-
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
-
అవగాహనే ఆయుధం : సీఎం
భువనేశ్వర్: పొగాకు సంబంధిత వైపరీత్యాల నివారణకు అవగాహన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శని వారం నిర్వహించిన అవగాహన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
సెంచూరియన్లో యోగోత్సవం
పర్లాకిమిడి:
Sun, Jun 01 2025 12:46 AM -
మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్
జయపురం.: పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పరచి మైనర్ బాలికను గర్భవతిని చేసిన కొట్పాడ్ ఎమ్మెల్యే బొరిగుమ్మ సమితి ప్రతినిధి, బీజేపీ నేత కుమారుడుపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
అథ్లెట్లకు అభినందనలు
భువనేశ్వర్: దక్షిణ కొరియా గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు విశేష ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారు. ఏస్ స్ప్రింటర్ అనిమేష్ కుజుర్, శ్రావణి నొందొ ఈ పోటీలో పతకాలు సాధించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
బీడీవోకు ఘనంగా వీడ్కోలు
జయపురం.: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర తండి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కుంధ్ర సమితి పాత్రికేయ సంఘం తరఫున ఘన వీడ్కోలు లభించింది.
Sun, Jun 01 2025 12:46 AM -
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలో శనివారం విషాద సంఘటన వెలుగు చూసింది. శిశర్ సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని నయాగడ్ జిల్లా బారొమాసి గ్రామంలో అటవీ శాఖ అధికారి (ఫారెస్టర్) స్వాధీనపరచుకున్నారు.
Sun, Jun 01 2025 12:46 AM -
ఆదివారమైనా బాధ్యతలు స్వీకరించాల్సిందే
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విధుల్లో చేరనున్నారు.
Sun, Jun 01 2025 12:46 AM -
ఉత్సవాలకు సిద్ధం
బురదల పోలమ్మ ..అమ్మవారి మందిరం
Sun, Jun 01 2025 12:45 AM -
బావిలో పడిన ఎలుగు సురక్షితం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద అటవీ మండలం కప్తిపడా రేంజ్లోని పాడుబడిన బావిలో ఓ ఎలుగు బంటి పడిపోయింది. బావిలో చిక్కుకున్న ఎలుగుబంటిని తక్షణ స్పందన బృందం (ఆర్ఆర్టీ) సురక్షితంగా రక్షించిందని అధికారులు ప్రకటించారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పూరీ రథయాత్రకు 1000 ప్రత్యేక బస్సులు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీకి 1,000 కి పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పొగాకు, గంజాయికి దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: విద్యార్థులు పొగాకు, గంజాయి, నల్లమందు, ఛరస్ వంటి మత్తునిచ్చే వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఆదనపు వ్యాధుల కంట్రోల్ అధికారి డాక్టర్ ఆనంద్ సామంతరాయ్ అన్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
బాల్య వివాహం నిలిపివేత
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో బాల్య వివాహాన్ని స్థానిక సీడీపీవో అడ్డుకున్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పాములా అమ్మాయి ప్రవర్తన
భువనేశ్వర్: మయూరభంజ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక అమ్మాయి ప్రవర్తన పామును పోలినట్లు ఉండడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. మయూరభంజ్ జిల్లా ఉదొలా మండలం చకరపాల్ గ్రామం నడి రోడ్డు మీద ఓ అమ్మాయి పాములా పాకుతూ పడగ విప్పి బుసలు కొడుతున్న దృశ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Sun, Jun 01 2025 12:45 AM -
రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తుల విక్రయం
● 30 వరకూ దరఖాస్తుల స్వీకరణSun, Jun 01 2025 12:45 AM -
బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తులు స్వామివారికి ప్రత్యేక దాసంగాలు సమర్పించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంలో పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది.
Sun, Jun 01 2025 12:44 AM -
‘బీసీలకు 42 శాతం రిజర్వేష కల్పించాలి’
బిజినేపల్లి: జనాభా నిష్పత్తి ప్రకారం దేశం, రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన నిధులు, రిజర్వేషన్లు అందడం లేదని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డా.దాసరి అజయ్కుమార్ అన్నారు. శనివారం బిజినేపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ఒక రోజు రీలే నిరాహార దీక్ష చేపట్టారు.
Sun, Jun 01 2025 12:44 AM -
లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో విద్యాభివృద్ధి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రభుత్వం లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి జరుగుతుందని, వాటి ఏర్పాటుకు కృషి చేసిన వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్ను బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఘనంగా సన్మాని
Sun, Jun 01 2025 12:44 AM -
భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సందర్శన
దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి శనివారం సందర్శించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: కేఎల్ఐ కాల్వలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలబొగుడ గ్రామానికి చెందిన పుట్టపాగ శివకుమార్(35) భార్య, కుమారుడితో కలిసి కూలి పనులు చేస్తూ జీవించేవారు.
Sun, Jun 01 2025 12:44 AM -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
ధరూరు/ రాజోళి/ దోమలపెంట/ మదనాపురం/ ఆత్మకూర్: ఎగువన కురిసిన వర్షాలతో మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో మరింతగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. శనివారం కేవలం 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసి వేసినట్లు వివరించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని శనివారం అప్పన్నపల్లిలోని ఎస్వీఎస్ డెంటల్ కళాశాల విద్యార్థులు మెయిన్ రోడ్డుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
ప్రేమ వ్యవహారంపై రాజకీయ రగడ
కోస్గి: మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యవహారంలో రాజకీయ రగడ మొదలైంది. గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు గత నెల 3న తీసుకెళ్లి రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
రైతులకు తప్పని కష్టాలు
మక్తల్ నియోజకవర్గంలోని వేలాది కృష్ణజింకలు పొలాల్లోకి ప్రవేశించి సాగు చేసిన పంటలను తినేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముందస్తు వర్షాలు రావడంతో అన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Sun, Jun 01 2025 12:44 AM -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
పెద్దకొత్తపల్లి: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.
Sun, Jun 01 2025 12:44 AM
-
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
అవగాహనే ఆయుధం : సీఎం
భువనేశ్వర్: పొగాకు సంబంధిత వైపరీత్యాల నివారణకు అవగాహన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శని వారం నిర్వహించిన అవగాహన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
సెంచూరియన్లో యోగోత్సవం
పర్లాకిమిడి:
Sun, Jun 01 2025 12:46 AM -
మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్
జయపురం.: పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పరచి మైనర్ బాలికను గర్భవతిని చేసిన కొట్పాడ్ ఎమ్మెల్యే బొరిగుమ్మ సమితి ప్రతినిధి, బీజేపీ నేత కుమారుడుపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
అథ్లెట్లకు అభినందనలు
భువనేశ్వర్: దక్షిణ కొరియా గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు విశేష ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారు. ఏస్ స్ప్రింటర్ అనిమేష్ కుజుర్, శ్రావణి నొందొ ఈ పోటీలో పతకాలు సాధించారు.
Sun, Jun 01 2025 12:46 AM -
బీడీవోకు ఘనంగా వీడ్కోలు
జయపురం.: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర తండి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కుంధ్ర సమితి పాత్రికేయ సంఘం తరఫున ఘన వీడ్కోలు లభించింది.
Sun, Jun 01 2025 12:46 AM -
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలో శనివారం విషాద సంఘటన వెలుగు చూసింది. శిశర్ సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని నయాగడ్ జిల్లా బారొమాసి గ్రామంలో అటవీ శాఖ అధికారి (ఫారెస్టర్) స్వాధీనపరచుకున్నారు.
Sun, Jun 01 2025 12:46 AM -
ఆదివారమైనా బాధ్యతలు స్వీకరించాల్సిందే
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విధుల్లో చేరనున్నారు.
Sun, Jun 01 2025 12:46 AM -
ఉత్సవాలకు సిద్ధం
బురదల పోలమ్మ ..అమ్మవారి మందిరం
Sun, Jun 01 2025 12:45 AM -
బావిలో పడిన ఎలుగు సురక్షితం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద అటవీ మండలం కప్తిపడా రేంజ్లోని పాడుబడిన బావిలో ఓ ఎలుగు బంటి పడిపోయింది. బావిలో చిక్కుకున్న ఎలుగుబంటిని తక్షణ స్పందన బృందం (ఆర్ఆర్టీ) సురక్షితంగా రక్షించిందని అధికారులు ప్రకటించారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పూరీ రథయాత్రకు 1000 ప్రత్యేక బస్సులు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీకి 1,000 కి పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పొగాకు, గంజాయికి దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: విద్యార్థులు పొగాకు, గంజాయి, నల్లమందు, ఛరస్ వంటి మత్తునిచ్చే వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఆదనపు వ్యాధుల కంట్రోల్ అధికారి డాక్టర్ ఆనంద్ సామంతరాయ్ అన్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
బాల్య వివాహం నిలిపివేత
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో బాల్య వివాహాన్ని స్థానిక సీడీపీవో అడ్డుకున్నారు.
Sun, Jun 01 2025 12:45 AM -
పాములా అమ్మాయి ప్రవర్తన
భువనేశ్వర్: మయూరభంజ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక అమ్మాయి ప్రవర్తన పామును పోలినట్లు ఉండడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. మయూరభంజ్ జిల్లా ఉదొలా మండలం చకరపాల్ గ్రామం నడి రోడ్డు మీద ఓ అమ్మాయి పాములా పాకుతూ పడగ విప్పి బుసలు కొడుతున్న దృశ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Sun, Jun 01 2025 12:45 AM -
రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తుల విక్రయం
● 30 వరకూ దరఖాస్తుల స్వీకరణSun, Jun 01 2025 12:45 AM -
బీచుపల్లి అంజన్న సన్నిధిలో దాసంగాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తులు స్వామివారికి ప్రత్యేక దాసంగాలు సమర్పించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంలో పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది.
Sun, Jun 01 2025 12:44 AM -
‘బీసీలకు 42 శాతం రిజర్వేష కల్పించాలి’
బిజినేపల్లి: జనాభా నిష్పత్తి ప్రకారం దేశం, రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన నిధులు, రిజర్వేషన్లు అందడం లేదని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డా.దాసరి అజయ్కుమార్ అన్నారు. శనివారం బిజినేపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ఒక రోజు రీలే నిరాహార దీక్ష చేపట్టారు.
Sun, Jun 01 2025 12:44 AM -
లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో విద్యాభివృద్ధి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రభుత్వం లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి జరుగుతుందని, వాటి ఏర్పాటుకు కృషి చేసిన వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్ను బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఘనంగా సన్మాని
Sun, Jun 01 2025 12:44 AM -
భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సందర్శన
దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి శనివారం సందర్శించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: కేఎల్ఐ కాల్వలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలబొగుడ గ్రామానికి చెందిన పుట్టపాగ శివకుమార్(35) భార్య, కుమారుడితో కలిసి కూలి పనులు చేస్తూ జీవించేవారు.
Sun, Jun 01 2025 12:44 AM -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
ధరూరు/ రాజోళి/ దోమలపెంట/ మదనాపురం/ ఆత్మకూర్: ఎగువన కురిసిన వర్షాలతో మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో మరింతగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. శనివారం కేవలం 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసి వేసినట్లు వివరించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని శనివారం అప్పన్నపల్లిలోని ఎస్వీఎస్ డెంటల్ కళాశాల విద్యార్థులు మెయిన్ రోడ్డుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Sun, Jun 01 2025 12:44 AM -
ప్రేమ వ్యవహారంపై రాజకీయ రగడ
కోస్గి: మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యవహారంలో రాజకీయ రగడ మొదలైంది. గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు గత నెల 3న తీసుకెళ్లి రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
Sun, Jun 01 2025 12:44 AM -
" />
రైతులకు తప్పని కష్టాలు
మక్తల్ నియోజకవర్గంలోని వేలాది కృష్ణజింకలు పొలాల్లోకి ప్రవేశించి సాగు చేసిన పంటలను తినేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముందస్తు వర్షాలు రావడంతో అన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Sun, Jun 01 2025 12:44 AM -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
పెద్దకొత్తపల్లి: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.
Sun, Jun 01 2025 12:44 AM