సరదా.. దసరా.. | Bollywood celebs Visit Bombay Sarbojanin Durga Puja | Sakshi
Sakshi News home page

సరదా.. దసరా..

Oct 22 2023 4:39 AM | Updated on Oct 22 2023 4:39 AM

Bollywood celebs Visit Bombay Sarbojanin Durga Puja - Sakshi

బాలీవుడ్‌లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్‌ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు.

ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్‌ తన తనయుడు యుగ్‌తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్‌ తన తల్లి దులారీ ఖేర్‌తో కలిసి అనుపమ్‌ ఖేర్‌ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement