సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ సూచీలు | Indian Indices Opened Flat Today Amid Weak Global Cues - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ సూచీలు

Sep 6 2023 9:28 AM | Updated on Sep 6 2023 10:20 AM

Indian Indices Opened Flat On September 6 Amid Mixed Global Cues - Sakshi

గ్లోబల్‌ మార్కెట్‌లలో మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఉదయంగా ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభంతో నిఫ్టీ 0.95 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

సిప్లా, ఒఎన్‌జిసి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, ఎయిర్‌టెల్‌, ఆల్‌ట్రా టెక్‌ సిమెంట్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడగా .. హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతి సుజికి, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement