APPSC: ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

Ap Government 4 Percent Increase In Reservation For Disabled - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల నియా­మకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను ఏపీపీఎస్సీ ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌  తెలిపారు.

గతంలో దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వే­షన్లను నాలుగు శాతానికి పెంచుతూ ప్రభు­త్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top