-
ఉపాధి పనులకు వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా డ్వామా పీడీ కార్యాలయంలో జిల్లా డ్వామా పీడీ వెంకట సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు.
-
సబ్సిడీ బియ్యం.. ప్రచార ఆర్భాటం
నిడమర్రు : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై సూపర్ ఫైన్ (సన్న) బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తుందంటూ నిడమర్రులో ఈనెల 4న స్థానిక అధికారులు, నేతలు అట్టహాసంగా అవుట్లెట్ను ప్రారంభించారు. నిడమర్రు సెంటర్ బియ్యం అమ్మకాలకు ప్రారంభించిన దుకాణం మూడు రోజులకే మూతపడింది.
Tue, Aug 18 2026 07:28 AM -
గళమెత్తిన రైతులు
ఏలూరు (ఆర్ఆర్పేట): వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయాంకుల లక్ష్మణరావు, సీపీఐ జి
Tue, Aug 18 2026 07:28 AM -
అర్జీలపై నిర్లక్ష్యం సహించం
ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
భూసేకరణ ఆపాలంటూ ఆందోళన
ఏలూరు (ఆర్ఆర్పేట): కుక్కునూరు మండలం అరవపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు తమ సాగు భూముల సేకరణను నిలిపివేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆయుధ డిపోను అడ్డుకుంటాం
కొయ్యలగూడెం: ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములను అభివృద్ధి పేరుతో సేకరిస్తూ, వేలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నాలను ప్రజాసంఘాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నాయకులు స్పష్టం చేశారు.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆశ్రంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది.
Tue, Aug 18 2026 07:28 AM -
‘దీన్దయాల్’ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్శాఖ దీన్దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Aug 18 2026 07:28 AM -
వసతులు మృగ్యం.. చదువుకు దూరం
చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది.
Tue, Aug 18 2026 07:28 AM -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సర విద్యార్థి.
Tue, Aug 18 2026 07:28 AM -
పుస్తకాలు లేని చదువులెలా!?
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు.
Tue, Aug 18 2026 07:28 AM -
పెళ్లింట విషాదం
కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆటోను ఢీకొన్న మోటార్సైకిల్
ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
క్రికెట్లో విస్తృత అవకాశాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు.
Tue, Aug 18 2026 07:28 AM -
" />
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
సబ్ కలెక్టర్ విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
పాత రైలు బోగీలో సరికొత్త రెస్టారెంట్..!
సేలం: రైల్వే శాఖ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ దిశగా సేలం రైల్వే డివిజన్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాత రైలు బోగీని అత్యాధునిక శైలిలో పునరుద్ధరించి, ఆకర్షణీయమైన రెస్టారెంట్గా మార్చింది.
Tue, Aug 18 2026 07:28 AM -
తంజావూరులో వీసీకే నిరసన
సాక్షి, చైన్నె: తంజావూరులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లను అధికారులు తొలగించడంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వీసీకే కార్యకర్తలు ఆగ్రహించారు. నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tue, Aug 18 2026 07:28 AM -
బైక్ను ఢీకొని ఆగకుండా వెళ్లిన కారు
పళ్లిపట్టు: బైకును ఢీకొని ఆగకుండా వెళ్లిన కారును 15 కిలోమీటర్ల దూరం వెంబడించి ఓ యువకుడు కారు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కొత్త కీచ్చలానికి చెందిన దాస్ కూలీ కార్మికుడు.
Tue, Aug 18 2026 07:28 AM -
20 టన్నుల నల్లరాయితో హనుమాన్ విగ్రహం
–ఆంధ్రప్రదేశ్లోని
నెల్లూరు పెరుమాళ్ ఆలయానికి..
Tue, Aug 18 2026 07:28 AM -
క్లుప్తంగా
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో బైక్ దొంగను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి కొండ ఆలయానికి బైకులో వచ్చి పార్కింగ్ చేసి స్వామి దర్శనానికి భక్తులు వెళ్తున్న క్రమంలో బైకులు చోరీకి గురవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు నిత్యకృతమయ్యాయి.
Tue, Aug 18 2026 07:28 AM -
" />
మంత్రులను ముట్టడించి నిరసన
కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కొట్టి చంపిన సంఘటనలో సంతాపం వ్యక్తం చేయడానికి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టివికే) మంత్రులను స్థానిక ప్రజలు ముట్టడించారు. వారిని నిలదీయడంతో గందరగోళం నెలకొంది.
Tue, Aug 18 2026 07:28 AM -
అసెంబ్లీలోకి సీఎం వస్తే లేచి నిలబడాలా?
స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పష్టత
Tue, Aug 18 2026 07:28 AM -
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కురవి: చట్టాల గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత అని, ఉచిత న్యాయ సేవలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ వి.రాజ్కృష్ణ అన్నారు.
Tue, Aug 18 2026 07:28 AM -
జాబితా విడుదల
డ్రాఫ్ట్ ఓటరు రెండు నియోజకవర్గాల్లో 4,36,956 మంది ఓటర్లు● 35,650 మంది ఓటర్ల తొలగింపు
● 31,00మంది నూతనంగా నమోదు
● మహిళా ఓట్లే అధికం
Tue, Aug 18 2026 07:28 AM
-
ఉపాధి పనులకు వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా డ్వామా పీడీ కార్యాలయంలో జిల్లా డ్వామా పీడీ వెంకట సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు.
Tue, Aug 18 2026 07:28 AM -
సబ్సిడీ బియ్యం.. ప్రచార ఆర్భాటం
నిడమర్రు : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై సూపర్ ఫైన్ (సన్న) బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తుందంటూ నిడమర్రులో ఈనెల 4న స్థానిక అధికారులు, నేతలు అట్టహాసంగా అవుట్లెట్ను ప్రారంభించారు. నిడమర్రు సెంటర్ బియ్యం అమ్మకాలకు ప్రారంభించిన దుకాణం మూడు రోజులకే మూతపడింది.
Tue, Aug 18 2026 07:28 AM -
గళమెత్తిన రైతులు
ఏలూరు (ఆర్ఆర్పేట): వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయాంకుల లక్ష్మణరావు, సీపీఐ జి
Tue, Aug 18 2026 07:28 AM -
అర్జీలపై నిర్లక్ష్యం సహించం
ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
భూసేకరణ ఆపాలంటూ ఆందోళన
ఏలూరు (ఆర్ఆర్పేట): కుక్కునూరు మండలం అరవపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు తమ సాగు భూముల సేకరణను నిలిపివేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆయుధ డిపోను అడ్డుకుంటాం
కొయ్యలగూడెం: ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములను అభివృద్ధి పేరుతో సేకరిస్తూ, వేలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నాలను ప్రజాసంఘాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నాయకులు స్పష్టం చేశారు.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆశ్రంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది.
Tue, Aug 18 2026 07:28 AM -
‘దీన్దయాల్’ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్శాఖ దీన్దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Aug 18 2026 07:28 AM -
వసతులు మృగ్యం.. చదువుకు దూరం
చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది.
Tue, Aug 18 2026 07:28 AM -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సర విద్యార్థి.
Tue, Aug 18 2026 07:28 AM -
పుస్తకాలు లేని చదువులెలా!?
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు.
Tue, Aug 18 2026 07:28 AM -
పెళ్లింట విషాదం
కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Tue, Aug 18 2026 07:28 AM -
ఆటోను ఢీకొన్న మోటార్సైకిల్
ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
క్రికెట్లో విస్తృత అవకాశాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు.
Tue, Aug 18 2026 07:28 AM -
" />
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
సబ్ కలెక్టర్ విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు.
Tue, Aug 18 2026 07:28 AM -
పాత రైలు బోగీలో సరికొత్త రెస్టారెంట్..!
సేలం: రైల్వే శాఖ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ దిశగా సేలం రైల్వే డివిజన్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాత రైలు బోగీని అత్యాధునిక శైలిలో పునరుద్ధరించి, ఆకర్షణీయమైన రెస్టారెంట్గా మార్చింది.
Tue, Aug 18 2026 07:28 AM -
తంజావూరులో వీసీకే నిరసన
సాక్షి, చైన్నె: తంజావూరులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లను అధికారులు తొలగించడంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వీసీకే కార్యకర్తలు ఆగ్రహించారు. నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tue, Aug 18 2026 07:28 AM -
బైక్ను ఢీకొని ఆగకుండా వెళ్లిన కారు
పళ్లిపట్టు: బైకును ఢీకొని ఆగకుండా వెళ్లిన కారును 15 కిలోమీటర్ల దూరం వెంబడించి ఓ యువకుడు కారు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కొత్త కీచ్చలానికి చెందిన దాస్ కూలీ కార్మికుడు.
Tue, Aug 18 2026 07:28 AM -
20 టన్నుల నల్లరాయితో హనుమాన్ విగ్రహం
–ఆంధ్రప్రదేశ్లోని
నెల్లూరు పెరుమాళ్ ఆలయానికి..
Tue, Aug 18 2026 07:28 AM -
క్లుప్తంగా
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో బైక్ దొంగను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి కొండ ఆలయానికి బైకులో వచ్చి పార్కింగ్ చేసి స్వామి దర్శనానికి భక్తులు వెళ్తున్న క్రమంలో బైకులు చోరీకి గురవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు నిత్యకృతమయ్యాయి.
Tue, Aug 18 2026 07:28 AM -
" />
మంత్రులను ముట్టడించి నిరసన
కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కొట్టి చంపిన సంఘటనలో సంతాపం వ్యక్తం చేయడానికి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టివికే) మంత్రులను స్థానిక ప్రజలు ముట్టడించారు. వారిని నిలదీయడంతో గందరగోళం నెలకొంది.
Tue, Aug 18 2026 07:28 AM -
అసెంబ్లీలోకి సీఎం వస్తే లేచి నిలబడాలా?
స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పష్టత
Tue, Aug 18 2026 07:28 AM -
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కురవి: చట్టాల గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత అని, ఉచిత న్యాయ సేవలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ వి.రాజ్కృష్ణ అన్నారు.
Tue, Aug 18 2026 07:28 AM -
జాబితా విడుదల
డ్రాఫ్ట్ ఓటరు రెండు నియోజకవర్గాల్లో 4,36,956 మంది ఓటర్లు● 35,650 మంది ఓటర్ల తొలగింపు
● 31,00మంది నూతనంగా నమోదు
● మహిళా ఓట్లే అధికం
Tue, Aug 18 2026 07:28 AM
