-
‘అర్థరాత్రి రోడ్లపై..’ శశి థరూర్ వ్యాఖ్యల కలకలం
పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
-
అప్పటివరకు భయపడ్డా.. హర్మన్ చాలా సపోర్ట్ చేసింది: వైష్ణవి
అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో అదరగొట్టింది.
Tue, Dec 23 2025 07:36 AM -
ఓవరాల్ చాంపియన్ మైనార్టీ గురుకులం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి స్పోర్ట్స్మీట్లో ప్రతిభచాటి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించినట్లు ప్రిన్స్పాల్ చంద్రమోహన్ తెలిపారు.
Tue, Dec 23 2025 07:31 AM -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర గుత్తేదారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలోని ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి స్తంభాల ఏర్పాటు పనులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.
Tue, Dec 23 2025 07:31 AM -
" />
ప్రమాణస్వీకారానికి దూరంగా వార్డు సభ్యులు
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు గ్రామ పంచాయతీలో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజబాబు, ఉప సర్పంచ్ అట్టం శివ కృష్ణతో పాటు వార్డు సభ్యురాలు సులోచన మాత్రమే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Tue, Dec 23 2025 07:31 AM -
పంచాయతీలకు కొత్త శోభ
రెండేళ్ల తర్వాత కళకళలాడిన గ్రామపంచాయతీలుTue, Dec 23 2025 07:31 AM -
" />
మేడారంలో నేడు మంత్రుల పర్యటన
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో నేడు (మంగళవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కలు పర్యటించనున్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.
Tue, Dec 23 2025 07:27 AM -
వినతుల పరిష్కారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్రజావాణి వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి స్వీకరించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
విద్యార్థులకు నీళ్ల చారుతోనే భోజనం
ఏటూరునాగారం: మండల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు నీళ్లచారుతో భోజనం వడ్డించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Tue, Dec 23 2025 07:27 AM -
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి
ములుగు రూరల్: విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే కంటి సమస్యలు రాకుండా ఉంటాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కంటి పరీక్షలను నిర్వహించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
" />
జీపీవోల నూతన కార్యవర్గం
నిర్మల్చైన్గేట్: జీపీవోల నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోనీ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్నుకున్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
ఫలితాలపై పోస్టుమార్టం
నిర్మల్పాన్ ఇండియా ప్రస్థానం! సింగరేణి ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
Tue, Dec 23 2025 07:27 AM -
గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే.
Tue, Dec 23 2025 07:27 AM -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు.
Tue, Dec 23 2025 07:27 AM -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 23 2025 07:27 AM -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, Dec 23 2025 07:27 AM -
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
పోలీసుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులపై ఖమ్మం నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
సీహెచ్పీ ‘ప్రైవేట్’పరం
● టెండర్లలో దక్కించుకున్న ‘ఇనార్గో’ ● ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా.. ● ఆందోళన బాటలో సింగరేణి కార్మిక సంఘాలుTue, Dec 23 2025 07:27 AM -
విపత్తులను ఎదుర్కొనేలా..
● మున్నేటి ఒడ్డున మాక్డ్రిల్ ● పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులుTue, Dec 23 2025 07:27 AM -
" />
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి తల్లాడ మండలం పినపాక వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
Tue, Dec 23 2025 07:27 AM
-
‘అర్థరాత్రి రోడ్లపై..’ శశి థరూర్ వ్యాఖ్యల కలకలం
పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
Tue, Dec 23 2025 07:55 AM -
అప్పటివరకు భయపడ్డా.. హర్మన్ చాలా సపోర్ట్ చేసింది: వైష్ణవి
అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో అదరగొట్టింది.
Tue, Dec 23 2025 07:36 AM -
ఓవరాల్ చాంపియన్ మైనార్టీ గురుకులం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి స్పోర్ట్స్మీట్లో ప్రతిభచాటి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించినట్లు ప్రిన్స్పాల్ చంద్రమోహన్ తెలిపారు.
Tue, Dec 23 2025 07:31 AM -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర గుత్తేదారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలోని ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి స్తంభాల ఏర్పాటు పనులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.
Tue, Dec 23 2025 07:31 AM -
" />
ప్రమాణస్వీకారానికి దూరంగా వార్డు సభ్యులు
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు గ్రామ పంచాయతీలో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజబాబు, ఉప సర్పంచ్ అట్టం శివ కృష్ణతో పాటు వార్డు సభ్యురాలు సులోచన మాత్రమే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Tue, Dec 23 2025 07:31 AM -
పంచాయతీలకు కొత్త శోభ
రెండేళ్ల తర్వాత కళకళలాడిన గ్రామపంచాయతీలుTue, Dec 23 2025 07:31 AM -
" />
మేడారంలో నేడు మంత్రుల పర్యటన
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో నేడు (మంగళవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కలు పర్యటించనున్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.
Tue, Dec 23 2025 07:27 AM -
వినతుల పరిష్కారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్రజావాణి వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి స్వీకరించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
విద్యార్థులకు నీళ్ల చారుతోనే భోజనం
ఏటూరునాగారం: మండల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు నీళ్లచారుతో భోజనం వడ్డించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Tue, Dec 23 2025 07:27 AM -
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి
ములుగు రూరల్: విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే కంటి సమస్యలు రాకుండా ఉంటాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కంటి పరీక్షలను నిర్వహించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
" />
జీపీవోల నూతన కార్యవర్గం
నిర్మల్చైన్గేట్: జీపీవోల నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోనీ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్నుకున్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
ఫలితాలపై పోస్టుమార్టం
నిర్మల్పాన్ ఇండియా ప్రస్థానం! సింగరేణి ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
Tue, Dec 23 2025 07:27 AM -
గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే.
Tue, Dec 23 2025 07:27 AM -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు.
Tue, Dec 23 2025 07:27 AM -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 23 2025 07:27 AM -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, Dec 23 2025 07:27 AM -
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
పోలీసుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులపై ఖమ్మం నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
సీహెచ్పీ ‘ప్రైవేట్’పరం
● టెండర్లలో దక్కించుకున్న ‘ఇనార్గో’ ● ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా.. ● ఆందోళన బాటలో సింగరేణి కార్మిక సంఘాలుTue, Dec 23 2025 07:27 AM -
విపత్తులను ఎదుర్కొనేలా..
● మున్నేటి ఒడ్డున మాక్డ్రిల్ ● పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులుTue, Dec 23 2025 07:27 AM -
" />
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి తల్లాడ మండలం పినపాక వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
Tue, Dec 23 2025 07:27 AM
