న్యూస్రీల్
రాత్రి ముసుగులో విగ్రహం
ముసుగు తొలగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషనర్ చైర్మన్ వెంకటయ్య
మనిషి.. ప్రకృతితో కలిసి జీవించాలన్న సత్యాన్ని మన పండుగలు గుర్తుచేస్తున్నాయి. మానవ మనుగడకు ప్రకృతి సహకారం ఎంత అవసరమో మన ఆచారాలు తట్టి లేపుతున్నాయి. మనిషి ఎప్పుడూ ఒంటరిగా మనుగడ సాగించలేడని.. సామూహిక జీవి అని మన బంధాలు నిరూపిస్తున్నాయి. పండుగలు.. ఆచారాలు.. అనుబంధాల సామూహిక వేడుక ఆషాఢానికి ప్రత్యేకం. ఈ మాసంలో పాడిపంటలు సంవృద్ధిగా ఉండాలని గిరిజనులు సీత్లాభవాని.. పిల్లపాపలు క్షేమంగా గ్రామదేవతలకు బోనం మొక్కులు.. ఆరోగ్యం బాగుండాలని గోరింటాకు వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ సామూహిక అనుబంధాల కలయికకు వేదికగా నిలిచే ఆషాఢ మాసం వేడుకలపై ప్రత్యేక కథనం. – వివరాలు 8లో..
ప్రకృతి కొలుపు..
అనుబంధాల పిలుపు


