January 13, 2021, 07:59 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులు చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోవాలని,...
January 05, 2021, 04:56 IST
సాక్షి, అమరావతి: పాత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు మెరుగ్గా నీటిని సరఫరా...
December 28, 2020, 09:27 IST
సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై...
December 16, 2020, 04:42 IST
సాక్షి, అమరావతి: అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్...
October 24, 2020, 04:44 IST
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల పరిధిలో దిగువ కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం...
October 24, 2020, 02:12 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేలా తుది ముసాయిదా నోటిఫికేషన్ను ఆ నదీ జలాల బోర్డు సిద్ధం చేసింది....
October 23, 2020, 02:25 IST
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం,...
October 06, 2020, 02:57 IST
సాక్షి, అమరావతి: ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో...
October 05, 2020, 03:36 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నీటి మట్టం నుంచే పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా...
September 23, 2020, 05:45 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్లోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను సమర్పిస్తున్నట్లే బేసిన్లోని...
September 05, 2020, 04:22 IST
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి తమ సాగు, తాగునీటి అవసరాల కోసం 216 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదీ...
September 03, 2020, 04:56 IST
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాలకు కృష్ణా నదీ జలాలను తరలించి సుభిక్షం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముదివేడు వద్ద రెండు...
August 28, 2020, 01:06 IST
సాక్షి , హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తమకు సమానమేనని, ఏ రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా...
August 25, 2020, 05:50 IST
సాక్షి, అమరావతి: కృష్ణా బేసిన్(పరీవాహక ప్రాంతం)లో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే నీటిని మళ్లిస్తున్నామని, వాటిని లెక్కలోకి తీసుకోవద్దని...
August 24, 2020, 05:06 IST
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే ఎగువన నీటిని మళ్లిస్తున్నామని, ఆ నీటిని లెక్కలోకి తీసుకోవద్దని...
August 15, 2020, 06:30 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో గతేడాది వాటా నీటిలో వినియోగించుకోకుండా మిగిలిన వాటిని తర్వాతి సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అనే అంశంపై...
August 12, 2020, 05:17 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్లలోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను అందజేసినట్లే ఉపనదుల్లోని నీటి...
August 07, 2020, 08:21 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు చేకూర్చడానికి కేంద్రం సిద్ధమైంది. పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మాన్యువల్ (...
August 06, 2020, 03:23 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 17, తెలంగాణకు 37.672 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్...
August 06, 2020, 02:49 IST
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి కష్టాలను...
August 04, 2020, 05:48 IST
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తుండటంపై...
August 02, 2020, 04:02 IST
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కార్ బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి...
July 30, 2020, 04:50 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది....
July 23, 2020, 05:02 IST
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు సమావేశంలో ఇచ్చిన హామీని పట్టించుకోకుండా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ...
June 30, 2020, 06:11 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు తాగు, గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటిని లెక్కించడంలో ఎలాంటి విధానాన్ని పాటించాలో సూచించాలని కేంద్ర జల సంఘం (...
June 10, 2020, 08:06 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ భేటీని...
June 09, 2020, 04:43 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు...
June 04, 2020, 19:58 IST
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా వరద జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల వాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బోర్డు ఛైర్మన్ పరమేశం తెలిపారు. కృష్ణా జలాల...
June 04, 2020, 05:31 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం ఇక్కడ జలసౌధలో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఆరంభం అయ్యే ఈ భేటీకి...
June 03, 2020, 05:19 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై నెలకొన్న వివాదాలపై వాదనలను బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధమైంది. గత ట్రిబ్యునళ్ల...
June 03, 2020, 03:56 IST
సాక్షి, అమరావతి: దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర...
May 25, 2020, 02:19 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలపై బోర్డు జరిపే భేటీలో ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే చర్చించాలని తెలంగాణ...
May 23, 2020, 04:24 IST
సాక్షి, అమరావతి: గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు...
May 20, 2020, 05:47 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు...
May 20, 2020, 04:43 IST
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాలు చెప్పాలని కృష్ణా బోర్డు...
May 19, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించి తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకే...
May 18, 2020, 03:41 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.. తెలంగాణ రాష్ట్ర వాటా 299 టీఎంసీలు.. మా ...
May 18, 2020, 03:12 IST
ప్రాజెక్టులు కడితే మిగులు జలాలపై హక్కు వస్తుందన్న వైఎస్సార్.. చంద్రబాబు దీన్ని విస్మరించడంతో 258 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్రలకు పంచిన ట్రిబ్యునల్
May 16, 2020, 04:24 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీలను తరలించడానికి కొత్తగా సాగునీటి పథకాలను చేపట్టారంటూ తెలంగాణ సర్కార్ వ్యక్తం చేసిన...
May 13, 2020, 07:56 IST
ఇరిగేషన్ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
May 13, 2020, 03:27 IST
మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకెళ్లడానికి మనం కట్టుకుంటున్న ప్రాజెక్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం అని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
April 22, 2020, 03:20 IST
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 15 టీఎంసీల నీటిని విడుదల...