పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ  | Patanjali Signs Mou With Indian Army | Sakshi
Sakshi News home page

పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ 

Nov 25 2023 7:33 AM | Updated on Nov 25 2023 8:48 AM

Patanjali Signs Mou With Indian Army - Sakshi

న్యూఢిల్లీ: పతంజలి ఇన్‌స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది.


సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement