-
ప్రతీ మండలంలో ‘సమర శంఖారావం’
ఖమ్మంమయూరిసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు.
-
జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత
నిజాంసాగర్/బిచ్కుంద: వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. లెక్చరర్ల కొరత లేకుండా చూశామని, అడ్మిషన్లపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 05:20 AM -
‘ఆత్మ’కు ఏమయ్యింది!?
ఎల్లారెడ్డి: వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
యూరియా కొరత లేకుండా చూడాలి
రాజంపేట: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా విత్తన ప్రముఖ్ భైరవరెడ్డి ప్రభుత్వాన్ని కోరా రు. సోమవారం రాజంపేటలోని రైతు వేదికలో బీకేఎస్ మండల సమావేశం నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం
● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఏర్పాటుతోకృష్ణాజలాలను పారించి సస్యశామలం చేశారు.
● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Tue, Jul 08 2025 05:20 AM -
అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
మాటలకందని అభిమానం..
నంద్యాల పట్టణం పప్పుల బట్టి ప్రాంతంలోని నామలయ్య బడి దగ్గర వీడియో గేమ్స్ షాప్ యజమాని పేరు కృష్ణమూర్తి. భార్య పుష్పలత దేవి గృహిణి. వీరికి 2006లో కొడుకు శబరీష్ పుట్టాడు.
Tue, Jul 08 2025 05:20 AM -
15 నుంచి కేసీకి నీటి విడుదల
● హెచ్ఎన్ఎస్ఎస్ కింద
33 చెరువులకు నీటి సరఫరా
● ఐఏబీ సమావేశంలో తీర్మాణించిన
ప్రజాప్రతినిధులు, అధికారులు
Tue, Jul 08 2025 05:20 AM -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఆదిలోనే హంసపాదు!
డోన్: కూటమి నాయకుల ఒత్తిడి మేరకు ఆఘమేఘాల మీద ప్రజాభిష్టాన్ని లెక్కచేయకుండా పట్టణ నడిబొడ్డున ఉన్న సబ్రిజిస్ట్రార్ కారాలయాన్ని శివారు ప్రాంతంలోని టీడీపీ నాయకుని షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు మార్చడం ఆదిలోనే హంసపాదులా మారింది.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
సిఫార్స్ ఉన్న వారికేనా?
ఎమ్మిగనూరురూరల్: యూరియా పుష్కలంగా ఉందంటూ అఽధికారులు ఒక వైపు చెపుతున్నా రైతులు మాత్రం ఎరువుల బస్తాల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం నుంచి డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం క్యూలో నిల్చున్నా యూరియా అందకపోవటంతో సొసైటీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: కర్నూలులోని ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన లక్ష్మయ్య రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు తిలక్ నగర్కు చెందిన యువరాజు, బెంగళూరు ఇన్ఫో టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అనంతపురానికి చెందిన బాబు రూ.2 లక్షల
Tue, Jul 08 2025 05:20 AM -
బదిలీల్లో సిఫార్స్లకే పెద్దపీట
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలు అడ్డుగోలుగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్న బదిలీలను నిరసిస్తూ వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి చాంబరు ఎదుట బైఠాయించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
కుంటుపడిన గిరిజన విద్య!
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ ఆయా ఆశ్రమ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని పరిస్థితి.
Tue, Jul 08 2025 05:20 AM -
వీడిన శేషన్న హత్య కేసు మిస్టరీ
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62) హత్య కేసు మిస్టరీ వీడింది.
Tue, Jul 08 2025 05:20 AM -
జగన్ పర్యటనపై ఆంక్షలు
చిత్తూరు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 9న చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు ఆంక్షలు విధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎ
Tue, Jul 08 2025 05:19 AM -
‘మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలి’
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో మరింతగా ఆర్థికావృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
● నాట్లేసి నిరసన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు దెబ్బతినడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Tue, Jul 08 2025 05:18 AM -
జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
నిజాంసాగర్: జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
కామారెడ్డి టౌన్: ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ..
Tue, Jul 08 2025 05:18 AM -
అసంపూర్తిగా అండర్బ్రిడ్జి నిర్మాణం
● బ్రిడ్జిలోకి చేరుతున్న మురికి నీరు
● ఇబ్బంది పడుతున్న వాహనదారులు
● నిర్మాణ పనులు త్వరితగతిన
చేపట్టాలని స్థానికుల వినతి
Tue, Jul 08 2025 05:18 AM -
" />
12న తెరవే ‘పాటకు సలామ్’ కార్యశాల
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఈ నెల 12న యువ గాయని గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘పాటకు సలామ్’ కార్యశాల కార్యక్రమాన్ని స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెరవే జిల్లా అధ్యక్ష, ప్
Tue, Jul 08 2025 05:18 AM -
‘జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం’
పిట్లం(జుక్కల్): జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. మద్దెలచెర్వు గ్రామానికి చెందిన దత్తురెడ్డి(37) ఇటీవల గుండెపోటుతో మరణించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి.
Tue, Jul 08 2025 05:18 AM
-
ప్రతీ మండలంలో ‘సమర శంఖారావం’
ఖమ్మంమయూరిసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు.
Tue, Jul 08 2025 05:20 AM -
జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత
నిజాంసాగర్/బిచ్కుంద: వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. లెక్చరర్ల కొరత లేకుండా చూశామని, అడ్మిషన్లపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 05:20 AM -
‘ఆత్మ’కు ఏమయ్యింది!?
ఎల్లారెడ్డి: వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
యూరియా కొరత లేకుండా చూడాలి
రాజంపేట: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా విత్తన ప్రముఖ్ భైరవరెడ్డి ప్రభుత్వాన్ని కోరా రు. సోమవారం రాజంపేటలోని రైతు వేదికలో బీకేఎస్ మండల సమావేశం నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం
● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఏర్పాటుతోకృష్ణాజలాలను పారించి సస్యశామలం చేశారు.
● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Tue, Jul 08 2025 05:20 AM -
అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
మాటలకందని అభిమానం..
నంద్యాల పట్టణం పప్పుల బట్టి ప్రాంతంలోని నామలయ్య బడి దగ్గర వీడియో గేమ్స్ షాప్ యజమాని పేరు కృష్ణమూర్తి. భార్య పుష్పలత దేవి గృహిణి. వీరికి 2006లో కొడుకు శబరీష్ పుట్టాడు.
Tue, Jul 08 2025 05:20 AM -
15 నుంచి కేసీకి నీటి విడుదల
● హెచ్ఎన్ఎస్ఎస్ కింద
33 చెరువులకు నీటి సరఫరా
● ఐఏబీ సమావేశంలో తీర్మాణించిన
ప్రజాప్రతినిధులు, అధికారులు
Tue, Jul 08 2025 05:20 AM -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఆదిలోనే హంసపాదు!
డోన్: కూటమి నాయకుల ఒత్తిడి మేరకు ఆఘమేఘాల మీద ప్రజాభిష్టాన్ని లెక్కచేయకుండా పట్టణ నడిబొడ్డున ఉన్న సబ్రిజిస్ట్రార్ కారాలయాన్ని శివారు ప్రాంతంలోని టీడీపీ నాయకుని షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు మార్చడం ఆదిలోనే హంసపాదులా మారింది.
Tue, Jul 08 2025 05:20 AM -
" />
సిఫార్స్ ఉన్న వారికేనా?
ఎమ్మిగనూరురూరల్: యూరియా పుష్కలంగా ఉందంటూ అఽధికారులు ఒక వైపు చెపుతున్నా రైతులు మాత్రం ఎరువుల బస్తాల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం నుంచి డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం క్యూలో నిల్చున్నా యూరియా అందకపోవటంతో సొసైటీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.
Tue, Jul 08 2025 05:20 AM -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: కర్నూలులోని ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన లక్ష్మయ్య రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు తిలక్ నగర్కు చెందిన యువరాజు, బెంగళూరు ఇన్ఫో టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అనంతపురానికి చెందిన బాబు రూ.2 లక్షల
Tue, Jul 08 2025 05:20 AM -
బదిలీల్లో సిఫార్స్లకే పెద్దపీట
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలు అడ్డుగోలుగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్న బదిలీలను నిరసిస్తూ వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి చాంబరు ఎదుట బైఠాయించారు.
Tue, Jul 08 2025 05:20 AM -
కుంటుపడిన గిరిజన విద్య!
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ ఆయా ఆశ్రమ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని పరిస్థితి.
Tue, Jul 08 2025 05:20 AM -
వీడిన శేషన్న హత్య కేసు మిస్టరీ
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62) హత్య కేసు మిస్టరీ వీడింది.
Tue, Jul 08 2025 05:20 AM -
జగన్ పర్యటనపై ఆంక్షలు
చిత్తూరు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 9న చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు ఆంక్షలు విధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎ
Tue, Jul 08 2025 05:19 AM -
‘మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలి’
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో మరింతగా ఆర్థికావృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
● నాట్లేసి నిరసన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు దెబ్బతినడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Tue, Jul 08 2025 05:18 AM -
జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
నిజాంసాగర్: జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
కామారెడ్డి టౌన్: ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ..
Tue, Jul 08 2025 05:18 AM -
అసంపూర్తిగా అండర్బ్రిడ్జి నిర్మాణం
● బ్రిడ్జిలోకి చేరుతున్న మురికి నీరు
● ఇబ్బంది పడుతున్న వాహనదారులు
● నిర్మాణ పనులు త్వరితగతిన
చేపట్టాలని స్థానికుల వినతి
Tue, Jul 08 2025 05:18 AM -
" />
12న తెరవే ‘పాటకు సలామ్’ కార్యశాల
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఈ నెల 12న యువ గాయని గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘పాటకు సలామ్’ కార్యశాల కార్యక్రమాన్ని స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెరవే జిల్లా అధ్యక్ష, ప్
Tue, Jul 08 2025 05:18 AM -
‘జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం’
పిట్లం(జుక్కల్): జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. మద్దెలచెర్వు గ్రామానికి చెందిన దత్తురెడ్డి(37) ఇటీవల గుండెపోటుతో మరణించారు.
Tue, Jul 08 2025 05:18 AM -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి.
Tue, Jul 08 2025 05:18 AM