-
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
సంగారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ మెడి కల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
-
సురక్షితమైన నీటినే తాగాలి
చేగుంట(తూప్రాన్): ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీటిని తాగాలని, నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బ్రహ్మచారి పేర్కొన్నారు.
Thu, Apr 30 2026 09:24 AM -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
Thu, Apr 30 2026 09:24 AM -
పదింతల సంబురం
ఫలితాల్లో జిల్లా ౖపైపెకి..● 25 నుంచి 13వ స్థానానికి ● ఈసారి బాలురదే హవా ● 243 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ● చిన్నకోడూరు మండలంలో అందరూ పాస్ ● రాణించిన గురుకులాల విద్యార్థులుగురుకుల విద్యార్థినికి 585 మార్కులు
Thu, Apr 30 2026 09:24 AM -
ఎల్లమ్మ ఉత్సవ కమిటీ నియామకం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Thu, Apr 30 2026 09:24 AM -
చెడు స్నేహం వలలో పడొద్దు
సిద్దిపేటరూరల్: సైబర్ క్రైమ్, సమాచార మాధ్యమాలతో ఏర్పడిన చెడు స్నేహాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సమస్యల పరిష్కారానికి కమిటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
Thu, Apr 30 2026 09:24 AM -
ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు
గజ్వేల్: పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓ పేద విద్యార్థినికి ఒకే రోజు ఒకే సమయానికి ఇంటర్మీడియెట్ కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఉండటంతో అయోమయానికి గురవుతోంది.
Thu, Apr 30 2026 09:24 AM -
చదువుల్లో రాణించినప్పుడే గుర్తింపు
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సరళ జీవనం.. ఉన్నత చింతనం
జీవిత లక్ష్యంపై అవగాహన
Thu, Apr 30 2026 09:24 AM -
మూసివేత ముప్పు..?
శ్రీకాకుళం : జిల్లాలో కొన్ని సర్కారు బడుల ఆయుష్షు ఆగిపోతోంది. జిల్లాలో రానున్న విద్యా సంవత్సరంలో 267 పాఠశాలలు మూత పడనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నపక్షంలో ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు మూతపడతాయి.
Thu, Apr 30 2026 09:24 AM -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ... మృత్యు ఒడిలోకి..
పూసపాటిరేగ, గార, ఎచ్చెర్ల: దైవదర్శనానికి వెళ్లివస్తున్న ముగ్గురిని మృత్యువు కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో రెప్పపాటులో కనిపించని లోకాలకు తీసుకుపోయింది. నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పైళ్లె ఏడాది కాకముందే భర్త మరణించడంతో భార్య కన్నీరుమున్నీరుపెడుతోంది.
Thu, Apr 30 2026 09:24 AM -
శ్రీకాకుళం
తల్లిడిల్లిన ఉద్దానంగురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
Thu, Apr 30 2026 09:24 AM -
సీఎం సభా స్థలం పరిశీలన
జలుమూరు: మే తొమ్మిదిన అక్కురాడ పంచాయతీకి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో సభా స్థలం, హెలీప్యాడ్ తదితర ప్రదేశాలను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష బుధ వారం పరిశీలించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
● బాలురకంటే బాలికలదే హవా ● గతంకంటే స్వల్పంగాతగ్గిన ఉత్తీర్ణత శాతం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారుల సూచనలు, ఉపాధ్యాయులు నిర్దిష్ట ప్రణాళిక, కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యార్థుల పట్టుదలతో పదిలో విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
అవగాహనే ధ్యేయం.. ఆదాయమే లక్ష్యం
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
Thu, Apr 30 2026 09:24 AM -
" />
డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి
సంగారెడ్డి జోన్: జిల్లా పంచాయతీ అధికారిగా ఏ.మల్లారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీఎల్పీఓగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది బదిలీపై జిల్లాకు వచ్చారు.
Thu, Apr 30 2026 09:24 AM -
హాస్టళ్ల సందర్శన తప్పనిసరి
సంగారెడ్డి జోన్: ప్రతీ అధికారి వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం
కొండాపూర్(సంగారెడ్డి): సేంద్రియ సాగుతో భూసారం పెరగడంతోపాటు మనుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు.
Thu, Apr 30 2026 09:24 AM -
జనగణన నమోదులో పాల్గొనండి
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యేThu, Apr 30 2026 09:24 AM -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
● ‘మద్దతు ధర దక్కేనా’ కథనానికిమంత్రి స్పందన ● హర్షం వ్యక్తం చేసిన మొక్కజొన్న రైతులుThu, Apr 30 2026 09:24 AM -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్
Thu, Apr 30 2026 09:24 AM -
తిరుమల ఎక్స్ప్రెస్ గుంతకల్ వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇప్పటి వరకు విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ (18522/18521)ను ప్రయాణికుల డిమాండ్ మేరకు గుంతకల్ వరకు పొడిగిస్తూ రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది.
Thu, Apr 30 2026 09:24 AM -
పారదర్శకంగా కేడీసీసీ బ్యాంక్ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): కేడీసీసీ బ్యాంకు సేవలను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డిజిటల్ సేవలను ప్రారంభించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు?
హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో కలకలం రేపిన చిన్ని ఎంటర్ప్రైజెస్, కేకే హెచ్–మార్ట్ల అధినేత వడ్డి క్రాంతి కిరణ్ (చిన్ని) హత్య కేసులో నిందితుడు, మాజీ రౌడీషీటర్ రామినేని రామకృష్ణ (ఆర్కే) పోలీసుల అదుపులో ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
Thu, Apr 30 2026 09:24 AM
-
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
సంగారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ మెడి కల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Thu, Apr 30 2026 09:24 AM -
సురక్షితమైన నీటినే తాగాలి
చేగుంట(తూప్రాన్): ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీటిని తాగాలని, నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బ్రహ్మచారి పేర్కొన్నారు.
Thu, Apr 30 2026 09:24 AM -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
Thu, Apr 30 2026 09:24 AM -
పదింతల సంబురం
ఫలితాల్లో జిల్లా ౖపైపెకి..● 25 నుంచి 13వ స్థానానికి ● ఈసారి బాలురదే హవా ● 243 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ● చిన్నకోడూరు మండలంలో అందరూ పాస్ ● రాణించిన గురుకులాల విద్యార్థులుగురుకుల విద్యార్థినికి 585 మార్కులు
Thu, Apr 30 2026 09:24 AM -
ఎల్లమ్మ ఉత్సవ కమిటీ నియామకం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Thu, Apr 30 2026 09:24 AM -
చెడు స్నేహం వలలో పడొద్దు
సిద్దిపేటరూరల్: సైబర్ క్రైమ్, సమాచార మాధ్యమాలతో ఏర్పడిన చెడు స్నేహాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సమస్యల పరిష్కారానికి కమిటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
Thu, Apr 30 2026 09:24 AM -
ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు
గజ్వేల్: పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓ పేద విద్యార్థినికి ఒకే రోజు ఒకే సమయానికి ఇంటర్మీడియెట్ కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఉండటంతో అయోమయానికి గురవుతోంది.
Thu, Apr 30 2026 09:24 AM -
చదువుల్లో రాణించినప్పుడే గుర్తింపు
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సరళ జీవనం.. ఉన్నత చింతనం
జీవిత లక్ష్యంపై అవగాహన
Thu, Apr 30 2026 09:24 AM -
మూసివేత ముప్పు..?
శ్రీకాకుళం : జిల్లాలో కొన్ని సర్కారు బడుల ఆయుష్షు ఆగిపోతోంది. జిల్లాలో రానున్న విద్యా సంవత్సరంలో 267 పాఠశాలలు మూత పడనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నపక్షంలో ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు మూతపడతాయి.
Thu, Apr 30 2026 09:24 AM -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ... మృత్యు ఒడిలోకి..
పూసపాటిరేగ, గార, ఎచ్చెర్ల: దైవదర్శనానికి వెళ్లివస్తున్న ముగ్గురిని మృత్యువు కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో రెప్పపాటులో కనిపించని లోకాలకు తీసుకుపోయింది. నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పైళ్లె ఏడాది కాకముందే భర్త మరణించడంతో భార్య కన్నీరుమున్నీరుపెడుతోంది.
Thu, Apr 30 2026 09:24 AM -
శ్రీకాకుళం
తల్లిడిల్లిన ఉద్దానంగురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
Thu, Apr 30 2026 09:24 AM -
సీఎం సభా స్థలం పరిశీలన
జలుమూరు: మే తొమ్మిదిన అక్కురాడ పంచాయతీకి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో సభా స్థలం, హెలీప్యాడ్ తదితర ప్రదేశాలను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష బుధ వారం పరిశీలించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
● బాలురకంటే బాలికలదే హవా ● గతంకంటే స్వల్పంగాతగ్గిన ఉత్తీర్ణత శాతం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారుల సూచనలు, ఉపాధ్యాయులు నిర్దిష్ట ప్రణాళిక, కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యార్థుల పట్టుదలతో పదిలో విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
అవగాహనే ధ్యేయం.. ఆదాయమే లక్ష్యం
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
Thu, Apr 30 2026 09:24 AM -
" />
డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి
సంగారెడ్డి జోన్: జిల్లా పంచాయతీ అధికారిగా ఏ.మల్లారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీఎల్పీఓగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది బదిలీపై జిల్లాకు వచ్చారు.
Thu, Apr 30 2026 09:24 AM -
హాస్టళ్ల సందర్శన తప్పనిసరి
సంగారెడ్డి జోన్: ప్రతీ అధికారి వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం
కొండాపూర్(సంగారెడ్డి): సేంద్రియ సాగుతో భూసారం పెరగడంతోపాటు మనుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు.
Thu, Apr 30 2026 09:24 AM -
జనగణన నమోదులో పాల్గొనండి
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యేThu, Apr 30 2026 09:24 AM -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
● ‘మద్దతు ధర దక్కేనా’ కథనానికిమంత్రి స్పందన ● హర్షం వ్యక్తం చేసిన మొక్కజొన్న రైతులుThu, Apr 30 2026 09:24 AM -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్
Thu, Apr 30 2026 09:24 AM -
తిరుమల ఎక్స్ప్రెస్ గుంతకల్ వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇప్పటి వరకు విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ (18522/18521)ను ప్రయాణికుల డిమాండ్ మేరకు గుంతకల్ వరకు పొడిగిస్తూ రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది.
Thu, Apr 30 2026 09:24 AM -
పారదర్శకంగా కేడీసీసీ బ్యాంక్ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): కేడీసీసీ బ్యాంకు సేవలను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డిజిటల్ సేవలను ప్రారంభించారు.
Thu, Apr 30 2026 09:24 AM -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు?
హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో కలకలం రేపిన చిన్ని ఎంటర్ప్రైజెస్, కేకే హెచ్–మార్ట్ల అధినేత వడ్డి క్రాంతి కిరణ్ (చిన్ని) హత్య కేసులో నిందితుడు, మాజీ రౌడీషీటర్ రామినేని రామకృష్ణ (ఆర్కే) పోలీసుల అదుపులో ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
Thu, Apr 30 2026 09:24 AM
