-
భూమి కోసం న్యాయపోరాటం
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు.
-
బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి
అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది.
Wed, Jul 01 2026 05:37 AM -
జూలైలోనూ అరకొర వానలే: ఐఎండీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వానలే కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలిపింది.
Wed, Jul 01 2026 05:32 AM -
చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్ కన్నా దారుణంగా ఉన్నాయి.
Wed, Jul 01 2026 05:31 AM -
20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడు వారాలపాటు ఉభయసభల సమావేశాలు జరుగుతాయని అధికారులు మంగళవారం వెల్లడించారు.
Wed, Jul 01 2026 05:27 AM -
అయ్యో... ఎంత కష్టమొచ్చిందో!
ఆమదాలవలస రూరల్: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది.
Wed, Jul 01 2026 05:24 AM -
సులభతర జీవనం.. వాణిజ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సులభతర వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు పరిచేలా నిబంధనల సడలింపుతోపాటు ఆ మేరకు సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని మోదీ ఉపదేశించారు.
Wed, Jul 01 2026 05:23 AM -
‘సర్’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు బహిరంగ లేఖ రాశాయి.
Wed, Jul 01 2026 05:21 AM -
మనోళ్లే.. ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 01 2026 05:19 AM -
తొలగనున్న ‘కాగ్నా’ కష్టాలు
యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వదరకు బ్రిడ్జి రెండు సార్లు కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
Wed, Jul 01 2026 05:14 AM -
ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
అనంతగిరి: ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు అన్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్లో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Jul 01 2026 05:14 AM -
ఇసుక లారీ స్వాధీనం
కొడంగల్ రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రాకు చెందిన లారీ సోమవారం రాత్రి అధిక లోడ్తో కొడంగల్లోని ఓ ప్రైవేటు డంపింగ్ యార్డులో ఖాళీ చేసేందుకు డ్రైవర్ తీసుకొచ్చాడు.
Wed, Jul 01 2026 05:14 AM -
ప్రవీణ్కుమార్కు భద్రత పొడిగించాలి
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రమేష్Wed, Jul 01 2026 05:14 AM -
గ్యాస్ లీకై పేలుడు
● ధ్వంసమైన గోడలు, కిటికీలు, తలుపులు, సామగ్రి
● కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం
● భారీ శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి లోపలి భాగం
Wed, Jul 01 2026 05:14 AM -
వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి
పరిగి: వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కౌన్సిలర్ శివనోళ్ల చంద్రకళ అన్నారు. మంగళవారం పట్టణంలోని 4వ వార్డులో పలు అభివృద్ధి పనులు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తానని అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య
మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
బాలికలను వేధిస్తే చర్యలు తప్పవు
తాండూరు రూరల్: పాఠశాల, కళాశాల వద్ద ఆడపిల్లలను ఎవరైన వేధిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ అన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..
Wed, Jul 01 2026 05:14 AM -
ట్రాఫిక్ సిబ్బందిని నియమించండి
డీఎస్పీకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలుWed, Jul 01 2026 05:14 AM -
క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తోనే నిందితులకు శిక్ష
వర్గల్(గజ్వేల్): గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మంగళవారం గౌరారంలోని గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
Wed, Jul 01 2026 05:14 AM -
" />
ఇక పేదల జీవితాల్లో చీకట్లే!
జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనులు
Wed, Jul 01 2026 05:14 AM -
ఆలూరు టీడీపీ ఇన్చార్జి అండతోనే అరాచకాలు
ఆలూరు రూరల్: టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అండతోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
● హామీలపై మహిళలు ప్రశ్నిస్తే నవ్వడం పార్థసారధికే చెల్లింది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి
అమరావతి దోపిడీ బయట పడుతుందనే దాడులు
Wed, Jul 01 2026 05:14 AM -
" />
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
కర్నూలు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
డూప్లికేట్ ఓటర్లను ఏరివేయాలి
కర్నూలు(సెంట్రల్): సర్తో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఏఈఆర్ఓలను ఆదేశించారు.
Wed, Jul 01 2026 05:14 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●:
Wed, Jul 01 2026 05:14 AM
-
భూమి కోసం న్యాయపోరాటం
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు.
Wed, Jul 01 2026 05:37 AM -
బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి
అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది.
Wed, Jul 01 2026 05:37 AM -
జూలైలోనూ అరకొర వానలే: ఐఎండీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వానలే కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలిపింది.
Wed, Jul 01 2026 05:32 AM -
చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్ కన్నా దారుణంగా ఉన్నాయి.
Wed, Jul 01 2026 05:31 AM -
20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడు వారాలపాటు ఉభయసభల సమావేశాలు జరుగుతాయని అధికారులు మంగళవారం వెల్లడించారు.
Wed, Jul 01 2026 05:27 AM -
అయ్యో... ఎంత కష్టమొచ్చిందో!
ఆమదాలవలస రూరల్: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది.
Wed, Jul 01 2026 05:24 AM -
సులభతర జీవనం.. వాణిజ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సులభతర వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు పరిచేలా నిబంధనల సడలింపుతోపాటు ఆ మేరకు సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని మోదీ ఉపదేశించారు.
Wed, Jul 01 2026 05:23 AM -
‘సర్’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు బహిరంగ లేఖ రాశాయి.
Wed, Jul 01 2026 05:21 AM -
మనోళ్లే.. ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 01 2026 05:19 AM -
తొలగనున్న ‘కాగ్నా’ కష్టాలు
యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వదరకు బ్రిడ్జి రెండు సార్లు కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
Wed, Jul 01 2026 05:14 AM -
ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
అనంతగిరి: ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు అన్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్లో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Jul 01 2026 05:14 AM -
ఇసుక లారీ స్వాధీనం
కొడంగల్ రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రాకు చెందిన లారీ సోమవారం రాత్రి అధిక లోడ్తో కొడంగల్లోని ఓ ప్రైవేటు డంపింగ్ యార్డులో ఖాళీ చేసేందుకు డ్రైవర్ తీసుకొచ్చాడు.
Wed, Jul 01 2026 05:14 AM -
ప్రవీణ్కుమార్కు భద్రత పొడిగించాలి
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రమేష్Wed, Jul 01 2026 05:14 AM -
గ్యాస్ లీకై పేలుడు
● ధ్వంసమైన గోడలు, కిటికీలు, తలుపులు, సామగ్రి
● కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం
● భారీ శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి లోపలి భాగం
Wed, Jul 01 2026 05:14 AM -
వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి
పరిగి: వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కౌన్సిలర్ శివనోళ్ల చంద్రకళ అన్నారు. మంగళవారం పట్టణంలోని 4వ వార్డులో పలు అభివృద్ధి పనులు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తానని అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య
మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
బాలికలను వేధిస్తే చర్యలు తప్పవు
తాండూరు రూరల్: పాఠశాల, కళాశాల వద్ద ఆడపిల్లలను ఎవరైన వేధిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ అన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..
Wed, Jul 01 2026 05:14 AM -
ట్రాఫిక్ సిబ్బందిని నియమించండి
డీఎస్పీకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలుWed, Jul 01 2026 05:14 AM -
క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తోనే నిందితులకు శిక్ష
వర్గల్(గజ్వేల్): గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మంగళవారం గౌరారంలోని గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
Wed, Jul 01 2026 05:14 AM -
" />
ఇక పేదల జీవితాల్లో చీకట్లే!
జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనులు
Wed, Jul 01 2026 05:14 AM -
ఆలూరు టీడీపీ ఇన్చార్జి అండతోనే అరాచకాలు
ఆలూరు రూరల్: టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అండతోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
● హామీలపై మహిళలు ప్రశ్నిస్తే నవ్వడం పార్థసారధికే చెల్లింది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి
అమరావతి దోపిడీ బయట పడుతుందనే దాడులు
Wed, Jul 01 2026 05:14 AM -
" />
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
కర్నూలు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అన్నారు.
Wed, Jul 01 2026 05:14 AM -
డూప్లికేట్ ఓటర్లను ఏరివేయాలి
కర్నూలు(సెంట్రల్): సర్తో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఏఈఆర్ఓలను ఆదేశించారు.
Wed, Jul 01 2026 05:14 AM -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●:
Wed, Jul 01 2026 05:14 AM
