-
పోలీసులు ‘గీత’ దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
-
ఉత్తమ దేశ నిర్మాణమే లక్ష్యం: ఆరెస్సెస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధి బాధ్యత కొన్ని సంస్థలదో లేదా ప్రజల కోసం పాటుపడే కొందరు వ్యక్తులదోనని చాలా మంది భావిస్తుంటారని.. కానీ వారి ఆలోచన సరైంది కాదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆరెస్సెస్) సర్సంఘ్ చాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
Tue, Feb 03 2026 02:59 AM -
మదర్ ఆఫ్ ఆల్ డీల్.. పాక్లో ఏం జరగనుందంటే?
ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు.
Tue, Feb 03 2026 02:47 AM -
రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ చేశారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు.
Tue, Feb 03 2026 02:45 AM -
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
Tue, Feb 03 2026 02:36 AM -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు.
Tue, Feb 03 2026 02:32 AM -
బీజేపీతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
Tue, Feb 03 2026 02:07 AM -
తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే..! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసినవారు ఎంత గొప్పవారైనా ప్రజాస్వామ్యంలో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, దీనికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు.
Tue, Feb 03 2026 01:59 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్షిట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
Tue, Feb 03 2026 01:53 AM -
ఏ రంగు ఉప్పు మంచిది?
తెల్ల ఉప్పు.. లేత గులాబీ రంగు.. నల్ల ఉప్పు.. ఇలా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఉప్పులు వస్తున్నాయి. వీటిలో ఏది మంచిది? ఏది ఎక్కువ తీసుకోవాలి? ఏది తక్కువ తీసుకోవాలి? సగటు మనిషి రోజూ ఎంత ఉప్పు తింటే మంచిది? సోడియంతో పాటు పొటాషియం ఎంత నిష్పత్తిలో తీసుకోవాలో తెలుసా?
Tue, Feb 03 2026 01:43 AM -
కోఠి దోపిడీ యూపీ గ్యాంగ్ పనే!
సాక్షి, హైదరాబాద్: కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం చోటు చేసుకున్న దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
Tue, Feb 03 2026 01:30 AM -
బిగ్ డీల్.. ఇరాన్, అమెరికా చర్చలు ఫిక్స్?
ప్రస్తుతం ఇరాన్, యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అణు ఒప్పందంపై తగ్గకపోతే ట్రంప్ దాడి చేస్తానని హెచ్చరించడం. ఇరాన్ సుప్రీం లీడర్ తగ్గేదేలే అనడంతో రెండు దేశాల మధ్య వైరం మరింతగా ముదిరింది.
Tue, Feb 03 2026 01:29 AM -
అనిశ్చితిలో ఆచితూచి...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Tue, Feb 03 2026 01:23 AM -
రూ.10 ఆశచూపి.. ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం
చింతలమానేపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.10 ఆశచూపి జులాయిగా తిరిగే ఓ మైనర్ బాలుడు పదేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Tue, Feb 03 2026 01:02 AM -
ఢిల్లీలో బంగభవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Tue, Feb 03 2026 12:54 AM -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
Tue, Feb 03 2026 12:51 AM -
కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం
మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు.
Tue, Feb 03 2026 12:47 AM -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది.
Tue, Feb 03 2026 12:44 AM -
ఇంటికి చేరుకున్న లియామ్
వాషింగ్టన్: అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్న అయిదేళ్ల లియామ్ కొనెజో రమోస్, తండ్రితోపాటు మినియాపొలిస్లోని సొంతింటికి చేరుకున్నాడు.
Tue, Feb 03 2026 12:35 AM -
మక్కల బాటలో మన రైతన్న!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగవుతోంది.
Tue, Feb 03 2026 12:27 AM -
ముంబైకి ముత్తువేల్ పాండ్యన్
ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.
Tue, Feb 03 2026 12:05 AM -
జోడీ రిపీట్
ధనుష్, సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతోంది. ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. వండర్బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
Tue, Feb 03 2026 12:03 AM -
ది ఇండియా హౌస్తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Tue, Feb 03 2026 12:02 AM -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు.
Mon, Feb 02 2026 11:52 PM -
చిరంజీవిని కలిసిన కొండాసురేఖ
సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు.
Mon, Feb 02 2026 11:48 PM
-
పోలీసులు ‘గీత’ దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Tue, Feb 03 2026 03:23 AM -
ఉత్తమ దేశ నిర్మాణమే లక్ష్యం: ఆరెస్సెస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధి బాధ్యత కొన్ని సంస్థలదో లేదా ప్రజల కోసం పాటుపడే కొందరు వ్యక్తులదోనని చాలా మంది భావిస్తుంటారని.. కానీ వారి ఆలోచన సరైంది కాదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆరెస్సెస్) సర్సంఘ్ చాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
Tue, Feb 03 2026 02:59 AM -
మదర్ ఆఫ్ ఆల్ డీల్.. పాక్లో ఏం జరగనుందంటే?
ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు.
Tue, Feb 03 2026 02:47 AM -
రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ చేశారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు.
Tue, Feb 03 2026 02:45 AM -
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
Tue, Feb 03 2026 02:36 AM -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు.
Tue, Feb 03 2026 02:32 AM -
బీజేపీతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
Tue, Feb 03 2026 02:07 AM -
తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే..! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసినవారు ఎంత గొప్పవారైనా ప్రజాస్వామ్యంలో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, దీనికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు.
Tue, Feb 03 2026 01:59 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్షిట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
Tue, Feb 03 2026 01:53 AM -
ఏ రంగు ఉప్పు మంచిది?
తెల్ల ఉప్పు.. లేత గులాబీ రంగు.. నల్ల ఉప్పు.. ఇలా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఉప్పులు వస్తున్నాయి. వీటిలో ఏది మంచిది? ఏది ఎక్కువ తీసుకోవాలి? ఏది తక్కువ తీసుకోవాలి? సగటు మనిషి రోజూ ఎంత ఉప్పు తింటే మంచిది? సోడియంతో పాటు పొటాషియం ఎంత నిష్పత్తిలో తీసుకోవాలో తెలుసా?
Tue, Feb 03 2026 01:43 AM -
కోఠి దోపిడీ యూపీ గ్యాంగ్ పనే!
సాక్షి, హైదరాబాద్: కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం చోటు చేసుకున్న దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
Tue, Feb 03 2026 01:30 AM -
బిగ్ డీల్.. ఇరాన్, అమెరికా చర్చలు ఫిక్స్?
ప్రస్తుతం ఇరాన్, యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అణు ఒప్పందంపై తగ్గకపోతే ట్రంప్ దాడి చేస్తానని హెచ్చరించడం. ఇరాన్ సుప్రీం లీడర్ తగ్గేదేలే అనడంతో రెండు దేశాల మధ్య వైరం మరింతగా ముదిరింది.
Tue, Feb 03 2026 01:29 AM -
అనిశ్చితిలో ఆచితూచి...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Tue, Feb 03 2026 01:23 AM -
రూ.10 ఆశచూపి.. ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం
చింతలమానేపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.10 ఆశచూపి జులాయిగా తిరిగే ఓ మైనర్ బాలుడు పదేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Tue, Feb 03 2026 01:02 AM -
ఢిల్లీలో బంగభవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Tue, Feb 03 2026 12:54 AM -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
Tue, Feb 03 2026 12:51 AM -
కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం
మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు.
Tue, Feb 03 2026 12:47 AM -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది.
Tue, Feb 03 2026 12:44 AM -
ఇంటికి చేరుకున్న లియామ్
వాషింగ్టన్: అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్న అయిదేళ్ల లియామ్ కొనెజో రమోస్, తండ్రితోపాటు మినియాపొలిస్లోని సొంతింటికి చేరుకున్నాడు.
Tue, Feb 03 2026 12:35 AM -
మక్కల బాటలో మన రైతన్న!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగవుతోంది.
Tue, Feb 03 2026 12:27 AM -
ముంబైకి ముత్తువేల్ పాండ్యన్
ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.
Tue, Feb 03 2026 12:05 AM -
జోడీ రిపీట్
ధనుష్, సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతోంది. ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. వండర్బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
Tue, Feb 03 2026 12:03 AM -
ది ఇండియా హౌస్తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Tue, Feb 03 2026 12:02 AM -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు.
Mon, Feb 02 2026 11:52 PM -
చిరంజీవిని కలిసిన కొండాసురేఖ
సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు.
Mon, Feb 02 2026 11:48 PM
