-
'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు.
-
మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి..
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్లోని మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి మొత్తం 16వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు.
Thu, Aug 21 2025 10:59 AM -
భార్య బాలీవుడ్ భామలా ఉండాలని.. విపరీతంగా వ్యాయామం చేయించి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విచిత్ర వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తామామలు తనను రోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయాలంటూ ఒత్తిడి తెస్తారని, కాదంటే తనకు ఆహారం పెట్టరని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది.
Thu, Aug 21 2025 10:50 AM -
కక్ష.. వివక్ష
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చూపించిన ఉదారత ఏ ముఖ్యమంత్రి చూపలేదు. అంతకుముందు పక్కా ఇళ్లు మంజూరు చేసినా ఇంటికి అందించిన యూనిట్ విలువ సొమ్మును ప్రతినెలా తిరిగి కంతుల వారీగా చెల్లించేలా రుణాలు ఇచ్చేవారు.
Thu, Aug 21 2025 10:49 AM -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతి
Thu, Aug 21 2025 10:49 AM -
దివ్యాంగులను ఏడిపింఛెన్..!
● అనర్హత పేరుతో దివ్యాంగుల
పెన్షన్లకు భారీగా కోత
● వైకల్య ధ్రువీకరణ పత్రాలు
తీసుకురావాలని వెల్లడి
● అందుకు అనుగుణంగా
Thu, Aug 21 2025 10:49 AM -
లంకలను ముంచెత్తిన వరద
● 198 మంది పునరావాస
కేంద్రాలకు తరలింపు
● జలదిగ్బంధంలో కేతావారి లంక,
వెదుర్లంక, బ్రిడ్జి లంక
● సహాయక చర్యలను
Thu, Aug 21 2025 10:49 AM -
తాత్కాలిక ధ్రువపత్రం ఉన్నవారి పెన్షన్ల ఆపలేదు
రాజమహేంద్రవరం సిటీ: మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేసిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
సెంట్రల్ జైలులో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారంలో ఆపరేషన్ మహా సురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ వివరాలను జైలు సూపరిడెంట్ ఎస్.రాహుల్ బుధవారం తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
ఆర్టీసీ బస్సు వద్ద మహిళల తోపులాట
అనపర్తి : ప్రచార ఆర్భాటంతో అరకొర బస్సులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సీ్త్ర శక్తి (సీ్త్రలకు ఉచిత బస్సు) పథకం ప్రారంభించి నాలుగు రోజులు గడవకుండానే మహిళల సహనానికి పరీక్షగా నిలిచింది. మంగళవారం అనపర్తి బస్టాండ్లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.
Thu, Aug 21 2025 10:49 AM -
వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
నియామకం
రాజంపేట: వైఎస్సార్సీపీ పురపాలక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, రాజంపేట పురపాలకసంఘం వైస్ చైర్మన్గా మర్రి రవి కుమార్ నియమితులయ్యారు.
Thu, Aug 21 2025 10:47 AM -
పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
కలిసి కట్టుగా దోమలను నివారిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్: అందరూ కలిసి కట్టుగా దోమలను నివారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం రాయచోటిలోని శివ నర్సింగ్ కాలేజీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
రాయచోటి: రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
ఫిలాటెలి స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు.
Thu, Aug 21 2025 10:47 AM -
జాతీయ స్థాయి శిక్షణా కార్యశాలకు ఉపాధ్యాయుడి ఎంపిక
చిట్వేలి : శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధనా మండలి వారు జిజ్ఞాస కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 30 మంది ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్పు
మదనపల్లె రూరల్ : అనుమానాస్పదంగా మృతి చెందిన పశ్చిమబెంగాల్ యువకుడి కేసును పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు.
Thu, Aug 21 2025 10:47 AM -
పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!
● వరుస చోరీలకు పాల్పడుతున్న
దుండగులు
● హడలెత్తిపోతున్న ప్రజలు
Thu, Aug 21 2025 10:47 AM -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
అట్లూరు : బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు వాలిపోతున్నారు. మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
Thu, Aug 21 2025 10:47 AM -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరాహార దీక్ష చేపడతా
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై తాను నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న
వృద్ధురాలిని కాపాడిన యవకుడు
Thu, Aug 21 2025 10:47 AM -
బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరమే
ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM
-
'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు.
Thu, Aug 21 2025 11:01 AM -
మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి..
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్లోని మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి మొత్తం 16వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు.
Thu, Aug 21 2025 10:59 AM -
భార్య బాలీవుడ్ భామలా ఉండాలని.. విపరీతంగా వ్యాయామం చేయించి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విచిత్ర వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తామామలు తనను రోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయాలంటూ ఒత్తిడి తెస్తారని, కాదంటే తనకు ఆహారం పెట్టరని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది.
Thu, Aug 21 2025 10:50 AM -
కక్ష.. వివక్ష
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చూపించిన ఉదారత ఏ ముఖ్యమంత్రి చూపలేదు. అంతకుముందు పక్కా ఇళ్లు మంజూరు చేసినా ఇంటికి అందించిన యూనిట్ విలువ సొమ్మును ప్రతినెలా తిరిగి కంతుల వారీగా చెల్లించేలా రుణాలు ఇచ్చేవారు.
Thu, Aug 21 2025 10:49 AM -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతి
Thu, Aug 21 2025 10:49 AM -
దివ్యాంగులను ఏడిపింఛెన్..!
● అనర్హత పేరుతో దివ్యాంగుల
పెన్షన్లకు భారీగా కోత
● వైకల్య ధ్రువీకరణ పత్రాలు
తీసుకురావాలని వెల్లడి
● అందుకు అనుగుణంగా
Thu, Aug 21 2025 10:49 AM -
లంకలను ముంచెత్తిన వరద
● 198 మంది పునరావాస
కేంద్రాలకు తరలింపు
● జలదిగ్బంధంలో కేతావారి లంక,
వెదుర్లంక, బ్రిడ్జి లంక
● సహాయక చర్యలను
Thu, Aug 21 2025 10:49 AM -
తాత్కాలిక ధ్రువపత్రం ఉన్నవారి పెన్షన్ల ఆపలేదు
రాజమహేంద్రవరం సిటీ: మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేసిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
సెంట్రల్ జైలులో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారంలో ఆపరేషన్ మహా సురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ వివరాలను జైలు సూపరిడెంట్ ఎస్.రాహుల్ బుధవారం తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
ఆర్టీసీ బస్సు వద్ద మహిళల తోపులాట
అనపర్తి : ప్రచార ఆర్భాటంతో అరకొర బస్సులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సీ్త్ర శక్తి (సీ్త్రలకు ఉచిత బస్సు) పథకం ప్రారంభించి నాలుగు రోజులు గడవకుండానే మహిళల సహనానికి పరీక్షగా నిలిచింది. మంగళవారం అనపర్తి బస్టాండ్లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.
Thu, Aug 21 2025 10:49 AM -
వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు.
Thu, Aug 21 2025 10:49 AM -
నియామకం
రాజంపేట: వైఎస్సార్సీపీ పురపాలక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, రాజంపేట పురపాలకసంఘం వైస్ చైర్మన్గా మర్రి రవి కుమార్ నియమితులయ్యారు.
Thu, Aug 21 2025 10:47 AM -
పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
కలిసి కట్టుగా దోమలను నివారిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్: అందరూ కలిసి కట్టుగా దోమలను నివారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం రాయచోటిలోని శివ నర్సింగ్ కాలేజీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
రాయచోటి: రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
ఫిలాటెలి స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు.
Thu, Aug 21 2025 10:47 AM -
జాతీయ స్థాయి శిక్షణా కార్యశాలకు ఉపాధ్యాయుడి ఎంపిక
చిట్వేలి : శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధనా మండలి వారు జిజ్ఞాస కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 30 మంది ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Thu, Aug 21 2025 10:47 AM -
అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్పు
మదనపల్లె రూరల్ : అనుమానాస్పదంగా మృతి చెందిన పశ్చిమబెంగాల్ యువకుడి కేసును పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు.
Thu, Aug 21 2025 10:47 AM -
పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!
● వరుస చోరీలకు పాల్పడుతున్న
దుండగులు
● హడలెత్తిపోతున్న ప్రజలు
Thu, Aug 21 2025 10:47 AM -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
అట్లూరు : బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు వాలిపోతున్నారు. మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
Thu, Aug 21 2025 10:47 AM -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరాహార దీక్ష చేపడతా
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై తాను నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న
వృద్ధురాలిని కాపాడిన యవకుడు
Thu, Aug 21 2025 10:47 AM -
బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరమే
ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
Thu, Aug 21 2025 10:47 AM -
ఉపరాష్ట్రపతి ఎన్నికపై రచ్చ.. తెలుగు Vs తమిళ్
ఉపరాష్ట్రపతి ఎన్నికపై రచ్చ.. తెలుగు Vs తమిళ్
Thu, Aug 21 2025 10:59 AM