టుడే న్యూస్ రౌండప్ | Today news RoundUp | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ రౌండప్

Oct 31 2017 6:43 PM | Updated on Oct 31 2017 7:17 PM

Today news RoundUp

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలోని నివాసంలో కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్‌ కండువాలు కప్పారు.

---------------------- రాష్ట్రీయం ---------------------

తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మాయ ప్రాజెక్ట్‌లా తయారు చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి పార్థసారధి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి...
తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా...

---------------------- జాతీయం ---------------------

గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌పై మోదీ ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ చల్లటి కబురు చెప్పారు.
ఓ అత్యాచార కేసులో వాదనల తీర్పు సందర్భంగా ఢిల్లీ న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన...
అటు పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ఇటు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం..

---------------------- అంతర్జాతీయం ---------------------

బుడి బుడి అడుగులు వేసే తమ బుజ్జాయిలకు ఏదైనా చిన్నగాయం కావడం, లేదా వారు ఏడవడం చేస్తేనే తల్లిదండ్రుల మనసు చివుక్కుమంటుంది.
ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది.
భారత్‌ - చైనాల మధ్య మరో భారీ పోరాటం ఆరంభం కాబోతోంది. నిన్నటివరకూ భారత్‌తో భూమి(డోక్లాం) కోసం పోరాడిన చైనా.. ఇక నుంచి నీటి పోరుకు...
సుందరమైన ప్రాంతాలున్న రాష్ట్రం, గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా కేరళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

---------------------- సినిమా ---------------------

నాకు అలాంటి ఆశ లేదంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పేదేమిటనేగా మీ ప్రశ్న? మలయాళం చిత్రసీమకు ప్రేమమ్‌ అంటూ రంగప్రవేశం...
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్‌. ఇళయ దళపతి విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి...
పెళ్లి చూపులు సినిమాతో తొలి సక్సెస్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండ, అర్జున్‌ రెడ్డి సినిమాతో హాట్‌ టాపిక్‌ గా మారిపోయాడు.
భలే భలే మొగాడివోయ్‌ సినిమాతో స్టార్‌ లీగ్‌ లోకి ఎంటర్‌ అయిన దర్శకుడు మారుతి. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్నిఅందుకున్న మారుతి త్వరలో...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు.

---------------------- బిజినెస్‌ ---------------------

రెస్టారెంట్లకు, మాల్స్‌కు, షాపింగ్‌ అవుట్‌లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం భారత్‌ డిజిటల్‌ దిశగా పరుగులు పెడుతోంది.
వరుస రికార్డు  స్థాయిలతో మురిపించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు చల్లబడ్డాయి.
నాలుగు రోజుల నుంచి రికార్డుల మోతతో దంచికొట్టిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కిందకి పడిపోయాయి.

---------------------- క్రీడలు ---------------------

మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య బుధవారం తొలి టీ 20 జరుగనుంది.
అంతర్జాతీయ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జస్ఫ్రిత్ బూమ్రా టాప్ లేపాడు.
మూడు వన్డేల సిరీస్ అనంతరం దొరికిన కొద్దిపాటి విరామంతో  టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి.
భారత క్రికెట్ జట్టు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement