నేడే కృత్రిమ్‌ ఏఐ విడుదల | Ola Bhavish Aggarwal Introduce Krutrim Ai | Sakshi
Sakshi News home page

నేడే కృత్రిమ్‌ ఏఐ విడుదల

Dec 15 2023 12:28 PM | Updated on Dec 15 2023 1:30 PM

Ola Bhavish Aggarwal Introduce Krutrim Ai - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ ఓలా అధినేత భవిష్‌ అగర్వాల్‌ కీలక ప్రకటన చేశారు. కృత్రీమ్.ఏఐని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 15 మధ్యాహ్నం 2.30గంటలకు కృత్రీమ్.ఏఐ లాంచ్‌ను కృత్రీమ్ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో లైవ్‌ టెలీకాస్ట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.  

ఈ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల‍్లో సొంత ఏఐ కుత్రిమ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పరిశ్రమలు, జీవన విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఏఐని  1.4 బిలియన్ల మందికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

ఏఐ మేడ్‌ ఇన్‌ ఇండియా
ప్రస్తుత టెక్‌ ప్రపంచంలో కృత్తిమ మేధ దూసుకుపోతుంది. మనదేశం కూడా సొంతంగా ఏఐని తయారు చేసే స్థాయికి ఎదగాలి. కానీ దేశీయ స్టార్టప్‌లు, వినియోగదారులు విదేశీ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ నిపుణులతో తయారు చేసిన ఏఐని వినియోగిస్తున్నాయి. అలా కాకుండా భారతీయ భాషల్లో ఏఐని డెవలప్‌ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement