ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన నల్లూరు జయలక్ష్మి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు.


