నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing 07 August 2026: Sensex Falls 463 Points, Nifty at 24,570 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Aug 7 2026 3:39 PM | Updated on Aug 7 2026 3:51 PM

Stock Market Closing Update 07 August 2026

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 463.50 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో 78,491.26 వద్ద, నిఫ్టీ 65.35 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 24,570.65 వద్ద నిలిచాయి.

సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐహెచ్ లిమిటెడ్, ఈక్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement