టుడే న్యూస్‌ రౌండప్‌ | Today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Oct 24 2017 6:18 PM | Updated on Oct 24 2017 6:33 PM

Today news roundup

సాక్షి, హైదరాబాద్‌ : ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్‌ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆరోపించారు. రేవంత్‌ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారినప్పుడే రాజీనామాను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు పంపినట్టు తెలిపారు. తన రాజీనామాను స్పీకర్‌ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. స్పీకర్‌ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు. తాము రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేయడం తమకు సమస్యేనని ఒప్పుకున్నారు.

---------------------- రాష్ట్రీయం ---------------------

ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్‌ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.
ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తున్నారని..
నల్గొండ జిల్లా బీబీనగర్‌ నిమ్స్‌ ఆసుపత్రి వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన సభా వేదిక అకస్మాత్తుగా కూలింది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉదయం నిజామాబాద్ రుద్రూరు మండలంలో పర్యటించారు.

---------------------- జాతీయం ---------------------

నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయన్న విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది.
కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ రాహుల్‌ గాంధీమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అంటూ రాహుల్‌ గాంధీ...
దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం ప్రధాన సూత్రధారిగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం....
నోట్ల రద్దు మిగిల్చిన కష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించి ఏడాది అవుతున్న సందర్భంగా ఈనెల 8న బ్లాక్‌ డే పాటించాలని

---------------------- అంతర్జాతీయం ---------------------

ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే ఘటన.
చైనా సరిహద్దులో ఇండో టిబెటన్‌ సరిహద్దు (ఐటీబీపీ) దళాలకు చైనా (మాండరిన్‌)భాషలో ‍ప్రావీణ్యం కల్పించాలని భారత సైన్యం యోచిస్తోంది..
యుద్ధ వాతావరణంలో మగ్గుతున్న సిరియాలో జరగుతున్న దారుణాలకు ప్రపంచం మరోమారు కంటతడి పెట్టింది. ఆకలితో అలమటించి, కృశించిపోయిన సమర్‌ దోఫ్‌దా అనే...
శరీరం మీద ఒక్క చిన్నగాటైనా లేకుండా ఓ యువతి ముఖం, అరచేతుల నుంచి రక్తం వస్తుండటం వైద్యులను ఆశ్చర్యపర్చింది.

---------------------- బిజినెస్‌ ---------------------

బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ రంగంలో నియామాకాలు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో...
ఆగస్టు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించిన జరిమానాలను ప్రభుత్వం మాఫీ చేసింది..
డాలర్‌తో పోల్చుకుంటే  దేశీయ కరెన్సీ    రూపాయి బలపడింది. వరుస నష్టాలకు చెక్‌ చెప్పి లాభాల్లో కొనసాగుతోంది.
చైనీస్‌ టెక్‌ కంపెనీ ఒప్పో   త్వరలోనే మరో కొత్త హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోలాంచ్‌ చేయబోతోంది.

---------------------- సినిమా ---------------------

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ సినిమా మెర్సల్. బీజేపీ నేతల అభ్యంతరాలు, డాక్టర్ల నిరసనల మధ్య భారీ వసూళ్లు సాధిస్తున్న మెర్సల్ సినిమా...
సంగీత దర్శకులు తాము సంగీతమందించిన చిత్రాల్లో పాటలు పాడినా.. ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడటం చాలా అరుదు.

---------------------- క్రీడలు ---------------------

భారతదేశం తరఫున క్రికెట్‌ ఆడేవాళ్లంతా.. భారతీయులే అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్..
2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా...
గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే.
గత రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్...
ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడాన్ని జీర్ణించుకోలేని ఆసీస్ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement