-
గనులు భూగర్భశాఖలో ఏసీబీ సోదాలు
ఒంగోలుసిటీ:ఒంగోలులోని గనులు, భూగర్భజలా ల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్య
-
సోషల్ మీడియాలో పోస్ట్పై విచారణ
సత్తెనపల్లి: సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని పోలీస్స్టేషన్ కు పిలిపించి శుక్రవారం విచారణ చేపట్టారు.
Sat, Feb 07 2026 09:45 AM -
అమ్మ ఆఖరికోరిక తీర్చిన తనయులు
గాందీఆస్పత్రి : వైద్య విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం తల్లి పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు ఆమె కుమారులు. వివరాలు..
Sat, Feb 07 2026 09:44 AM -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
వీరిచేతుల్లోనే విజయం!
పురపాలికల ఎన్నికల్లో ఇన్చార్జ్లదే కీలకపాత్రSat, Feb 07 2026 09:43 AM -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది.
Sat, Feb 07 2026 09:43 AM -
పులి.. ఒకటా? రెండా?
● జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట
● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు
● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు
Sat, Feb 07 2026 09:43 AM -
పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి.
Sat, Feb 07 2026 09:43 AM -
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Sat, Feb 07 2026 09:43 AM -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
Sat, Feb 07 2026 09:43 AM -
మైకుల హోరు.. ప్రచార జోరు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగడంతో ప్రతీ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నాయకులే కనబడుతున్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
భూ సమస్యలు పరిష్కరించాలి
మల్లాపూర్: భూ సమస్యలతో పాటు అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
మల్లాపూర్: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్తో ప్రయోజనం చేకూరుతుందని సర్పంచులు పోతవేని నారాయణ, దప్పుల పద్మ నర్సయ్య అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నిర్వహణ భారం!
● మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు ● ఇబ్బంది పడుతున్న వ్యవసాయశాఖ అధికారులుSat, Feb 07 2026 09:43 AM -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..Sat, Feb 07 2026 09:43 AM -
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
Sat, Feb 07 2026 09:43 AM -
అభివృద్ధే నా లక్ష్యం
జగిత్యాల: జగిత్యాల, రాయికల్ అభివృద్ధే నా లక్ష్యమని, ఇప్పటికే జగిత్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మోతెలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నా గొంతు కోయాలని చూస్తున్నారు..
జగిత్యాలటౌన్: రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెప్పారని, మనం మాత్రం పార్టీ మారిన వారిని ఓట్లతో కొడదామని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నియమావళిపై కఠినంగా వ్యవహరించాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎ న్నికల్లో నియమావళిపై కఠినంగా వ్యవహరించాల ని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు
Sat, Feb 07 2026 09:43 AM -
గాండ్రింపు ఆగింది..
ఫ కూర్మాపురంలో చిక్కిన పులి
ఫ ఫలించిన ‘ఆపరేషన్ టైగర్’
ఫ విశాఖపట్నం తరలింపు
Sat, Feb 07 2026 09:43 AM -
పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: పొన్నాడలో వేంచేసి ఉన్న బషీర్బీబీ (బంగారు పాపమ్మ) ఔలీయా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముజావర్లు సంథల్ (గంధం) తీసి అమ్మవారికి పూయడంతో ఉత్సవాలను ప్రారంభించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
మార్కెట్లోకి సుజుకి ఈ–యాక్సిస్ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను రాజమహేంద్రవరం కంటిపూడి సుజుకి షోరూంలో శుక్రవారం జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి ఆర్.సురేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్కుమార్లు మార్కెట్లోకి విడుదల చేశారు.
Sat, Feb 07 2026 09:43 AM -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు.
Sat, Feb 07 2026 09:43 AM -
గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూగర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
Sat, Feb 07 2026 09:43 AM
-
గనులు భూగర్భశాఖలో ఏసీబీ సోదాలు
ఒంగోలుసిటీ:ఒంగోలులోని గనులు, భూగర్భజలా ల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్య
Sat, Feb 07 2026 09:45 AM -
సోషల్ మీడియాలో పోస్ట్పై విచారణ
సత్తెనపల్లి: సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని పోలీస్స్టేషన్ కు పిలిపించి శుక్రవారం విచారణ చేపట్టారు.
Sat, Feb 07 2026 09:45 AM -
అమ్మ ఆఖరికోరిక తీర్చిన తనయులు
గాందీఆస్పత్రి : వైద్య విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం తల్లి పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు ఆమె కుమారులు. వివరాలు..
Sat, Feb 07 2026 09:44 AM -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
వీరిచేతుల్లోనే విజయం!
పురపాలికల ఎన్నికల్లో ఇన్చార్జ్లదే కీలకపాత్రSat, Feb 07 2026 09:43 AM -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది.
Sat, Feb 07 2026 09:43 AM -
పులి.. ఒకటా? రెండా?
● జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట
● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు
● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు
Sat, Feb 07 2026 09:43 AM -
పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి.
Sat, Feb 07 2026 09:43 AM -
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Sat, Feb 07 2026 09:43 AM -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పీఓ, ఏపీఓల నియామకంతో పాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
Sat, Feb 07 2026 09:43 AM -
మైకుల హోరు.. ప్రచార జోరు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగడంతో ప్రతీ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నాయకులే కనబడుతున్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
భూ సమస్యలు పరిష్కరించాలి
మల్లాపూర్: భూ సమస్యలతో పాటు అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
మల్లాపూర్: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్తో ప్రయోజనం చేకూరుతుందని సర్పంచులు పోతవేని నారాయణ, దప్పుల పద్మ నర్సయ్య అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నిర్వహణ భారం!
● మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు ● ఇబ్బంది పడుతున్న వ్యవసాయశాఖ అధికారులుSat, Feb 07 2026 09:43 AM -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..Sat, Feb 07 2026 09:43 AM -
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
Sat, Feb 07 2026 09:43 AM -
అభివృద్ధే నా లక్ష్యం
జగిత్యాల: జగిత్యాల, రాయికల్ అభివృద్ధే నా లక్ష్యమని, ఇప్పటికే జగిత్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మోతెలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నా గొంతు కోయాలని చూస్తున్నారు..
జగిత్యాలటౌన్: రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెప్పారని, మనం మాత్రం పార్టీ మారిన వారిని ఓట్లతో కొడదామని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు.
Sat, Feb 07 2026 09:43 AM -
నియమావళిపై కఠినంగా వ్యవహరించాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎ న్నికల్లో నియమావళిపై కఠినంగా వ్యవహరించాల ని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు
Sat, Feb 07 2026 09:43 AM -
గాండ్రింపు ఆగింది..
ఫ కూర్మాపురంలో చిక్కిన పులి
ఫ ఫలించిన ‘ఆపరేషన్ టైగర్’
ఫ విశాఖపట్నం తరలింపు
Sat, Feb 07 2026 09:43 AM -
పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: పొన్నాడలో వేంచేసి ఉన్న బషీర్బీబీ (బంగారు పాపమ్మ) ఔలీయా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముజావర్లు సంథల్ (గంధం) తీసి అమ్మవారికి పూయడంతో ఉత్సవాలను ప్రారంభించారు.
Sat, Feb 07 2026 09:43 AM -
మార్కెట్లోకి సుజుకి ఈ–యాక్సిస్ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను రాజమహేంద్రవరం కంటిపూడి సుజుకి షోరూంలో శుక్రవారం జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి ఆర్.సురేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్కుమార్లు మార్కెట్లోకి విడుదల చేశారు.
Sat, Feb 07 2026 09:43 AM -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు.
Sat, Feb 07 2026 09:43 AM -
గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూగర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
Sat, Feb 07 2026 09:43 AM
