TTD News: Tirumala Srivari Darshanam July 21, 2023 Updates - Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. నిండిపోయిన అన్ని కంపార్ట్‌మెంట్లు

Jul 21 2023 8:28 AM | Updated on Jul 21 2023 10:39 AM

TTD News: Tirumala Srivari Darshanam July 21 2023 Updates - Sakshi

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్త గణం.. 

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం(ఉచిత​ దర్శనం) కోసం 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న(గురువారం, జులై 20) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,628గా ఉంది. హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లుగా లెక్క తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement