-
ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్
‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం.
-
పచ్చని కొండల్లో పరవశం.. లక్స్గ్లాంప్!
సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషన్ను ఎలా ఎంచుకోవడం?
Wed, May 28 2025 01:00 AM -
జూన్ నుంచి జోరుగా...
లొకేషన్ సెర్చ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు.
Wed, May 28 2025 12:58 AM -
అంజన్న కొండ.. భక్తులకు అండ..
మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది.
Wed, May 28 2025 12:56 AM -
భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
Wed, May 28 2025 12:55 AM -
వినాయక చవితికి జాతర
ఆగస్టులో థియేటర్స్లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Wed, May 28 2025 12:50 AM -
పన్ను ఎగవేతపై పక్కాగా విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: కంపెనీల జమాఖర్చులు, లెక్కలు ఒకప్పుడు పుస్తకాల్లో ఉండేవి. ఆదా యపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు అనుమా నం వస్తే వాటిని స్వాధీనం చేసుకుని సరిచూసే వాళ్లు.
Wed, May 28 2025 12:50 AM -
విరమణే సరా?
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు.
Wed, May 28 2025 12:45 AM -
మంద కృష్ణకు పద్మశ్రీ ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలు–2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
Wed, May 28 2025 12:45 AM -
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్
అభిషేక్
Wed, May 28 2025 12:45 AM -
ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే
ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ..
Wed, May 28 2025 12:45 AM -
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్కలెక్టర్కు అటెండర్గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు.
Wed, May 28 2025 12:45 AM -
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తె
Wed, May 28 2025 12:45 AM -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, May 28 2025 12:45 AM -
కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో అగ్నిప్రమాదం
కై కలూరు: స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుబయట విద్యుత్ మీటరు నుంచి ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలీయక అందరూ ఆయోమయంలో పడ్డారు.
Wed, May 28 2025 12:45 AM -
వైద్యపరికరాల కొనుగోలుకు ఆమోదం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వైద్యపరికరాల కొనుగోలుకు పర్చేజ్ కమిటీ ఆమోదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఛాంబర్లో పలు వైద్యపరికరాల కొనుగోలుకు కమిటీ సమావేశం నిర్వహించారు.
Wed, May 28 2025 12:45 AM -
అక్రమ మద్యం విక్రేతల అరెస్టు
కర్నూలు: కల్లూరు ఎస్టేట్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
భావితరాలకు బషీర్ గురుతులు
జూపాడుబంగ్లా: పాణ్యం మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన షేక్ బషీర్ స్థానిక హైస్కూల్లో ఆరోతరగతి విద్యనభ్యశించే సమయంలోనే వైరెటీగా కనిపించే నాణేలను దాచుకునేవాడు. ఐదు, పది, ఇరవై పైసల నాణేలతో పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను భద్రపరుచుకునేవారు.
Wed, May 28 2025 12:45 AM -
భవితనివ్వని ‘ఉన్నత విద్య’
ప్రశ్నార్థకంగా యూనివర్సిటీలు ● గత ఏడాది భారీగా పడిపోయిన పీజీ అడ్మిషన్లు ● 35 కోర్సులకు అందుబాటులో 2,017 సీట్లు ● 759 సీట్లు మాత్రమే భర్తీ ● ఉపాధి చూపే కోర్సులతోనే వర్సిటీలకు భవిష్యత్తు ● గత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తొక్కిపెట్టిన కూటమి ప్రభుత్వంWed, May 28 2025 12:45 AM -
బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
కర్నూలు (అర్బన్): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించిన కర్నూలు జిల్లా బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, రవికుమార్ మంగళవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, May 28 2025 12:45 AM -
ఇసుక రీచ్లు వద్దే వద్దు
నందవరం: ఇసుక రీచ్లు ఏర్పాటు చేయవద్దంటూ నాగలదిన్నె, గంగవరం, జొహరాపురం గ్రామాల ప్రజలు అధికారులకు తెగేసి చెప్పారు.
Wed, May 28 2025 12:45 AM -
డబ్బు తీసిస్తానని..
నందికొట్కూరు: పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆయలం ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ కేటుగాడు వృద్ధుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wed, May 28 2025 12:45 AM -
2న మండల కేంద్రాల్లో ధర్నాలు
కర్నూలు(అర్బన్): పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్పై సీపీఐ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
Wed, May 28 2025 12:45 AM
-
ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్
‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం.
Wed, May 28 2025 01:06 AM -
పచ్చని కొండల్లో పరవశం.. లక్స్గ్లాంప్!
సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషన్ను ఎలా ఎంచుకోవడం?
Wed, May 28 2025 01:00 AM -
జూన్ నుంచి జోరుగా...
లొకేషన్ సెర్చ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు.
Wed, May 28 2025 12:58 AM -
అంజన్న కొండ.. భక్తులకు అండ..
మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది.
Wed, May 28 2025 12:56 AM -
భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
Wed, May 28 2025 12:55 AM -
వినాయక చవితికి జాతర
ఆగస్టులో థియేటర్స్లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Wed, May 28 2025 12:50 AM -
పన్ను ఎగవేతపై పక్కాగా విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: కంపెనీల జమాఖర్చులు, లెక్కలు ఒకప్పుడు పుస్తకాల్లో ఉండేవి. ఆదా యపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు అనుమా నం వస్తే వాటిని స్వాధీనం చేసుకుని సరిచూసే వాళ్లు.
Wed, May 28 2025 12:50 AM -
విరమణే సరా?
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు.
Wed, May 28 2025 12:45 AM -
మంద కృష్ణకు పద్మశ్రీ ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలు–2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
Wed, May 28 2025 12:45 AM -
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్
అభిషేక్
Wed, May 28 2025 12:45 AM -
ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే
ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ..
Wed, May 28 2025 12:45 AM -
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్కలెక్టర్కు అటెండర్గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు.
Wed, May 28 2025 12:45 AM -
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తె
Wed, May 28 2025 12:45 AM -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, May 28 2025 12:45 AM -
కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో అగ్నిప్రమాదం
కై కలూరు: స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుబయట విద్యుత్ మీటరు నుంచి ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలీయక అందరూ ఆయోమయంలో పడ్డారు.
Wed, May 28 2025 12:45 AM -
వైద్యపరికరాల కొనుగోలుకు ఆమోదం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వైద్యపరికరాల కొనుగోలుకు పర్చేజ్ కమిటీ ఆమోదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఛాంబర్లో పలు వైద్యపరికరాల కొనుగోలుకు కమిటీ సమావేశం నిర్వహించారు.
Wed, May 28 2025 12:45 AM -
అక్రమ మద్యం విక్రేతల అరెస్టు
కర్నూలు: కల్లూరు ఎస్టేట్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Wed, May 28 2025 12:45 AM -
భావితరాలకు బషీర్ గురుతులు
జూపాడుబంగ్లా: పాణ్యం మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన షేక్ బషీర్ స్థానిక హైస్కూల్లో ఆరోతరగతి విద్యనభ్యశించే సమయంలోనే వైరెటీగా కనిపించే నాణేలను దాచుకునేవాడు. ఐదు, పది, ఇరవై పైసల నాణేలతో పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను భద్రపరుచుకునేవారు.
Wed, May 28 2025 12:45 AM -
భవితనివ్వని ‘ఉన్నత విద్య’
ప్రశ్నార్థకంగా యూనివర్సిటీలు ● గత ఏడాది భారీగా పడిపోయిన పీజీ అడ్మిషన్లు ● 35 కోర్సులకు అందుబాటులో 2,017 సీట్లు ● 759 సీట్లు మాత్రమే భర్తీ ● ఉపాధి చూపే కోర్సులతోనే వర్సిటీలకు భవిష్యత్తు ● గత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తొక్కిపెట్టిన కూటమి ప్రభుత్వంWed, May 28 2025 12:45 AM -
బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
కర్నూలు (అర్బన్): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించిన కర్నూలు జిల్లా బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, రవికుమార్ మంగళవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, May 28 2025 12:45 AM -
ఇసుక రీచ్లు వద్దే వద్దు
నందవరం: ఇసుక రీచ్లు ఏర్పాటు చేయవద్దంటూ నాగలదిన్నె, గంగవరం, జొహరాపురం గ్రామాల ప్రజలు అధికారులకు తెగేసి చెప్పారు.
Wed, May 28 2025 12:45 AM -
డబ్బు తీసిస్తానని..
నందికొట్కూరు: పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆయలం ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ కేటుగాడు వృద్ధుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wed, May 28 2025 12:45 AM -
2న మండల కేంద్రాల్లో ధర్నాలు
కర్నూలు(అర్బన్): పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్పై సీపీఐ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
Wed, May 28 2025 12:45 AM