శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

Published Mon, Mar 18 2024 7:27 AM

6 hours for darshan of srivari - Sakshi

తిరుపతి: తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణంగా ఉంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 2 కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్త‌లు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 83,825 మంది భక్తులు వెంక‌న్న‌ను ద‌ర్శించుకోగా.. 25,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా లెక్క లేలింద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement