December 31, 2022, 08:46 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారింది. పెట్టుబడులు...
December 31, 2022, 08:38 IST
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతుబంధు సొమ్మును ప్రభుత్వం బుధవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టింది. తాజా లెక్కల...
December 04, 2022, 17:07 IST
సాక్షి, మహబూబ్నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ...
December 04, 2022, 16:22 IST
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ గుండాలతో...
December 01, 2022, 18:03 IST
కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
November 09, 2022, 19:12 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్
November 09, 2022, 15:35 IST
ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చింది: మంత్రి సబిత
October 21, 2022, 07:58 IST
రాజాసింగ్పై నమోదైన పీడీ యాక్ట్ కేసులో కౌంటర్ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది.
September 30, 2022, 07:43 IST
కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించిన ఘనత అప్పటి సీఎం వైఎస్...
September 22, 2022, 04:29 IST
దామరగిద్ద: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము...
September 20, 2022, 12:04 IST
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇవాళ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి..
September 08, 2022, 19:14 IST
మేడారం వెళ్లేందుకు హెలికాఫ్టర్ కూడా ఇవ్వలేదంటూ గవర్నర్.. టీఆర్ఎస్ సర్కార్పై
August 24, 2022, 09:26 IST
ధర్మదీక్ష భగ్నం అయినప్పటికీ తన పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
August 23, 2022, 13:27 IST
మద్యం పాలసీపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.
August 20, 2022, 18:39 IST
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా దీవెన సభలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సభ వేదిక నుంచి కేసీఆర్...
August 02, 2022, 20:17 IST
ఇరవై ఏళ్లపాటుగా సోనియాను తిట్టినోడిని పీసీసీ చేశారని.. అలాంటోడి కింద పని చేయాలని..
June 24, 2022, 02:50 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న...
June 09, 2022, 03:59 IST
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ...
June 05, 2022, 04:40 IST
తల్లాడ: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైం దని.. హైదరాబాద్లో బాలి కపై అత్యాచారం ఘటనే ఇం దుకు ఉదాహరణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ...
June 04, 2022, 17:36 IST
తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా? బాలికపై అఘాయిత్యం జరిగితే హోంమంత్రి స్పందించరా? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
June 03, 2022, 02:01 IST
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఈ రాష్ట్రానికి సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. కానీ బాధపడడం లేదు. నా సేవలను తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను’...
June 02, 2022, 09:38 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదికగా గవర్నర్ -ముఖ్యమంత్రి మధ్య దూరం మరోసారి కనిపించింది.
June 02, 2022, 04:24 IST
సాక్షి, హైదరాబాద్: చైనాలో అమలవుతోన్న మిలటరీ తరహా పాలనను రాష్ట్రంలో అమలు చేయాలని టీఆర్ఎస్ కోరుకుంటోందా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్రావు...
May 27, 2022, 10:53 IST
తెలంగాణ త్యాగాలు ఏ ఒక్క కుటుంబం కోసమో కాదని.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని..
May 15, 2022, 20:34 IST
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
April 26, 2022, 04:37 IST
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్...
April 21, 2022, 02:15 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు, బీజేపీ పట్ల అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్...
April 10, 2022, 01:25 IST
సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర...
March 24, 2022, 16:51 IST
కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం: పీయూష్ గోయల్
March 24, 2022, 16:23 IST
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ...
March 23, 2022, 14:49 IST
వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
March 19, 2022, 02:41 IST
కరీంనగర్ టౌన్: తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్...