-
అమెరికాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్:న్యూయార్క్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్రూక్లిన్లోని రెస్టారెంట్లో ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మంది మృతి, 8 మంది గాయాలయ్యాయి.
-
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
Sun, Aug 17 2025 04:49 PM -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు.
Sun, Aug 17 2025 04:37 PM -
అన్నిరంగాల్లో అభివృద్ధి
నిర్మల్7
మూడో ఆర్థిక శక్తిగా భారత్
Sun, Aug 17 2025 04:31 PM -
మహనీయుల ఆశయాలతో ముందుకు..
స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలికోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు
Sun, Aug 17 2025 04:31 PM -
" />
టెన్త్ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్లో జిల్లా టాప్ నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం నగదు బహుమతిని అందజేసి సత్కరించింది.
Sun, Aug 17 2025 04:31 PM -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలుSun, Aug 17 2025 04:30 PM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
Sun, Aug 17 2025 04:30 PM -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు..
Sun, Aug 17 2025 04:30 PM -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.
Sun, Aug 17 2025 04:30 PM -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్Sun, Aug 17 2025 04:30 PM -
సంక్షేమానికి పెద్దపీట
99123 62784శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఎర్రకోట ఉత్సవాల్లో కోతులారం రైతు దంపతులు
Sun, Aug 17 2025 04:30 PM -
ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా నీరు
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ వినియోగంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతుంది.
Sun, Aug 17 2025 04:30 PM -
ఉప్పొంగిన డిండి
డిండి : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు దుందుబి వాగు ద్వారా మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది. శుక్రవారం సెలవు దినం కావడంతో డిండి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరింగింది.
Sun, Aug 17 2025 04:30 PM -
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉదయం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూసెక్కులకు పెరిగింది.
Sun, Aug 17 2025 04:30 PM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
మిర్యాలగూడ అర్బన్ : దేశంలో అంతరాలు లేని సమాజస్థాపనకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
Sun, Aug 17 2025 04:30 PM -
డీసీసీబీని లాభాల దిశగా నడిపిస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ని లాభాల దిశగా నడిపించడానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Sun, Aug 17 2025 04:30 PM -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sun, Aug 17 2025 04:28 PM -
డ్రై‘లేజీ’..!
అధికారులకు తెలియజేశాం
Sun, Aug 17 2025 04:28 PM -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపా
Sun, Aug 17 2025 04:28 PM -
డీఈఓ పోస్ట్ .. భర్తీ ఎప్పుడో..?
శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారి నియామకం చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గత నెల 31న జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఏ ఒక్కరినీ నియమించేందుకు రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోలేదు.
Sun, Aug 17 2025 04:28 PM -
దైవ కార్యక్రమానికి అడ్డంకులు
గార: తనకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఏకంగా గ్రామ దేవత ప్రతిష్టాపన ఉత్సవాన్నే అడ్డుకున్నాడు ఓ టీడీపీ నాయకుడు. గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో ఘటన జరిగింది. ఇక్కడ గాంధే అమ్మ(వేప చెట్టు) వద్ద కొన్నేళ్లుగా పూజలు జరుగుతున్నాయి.
Sun, Aug 17 2025 04:28 PM
-
అమెరికాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్:న్యూయార్క్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్రూక్లిన్లోని రెస్టారెంట్లో ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మంది మృతి, 8 మంది గాయాలయ్యాయి.
Sun, Aug 17 2025 04:54 PM -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
Sun, Aug 17 2025 04:49 PM -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు.
Sun, Aug 17 2025 04:37 PM -
అన్నిరంగాల్లో అభివృద్ధి
నిర్మల్7
మూడో ఆర్థిక శక్తిగా భారత్
Sun, Aug 17 2025 04:31 PM -
మహనీయుల ఆశయాలతో ముందుకు..
స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలికోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు
Sun, Aug 17 2025 04:31 PM -
" />
టెన్త్ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్లో జిల్లా టాప్ నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం నగదు బహుమతిని అందజేసి సత్కరించింది.
Sun, Aug 17 2025 04:31 PM -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలుSun, Aug 17 2025 04:30 PM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
Sun, Aug 17 2025 04:30 PM -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు..
Sun, Aug 17 2025 04:30 PM -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.
Sun, Aug 17 2025 04:30 PM -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్Sun, Aug 17 2025 04:30 PM -
సంక్షేమానికి పెద్దపీట
99123 62784శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఎర్రకోట ఉత్సవాల్లో కోతులారం రైతు దంపతులు
Sun, Aug 17 2025 04:30 PM -
ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా నీరు
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ వినియోగంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతుంది.
Sun, Aug 17 2025 04:30 PM -
ఉప్పొంగిన డిండి
డిండి : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు దుందుబి వాగు ద్వారా మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది. శుక్రవారం సెలవు దినం కావడంతో డిండి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరింగింది.
Sun, Aug 17 2025 04:30 PM -
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉదయం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూసెక్కులకు పెరిగింది.
Sun, Aug 17 2025 04:30 PM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
మిర్యాలగూడ అర్బన్ : దేశంలో అంతరాలు లేని సమాజస్థాపనకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
Sun, Aug 17 2025 04:30 PM -
డీసీసీబీని లాభాల దిశగా నడిపిస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ని లాభాల దిశగా నడిపించడానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Sun, Aug 17 2025 04:30 PM -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sun, Aug 17 2025 04:28 PM -
డ్రై‘లేజీ’..!
అధికారులకు తెలియజేశాం
Sun, Aug 17 2025 04:28 PM -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపా
Sun, Aug 17 2025 04:28 PM -
డీఈఓ పోస్ట్ .. భర్తీ ఎప్పుడో..?
శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారి నియామకం చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గత నెల 31న జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఏ ఒక్కరినీ నియమించేందుకు రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోలేదు.
Sun, Aug 17 2025 04:28 PM -
దైవ కార్యక్రమానికి అడ్డంకులు
గార: తనకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఏకంగా గ్రామ దేవత ప్రతిష్టాపన ఉత్సవాన్నే అడ్డుకున్నాడు ఓ టీడీపీ నాయకుడు. గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో ఘటన జరిగింది. ఇక్కడ గాంధే అమ్మ(వేప చెట్టు) వద్ద కొన్నేళ్లుగా పూజలు జరుగుతున్నాయి.
Sun, Aug 17 2025 04:28 PM -
రాహుల్ గాంధీ ఓట్ చోరీ కామెంట్ పై ఈసీ ఆగ్రహం
రాహుల్ గాంధీ ఓట్ చోరీ కామెంట్ పై ఈసీ ఆగ్రహం
Sun, Aug 17 2025 04:46 PM -
పవన్ కళ్యాణ్ ఆ రోజు మాటిచ్చి.. ఈ రోజు నోరు మెదపడం లేదు ఎందుకు
పవన్ కళ్యాణ్ ఆ రోజు మాటిచ్చి.. ఈ రోజు నోరు మెదపడం లేదు ఎందుకు
Sun, Aug 17 2025 04:32 PM -
మీనాక్షి చౌదరి జపాన్ టూర్.. ఫుల్ ఎంజాయ్ (ఫొటోలు)
Sun, Aug 17 2025 04:29 PM