-
నేత్రదానానికి ముందుకు రావాలి
● కలెక్టరేట్లో నేత్ర వైద్య శిబిరం
● 175 మందికి పరీక్షలు.. 113 మందికి కళ్లద్దాల పంపిణీ
● అదనపు కలెక్టర్ విక్టర్
-
" />
పుస్తె మట్టెల వితరణ
రామారెడ్డి(ఎల్లారెడ్డి): పేద ఇంటి ఆడ పిల్లల పెళ్లిలకు అండగా ఉంటామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అన్నారు. మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట స్వప్న వివాహం సోమవారం మద్దికుంట శివాలయం ఆలయ ప్రాంగణంలో జరిగింది.
Tue, Sep 01 2026 01:13 AM -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నిజాంసాగర్ : డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● అదనపు కలెక్టర్ విక్టర్
● ప్రజావాణిలో 67 దరఖాస్తుల స్వీకరణ
Tue, Sep 01 2026 01:13 AM -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
Tue, Sep 01 2026 01:13 AM -
" />
చంచల్గూడ జైలులో జిల్లా ఖైదీ ఆత్మహత్య
చంచల్గూడ: నిజామాబాద్కు చెందిన ఓ ఖైదీని ఇటీవల కంటి చికిత్స కోసం చంచల్గూడ జైలుకు తరలించగా, అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. నిజామాబాద్కు చెందిన కంది రాజు(30) చోరీ, ర్యాష్ డ్రైవింగ్ సహ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆటో–బైక్ ఢీ: పలువురికి గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట మండలం బంజార వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా..
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ బోధన
● 70 మంది బోధకులను
నియమించిన ప్రభుత్వం
● కంప్యూటర్ నేర్చుకోవడంపై
ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
Tue, Sep 01 2026 01:13 AM -
మాటలు కలిపి.. మత్తుమందు చల్లి..
● వృద్ధ దంపతుల నుంచి నగదు, వెండి
ఆభరణాలు అపహరించిన దుండగులు
Tue, Sep 01 2026 01:13 AM -
పచ్చ నేతల మట్టి మేత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మట్టి మాఫియా రాజ్యమేలుతోంది.. కనిపించిన చిన్నపాటి గుట్టలు మొదలు చెరువుల వరకూ స్వాహా చేయడమే పనిగా పెట్టుకున్న పచ్చనేతలు పోలవరం కుడి కాలువ గట్ల ధ్వంసాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
Tue, Sep 01 2026 01:13 AM -
దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్ అండ
● లక్షణాల గుర్తింపునకు ప్రత్యేక యాప్
● నేటి నుంచి డిజిటల్ స్క్రీనింగ్ పరీక్షలు
● రెండు దశల్లో 21 రకాల వైకల్యాల గుర్తింపు
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ భేరి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు.
Tue, Sep 01 2026 01:13 AM -
" />
403 అర్జీల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా 403 అర్జీలు స్వీకరించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
రోడ్డు మరమ్మతుల్లో నిర్లక్ష్యం సహించం
ఏలూరు (ఆర్ఆర్పేట): రహదారి నిర్మాణం, మరమ్మతుల సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
రొయ్యల సాగుపై బెల్లం భారం
భీమవరం: రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. ఒక పక్క వైరస్, మరొక పక్క ఫీడ్ ధరల పెంపుతో సతమతమవుతున్న రైతులకు బెల్లం ధర విపరీతంగా పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. రొయ్యల చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి రైతులు బెల్లం వాడుతుంటారు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష!
ద్వారకాతిరుమల: ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సమయం లేక ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అధిక ప్రాధాన్యం.. వెరసి పోషకాహార లోపం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు పెరుగుతున్నాయి.
Tue, Sep 01 2026 01:13 AM -
రైల్వే గేటు మధ్యలో ఆగిన లారీ
ఉంగుటూరు: ఉంగుటూరు రైల్వేగేటు వద్ద లారీ నిలిచిపోవడం అందరినీ టెన్షన్కు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం నీలాద్రిపురం నుంచి ఉంగుటూరు వస్తున్న లారీ, గేటు దాటే సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందా, లేక డీజిల్ కొరతనా అనేది కాసేపు స్పష్టత రాలేదు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆశా కార్యకర్తలపై వేధింపులు
భీమవరం: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్ను విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా స్థాయి ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి ప్రభుత్వ
Tue, Sep 01 2026 01:13 AM -
జ్వరాల కాలం.. జర భద్రం
కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడా జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Tue, Sep 01 2026 01:13 AM -
రెవెన్యూ క్లినిక్ తీరు.. నవ్వి పోదురు
● మొక్కుబడిగా రెవెన్యూ క్లినిక్ సేవలు
● అందుబాటులో లేని అధికారులు
Tue, Sep 01 2026 01:13 AM -
● మన్యంలో కంటైనర్ హౌస్
మన్యంలో కంటైనర్ హౌస్ పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటోంది. బుట్టాయగూడెంకు చెందిన కరాటం టెముజిన్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఈ కంటైనర్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓడల తయారీకి ఉపయోగించే అత్యంత దృఢమైన ఇనుప రేకులు, సామాగ్రితో ఈ ఇంటిని నిర్మించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
చిక్కని పులి జాడ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడంతో దాని జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది.
Tue, Sep 01 2026 01:13 AM -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ u
వరంగల్ u
జనగామ u
ములుగు u
మహబూబాబాద్ u
భూపాలపల్లి u
Tue, Sep 01 2026 01:13 AM -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి.
Tue, Sep 01 2026 01:13 AM -
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పిదాలు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో పలు తప్పిదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Tue, Sep 01 2026 01:13 AM
-
నేత్రదానానికి ముందుకు రావాలి
● కలెక్టరేట్లో నేత్ర వైద్య శిబిరం
● 175 మందికి పరీక్షలు.. 113 మందికి కళ్లద్దాల పంపిణీ
● అదనపు కలెక్టర్ విక్టర్
Tue, Sep 01 2026 01:13 AM -
" />
పుస్తె మట్టెల వితరణ
రామారెడ్డి(ఎల్లారెడ్డి): పేద ఇంటి ఆడ పిల్లల పెళ్లిలకు అండగా ఉంటామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అన్నారు. మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట స్వప్న వివాహం సోమవారం మద్దికుంట శివాలయం ఆలయ ప్రాంగణంలో జరిగింది.
Tue, Sep 01 2026 01:13 AM -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నిజాంసాగర్ : డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● అదనపు కలెక్టర్ విక్టర్
● ప్రజావాణిలో 67 దరఖాస్తుల స్వీకరణ
Tue, Sep 01 2026 01:13 AM -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
Tue, Sep 01 2026 01:13 AM -
" />
చంచల్గూడ జైలులో జిల్లా ఖైదీ ఆత్మహత్య
చంచల్గూడ: నిజామాబాద్కు చెందిన ఓ ఖైదీని ఇటీవల కంటి చికిత్స కోసం చంచల్గూడ జైలుకు తరలించగా, అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. నిజామాబాద్కు చెందిన కంది రాజు(30) చోరీ, ర్యాష్ డ్రైవింగ్ సహ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆటో–బైక్ ఢీ: పలువురికి గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట మండలం బంజార వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా..
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ బోధన
● 70 మంది బోధకులను
నియమించిన ప్రభుత్వం
● కంప్యూటర్ నేర్చుకోవడంపై
ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
Tue, Sep 01 2026 01:13 AM -
మాటలు కలిపి.. మత్తుమందు చల్లి..
● వృద్ధ దంపతుల నుంచి నగదు, వెండి
ఆభరణాలు అపహరించిన దుండగులు
Tue, Sep 01 2026 01:13 AM -
పచ్చ నేతల మట్టి మేత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మట్టి మాఫియా రాజ్యమేలుతోంది.. కనిపించిన చిన్నపాటి గుట్టలు మొదలు చెరువుల వరకూ స్వాహా చేయడమే పనిగా పెట్టుకున్న పచ్చనేతలు పోలవరం కుడి కాలువ గట్ల ధ్వంసాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
Tue, Sep 01 2026 01:13 AM -
దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్ అండ
● లక్షణాల గుర్తింపునకు ప్రత్యేక యాప్
● నేటి నుంచి డిజిటల్ స్క్రీనింగ్ పరీక్షలు
● రెండు దశల్లో 21 రకాల వైకల్యాల గుర్తింపు
Tue, Sep 01 2026 01:13 AM -
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ భేరి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు.
Tue, Sep 01 2026 01:13 AM -
" />
403 అర్జీల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా 403 అర్జీలు స్వీకరించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
రోడ్డు మరమ్మతుల్లో నిర్లక్ష్యం సహించం
ఏలూరు (ఆర్ఆర్పేట): రహదారి నిర్మాణం, మరమ్మతుల సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
రొయ్యల సాగుపై బెల్లం భారం
భీమవరం: రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. ఒక పక్క వైరస్, మరొక పక్క ఫీడ్ ధరల పెంపుతో సతమతమవుతున్న రైతులకు బెల్లం ధర విపరీతంగా పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. రొయ్యల చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి రైతులు బెల్లం వాడుతుంటారు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష!
ద్వారకాతిరుమల: ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సమయం లేక ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అధిక ప్రాధాన్యం.. వెరసి పోషకాహార లోపం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు పెరుగుతున్నాయి.
Tue, Sep 01 2026 01:13 AM -
రైల్వే గేటు మధ్యలో ఆగిన లారీ
ఉంగుటూరు: ఉంగుటూరు రైల్వేగేటు వద్ద లారీ నిలిచిపోవడం అందరినీ టెన్షన్కు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం నీలాద్రిపురం నుంచి ఉంగుటూరు వస్తున్న లారీ, గేటు దాటే సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందా, లేక డీజిల్ కొరతనా అనేది కాసేపు స్పష్టత రాలేదు.
Tue, Sep 01 2026 01:13 AM -
ఆశా కార్యకర్తలపై వేధింపులు
భీమవరం: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్ను విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా స్థాయి ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి ప్రభుత్వ
Tue, Sep 01 2026 01:13 AM -
జ్వరాల కాలం.. జర భద్రం
కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడా జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Tue, Sep 01 2026 01:13 AM -
రెవెన్యూ క్లినిక్ తీరు.. నవ్వి పోదురు
● మొక్కుబడిగా రెవెన్యూ క్లినిక్ సేవలు
● అందుబాటులో లేని అధికారులు
Tue, Sep 01 2026 01:13 AM -
● మన్యంలో కంటైనర్ హౌస్
మన్యంలో కంటైనర్ హౌస్ పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటోంది. బుట్టాయగూడెంకు చెందిన కరాటం టెముజిన్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఈ కంటైనర్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓడల తయారీకి ఉపయోగించే అత్యంత దృఢమైన ఇనుప రేకులు, సామాగ్రితో ఈ ఇంటిని నిర్మించారు.
Tue, Sep 01 2026 01:13 AM -
చిక్కని పులి జాడ
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడంతో దాని జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది.
Tue, Sep 01 2026 01:13 AM -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ u
వరంగల్ u
జనగామ u
ములుగు u
మహబూబాబాద్ u
భూపాలపల్లి u
Tue, Sep 01 2026 01:13 AM -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి.
Tue, Sep 01 2026 01:13 AM -
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పిదాలు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో పలు తప్పిదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Tue, Sep 01 2026 01:13 AM
