డిమాండ్ పెరుగుతుండటం, పాలసీల్లో మార్పులు మొదలైన అంశాల కారణంగా.. దేశీయంగా పసిడి, ఆభరణాల సెక్టార్ కీలక దశలోకి ప్రవేశిస్తోంది. పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది.
స్వచ్ఛత, ధరల విషయంలో పారదర్శకత, విశ్వసనీయతకు కస్టమర్లు మరింత ప్రాధాన్యతనిస్తుండటంతో జ్యుయలరీ మార్కెట్ క్రమంగా కన్సాలిడేట్ అవుతోంది. గత ఐదేళ్లుగా సంఘటిత రిటైల్ విభాగం గణనీయంగా విస్తరించింది. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు అనువుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధి అవకాశాలకు పరిశీలించతగిన కంపెనీ.
ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!


