మహిళా పక్షపాతి
Tue, Sep 02 2025 08:15 AM -
కాలువ భూమిని కబ్జా చేశారు
పుట్టపర్తి అర్బన్: ‘‘బత్తలపల్లి కాలువకు చిత్రావతి నుంచి నీరు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సర్వే నంబర్178లో 2.9 ఎకరాల భూమిని వదలగా... పెడపల్లి పెద్దతండాకు చెందిన నాగేంద్ర నాయక్ భార్య అరుణాబాయి ఆ భూమిని ఆక్రమించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
గోరంట్ల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న గ్రామల్లో అధికార పార్టీ నాయకులు చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. సోమవారం ఆమె గోరంట్లలో పర్యటించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
బంతి పూలహారం @ రూ.71,000
రొళ్ల: మనం ఇప్పటి వరకూ రూ.లక్షల్లో పలికిన వినాయకుడి లడ్డూ వేలం చూసి ఉంటాం. కానీ రొళ్ల మండల పరిధిలోని జీరిగేపల్లి గ్రామంలో మాత్రం వినాయకుడి మెడలోని పూలహారం ఏటా వేలం వేస్తారు. ఈ సారి కూడా సోమవారం వినాయకుడి మెడలో అలంకరించిన పూలహారం వేలం నిర్వహించగా..
Tue, Sep 02 2025 08:15 AM -
తాగునీటి కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
పుట్టపర్తి టౌన్: గొంతుతడిపే గుక్కెడు నీటి కోసం నల్లమాడ మండలం గోపేపల్లి తండా వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కోరారు.
Tue, Sep 02 2025 08:15 AM -
పండుగలు మతసామరస్యాన్ని చాటాలి
హిందూపురం: పండుగలు మతసామరస్యాన్ని చాటాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీ హిందూపురంలో గణేష్ నిమజ్జనం, 5వ తేదీన మిలాద్– ఉన్–నబీ పర్వదినం నేపథ్యంలో సోమవారం ఆమె హిందూపురంలో పర్యటించారు.
Tue, Sep 02 2025 08:15 AM -
చెరువులో పడి యువకుడి మృతి
ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని మార్కెట్ వీధికి చెందిన మహేష్ (36)కు భార్య విమల, ఓ కుమారుడు ఉన్నారు.
Tue, Sep 02 2025 08:15 AM -
పాత కక్షలతో దాడి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న దాడుల్లో నలుగురికి గాయాలయ్యాయి.
Tue, Sep 02 2025 08:15 AM -
‘సమగ్ర’లో సీతయ్య
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఎవరి మాట వినని సీతయ్య అందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగులకు గుదిబండలా మారాడు. పేరుకే చిరుద్యోగి అయినా.. ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయని అతని బాగోతాలు కథలు కథలుగా వెలుగు చూస్తున్నాయి.
Tue, Sep 02 2025 08:15 AM
