-
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు
Sun, Mar 29 2026 07:07 AM -
భూ సమస్యలపై వినతుల వెల్లువ
నర్సీపట్నం: ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో దళితుల భూసమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి.
Sun, Mar 29 2026 07:07 AM -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు.
Sun, Mar 29 2026 07:07 AM -
చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?
‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
Sun, Mar 29 2026 07:06 AM -
రాజధానిలో క్రికెట్ జోష్
శివాజీనగర: వీకెండ్లో బెంగళూరును ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోష్ ఆవహించింది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల సందడి మిన్నంటింది. అనేక చర్చల తరువాత నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం ఒప్పుకోవడం తెలిసిందే.
Sun, Mar 29 2026 07:06 AM -
షికారుకెళ్లి.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బైక్పై సరదాగా షికారుకు వెళ్లిన యువకులు లారీ ఢీకొని మృతిచెందిన సంఘటన నెలమంగల– హాసన్ హైవేలో జరిగింది. అభిలాష్ (21), మనోజ్ (21), నవీన్ (21) మృతులు. బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్న ముగ్గురూ పీజీ హాస్టల్లో ఉండేవారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఫాంహౌస్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ
● హుణసూరు వద్ద గుట్టురట్టు
Sun, Mar 29 2026 07:06 AM -
ఖజానా నుంచి దేవస్థానానికి..
మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటె శ్రీ చెలువ నారాయణస్వామి చారిత్రక వైరముడి బ్రహ్మోత్సవం నేపథ్యంలో, వజ్రాలు పొదిగిన వైరముడి, రాజముడి కిరీటాలు, ఇతర బంగారు, వజ్రాభరణాలను శనివారం ఉదయం జిల్లా ఖజానా నుంచి మేలుకోటె దేవస్థానానికి తీసుకువచ్చారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఉప సమరంలో గెలుపు మాదే
మైసూరు: రాష్ట్రంలోని దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని సీఎం సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులోని మండకల్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Mar 29 2026 07:06 AM -
స్కూలు బస్సు– ప్రైవేటు బస్సు ఢీ
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్లి–కేస్తూరు చౌరస్తాలోని అడిగాస్ హోటల్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, బస్సులో 6 మంది ప్రయాణికులతో కలిపి 20 మంది గాయపడ్డారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
కై లాస్నగర్: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకింగ్ విధానంలో మార్పు చేసింది. పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్లైన్లో కూపన్లు జారీ చేయాలని నిర్ణయించింది.
Sun, Mar 29 2026 07:06 AM -
" />
నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు
కైలాస్నగర్: పట్టణంలో పారిశుద్ధ్యనిర్వహణ, తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కార్యాలయానికి చేరుకుని శానిటేషన్ వ ర్కర్స్, వాటర్ సెక్ష న్లో రిజిస్టర్లను పరిశీలించారు.
Sun, Mar 29 2026 07:06 AM -
కుటుంబ నేపథ్యం..
జిల్లాకు చెందిన ఈ యువ క్రికెటర్ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే జాతీయస్థాయి వేదికలపై మెరుస్తున్నాడు. సాధారణ కుటుంబ నేపథ్యమైనా అసామాన్య ప్రతిభతో లక్ష్యం దిశగా సాగుతున్నాడు.
Sun, Mar 29 2026 07:06 AM -
అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. తద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల బోధన పనితీరు, తదితర అంశాలు వెలుగులోకి రానున్నాయి.
Sun, Mar 29 2026 07:06 AM -
6న జిల్లాకు సీఎం
కైలాస్నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పా దయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న బజార్హత్నూర్ మండలం పిప్పిరి లో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Sun, Mar 29 2026 07:06 AM -
లోక్ అదాలత్తో పెండింగ్ కేసులు పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించా రు.
Sun, Mar 29 2026 07:06 AM -
బోథ్లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి
బోథ్: నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ హాలులో శనివారం కలిసి విన్నవించారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి జిల్లాస్థాయి ఎంపిక పోటీలను శనివారం నిర్వహించారు. డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాస్థాయికి మొత్తం 67 మంది ఎంపికై నట్లు తెలిపారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్టౌన్: హజ్యాత్రకు వెళ్లే వారు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వైద్యశిబిరంతో పాటు టీకాల పంపణీ శనివారం చే పట్టారు.
Sun, Mar 29 2026 07:06 AM -
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా
మేడ్చల్ జిల్లా: నన్ను శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా అని లేఖరాసి ఓ యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..
Sun, Mar 29 2026 07:05 AM -
●రోడ్డు పనుల నిలిపివేతపై నిలదీత
● అరటి రైతులను ఆదుకోవాలి
● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
Sun, Mar 29 2026 07:05 AM -
రాయంచపై రాములోరి విహారం
ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య
హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య
Sun, Mar 29 2026 07:05 AM -
" />
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూ లు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Mar 29 2026 07:05 AM -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది.
Sun, Mar 29 2026 07:05 AM
-
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sun, Mar 29 2026 07:07 AM -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు
Sun, Mar 29 2026 07:07 AM -
భూ సమస్యలపై వినతుల వెల్లువ
నర్సీపట్నం: ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో దళితుల భూసమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి.
Sun, Mar 29 2026 07:07 AM -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు.
Sun, Mar 29 2026 07:07 AM -
చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?
‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
Sun, Mar 29 2026 07:06 AM -
రాజధానిలో క్రికెట్ జోష్
శివాజీనగర: వీకెండ్లో బెంగళూరును ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోష్ ఆవహించింది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల సందడి మిన్నంటింది. అనేక చర్చల తరువాత నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం ఒప్పుకోవడం తెలిసిందే.
Sun, Mar 29 2026 07:06 AM -
షికారుకెళ్లి.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బైక్పై సరదాగా షికారుకు వెళ్లిన యువకులు లారీ ఢీకొని మృతిచెందిన సంఘటన నెలమంగల– హాసన్ హైవేలో జరిగింది. అభిలాష్ (21), మనోజ్ (21), నవీన్ (21) మృతులు. బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్న ముగ్గురూ పీజీ హాస్టల్లో ఉండేవారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఫాంహౌస్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ
● హుణసూరు వద్ద గుట్టురట్టు
Sun, Mar 29 2026 07:06 AM -
ఖజానా నుంచి దేవస్థానానికి..
మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటె శ్రీ చెలువ నారాయణస్వామి చారిత్రక వైరముడి బ్రహ్మోత్సవం నేపథ్యంలో, వజ్రాలు పొదిగిన వైరముడి, రాజముడి కిరీటాలు, ఇతర బంగారు, వజ్రాభరణాలను శనివారం ఉదయం జిల్లా ఖజానా నుంచి మేలుకోటె దేవస్థానానికి తీసుకువచ్చారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఉప సమరంలో గెలుపు మాదే
మైసూరు: రాష్ట్రంలోని దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని సీఎం సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులోని మండకల్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Mar 29 2026 07:06 AM -
స్కూలు బస్సు– ప్రైవేటు బస్సు ఢీ
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్లి–కేస్తూరు చౌరస్తాలోని అడిగాస్ హోటల్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, బస్సులో 6 మంది ప్రయాణికులతో కలిపి 20 మంది గాయపడ్డారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
కై లాస్నగర్: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకింగ్ విధానంలో మార్పు చేసింది. పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్లైన్లో కూపన్లు జారీ చేయాలని నిర్ణయించింది.
Sun, Mar 29 2026 07:06 AM -
" />
నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు
కైలాస్నగర్: పట్టణంలో పారిశుద్ధ్యనిర్వహణ, తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కార్యాలయానికి చేరుకుని శానిటేషన్ వ ర్కర్స్, వాటర్ సెక్ష న్లో రిజిస్టర్లను పరిశీలించారు.
Sun, Mar 29 2026 07:06 AM -
కుటుంబ నేపథ్యం..
జిల్లాకు చెందిన ఈ యువ క్రికెటర్ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే జాతీయస్థాయి వేదికలపై మెరుస్తున్నాడు. సాధారణ కుటుంబ నేపథ్యమైనా అసామాన్య ప్రతిభతో లక్ష్యం దిశగా సాగుతున్నాడు.
Sun, Mar 29 2026 07:06 AM -
అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. తద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల బోధన పనితీరు, తదితర అంశాలు వెలుగులోకి రానున్నాయి.
Sun, Mar 29 2026 07:06 AM -
6న జిల్లాకు సీఎం
కైలాస్నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పా దయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న బజార్హత్నూర్ మండలం పిప్పిరి లో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Sun, Mar 29 2026 07:06 AM -
లోక్ అదాలత్తో పెండింగ్ కేసులు పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించా రు.
Sun, Mar 29 2026 07:06 AM -
బోథ్లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి
బోథ్: నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ హాలులో శనివారం కలిసి విన్నవించారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి జిల్లాస్థాయి ఎంపిక పోటీలను శనివారం నిర్వహించారు. డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాస్థాయికి మొత్తం 67 మంది ఎంపికై నట్లు తెలిపారు.
Sun, Mar 29 2026 07:06 AM -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్టౌన్: హజ్యాత్రకు వెళ్లే వారు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వైద్యశిబిరంతో పాటు టీకాల పంపణీ శనివారం చే పట్టారు.
Sun, Mar 29 2026 07:06 AM -
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా
మేడ్చల్ జిల్లా: నన్ను శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా అని లేఖరాసి ఓ యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..
Sun, Mar 29 2026 07:05 AM -
●రోడ్డు పనుల నిలిపివేతపై నిలదీత
● అరటి రైతులను ఆదుకోవాలి
● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
Sun, Mar 29 2026 07:05 AM -
రాయంచపై రాములోరి విహారం
ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య
హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య
Sun, Mar 29 2026 07:05 AM -
" />
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూ లు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Mar 29 2026 07:05 AM -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది.
Sun, Mar 29 2026 07:05 AM
