వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు | Party Leaders Met Ysrcp Chief Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు

Jun 6 2024 12:31 PM | Updated on Jun 6 2024 4:53 PM

Party Leaders Met Ysrcp Chief Ys Jagan

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతను గురువారం కలిశారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతలు గురువారం కలిశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గురుమూర్తి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరిపారు.

వైఎస్ ఆర్ సీపీ కీలక నిర్ణయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement