Department of Agriculture

Reduced Yasangi grain yields says Department of Agriculture - Sakshi
April 12, 2024, 00:59 IST
సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేక ఎండిపోవడం, అకాల వర్షాలు...
40 percent warehouse capacity increase in last five years - Sakshi
March 07, 2024, 01:48 IST
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం  రైతుల పట్ల సీఎం వైఎస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి...
Congress Govt Focus To Create New Guidelines Rythu Bharosa Scheme - Sakshi
February 25, 2024, 00:38 IST
సాక్షి, హైదరాబాద్‌:  రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా...
Minister instructions to officials - Sakshi
February 21, 2024, 04:38 IST
సాక్షి, హైదరాబాద్‌: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్‌లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్‌ శాఖకు...
Video conference held with agriculture officials - Sakshi
February 16, 2024, 05:30 IST
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్...
E Crop registration based on geo fencing - Sakshi
February 09, 2024, 04:48 IST
సాక్షి, అమరావతి: రబీ సీజన్‌లో ఈ–క్రాప్‌ నమోదు వేగంగా సాగుతోంది. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది...
117528 crores for agriculture department - Sakshi
February 02, 2024, 04:30 IST
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను  వ్యవసాయ మంత్రిత్వ శాఖకు  కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.  ప్రస్తుత ఆర్థిక...
Agriculture Department suggestion to Dharani Committee - Sakshi
January 28, 2024, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌:  ఏపీలో అమలు చేస్తున్న పంటసాగు హక్కుల చట్టం–2019 తరహాలోనే తెలంగాణలో సైతం కొత్త చట్టం తీసుకొస్తే  కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం...
Increased use of urea despite reduced cultivation - Sakshi
January 24, 2024, 04:41 IST
సాక్షి, హైదరాబాద్‌: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల...
Budget proposals for agriculture Rs 40000 crore in Telangana - Sakshi
January 24, 2024, 01:36 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగానికి 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి...
Registration for Rythu Bharosa is open till 30th of this month - Sakshi
December 19, 2023, 04:23 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది....
Release of Rythu Bandhu funds in Telangana - Sakshi
December 12, 2023, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను...
RBK army in service of farmers - Sakshi
December 08, 2023, 04:54 IST
సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా...
The semi statistical department declared agricultural yields - Sakshi
November 24, 2023, 06:02 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల దిగుబడులే కాదు...
E CROP registration should be completed by 10 - Sakshi
October 06, 2023, 05:07 IST
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినందున ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్...
Massively increased urea consumption - Sakshi
October 06, 2023, 02:10 IST
సాక్షి, హైదరాబాద్‌: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి....
Minister Niranjan Reddy at the launch of Bharat Dal - Sakshi
October 02, 2023, 03:26 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు....
Tenali Kendriya Vidyalayam was selected for the soil testing  - Sakshi
September 25, 2023, 04:45 IST
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన...
Protect the soil says Niranjan Reddy - Sakshi
September 21, 2023, 03:10 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదై­నా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర...
Andhra Pradesh Govt Focus To Help More Farmers with Rythu Bharosa - Sakshi
September 17, 2023, 02:43 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అర్హత కలిగి ఇంకా పెట్టుబడి...
Harikiran: check on smuggling of fertilisers - Sakshi
September 13, 2023, 03:51 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రా­నికి కేటా­యించిన ఎరు­వులు ఇతర రాష్ట్రా­లకు అనధికారిక రవాణా జరగ­కుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు...
Agriculture Minister Kakani Govarthan Reddy on Ramoji rao - Sakshi
August 29, 2023, 03:33 IST
సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి...
National level appreciation for YSR free crop insurance - Sakshi
August 28, 2023, 02:16 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతులపై పైసా భారం...
CM YS Jagan review on Cooperative sector strengthen - Sakshi
August 11, 2023, 04:04 IST
సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ...
Less rainfall in 130 mandals of six districts - Sakshi
July 30, 2023, 04:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు  కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని  ప్రభుత్వ ప్రధాన...
Agriculture dept initiated distribution of micro irrigation equipment - Sakshi
July 23, 2023, 05:18 IST
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.....
New seeds into the market - Sakshi
July 20, 2023, 04:57 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9...
Cultivation of crops in 57 plus lakh acres - Sakshi
July 20, 2023, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైన­ట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం...
Modern technology with drones for Farming Telangana - Sakshi
July 17, 2023, 00:51 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన...
10 lakh acres of ungerminated cotton seed - Sakshi
July 12, 2023, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 33 జిల్లాలకు­గాను 16 జిల్లాల్లో వర్షాభావం నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీజన్‌ సాధారణ సాగు...
Transparent crop insurance - Sakshi
July 02, 2023, 04:56 IST
సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని వ్యవసాయ శాఖ...
Focus on alternative cropping plan - Sakshi
June 14, 2023, 05:31 IST
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
Agriculture department said support prices are not promising - Sakshi
June 08, 2023, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ...
Rythu Vedika As Praja Vedika In Telangana - Sakshi
May 22, 2023, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రైతు వేదిక’లు ఇక నుంచి ‘ప్రజా వేదిక’లుగా రూపాంతరం చెందనున్నాయి. రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా ఇతర ప్రభు­త్వ లబ్ధిదారులకు...
Supply of first phase fertilizers to mandals - Sakshi
May 18, 2023, 02:28 IST
సాక్షి, హైదరాబాద్‌: రాబోయే వానాకాలం సీజన్‌లో 24.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర...
Chaitanya Yatras stalled for three years - Sakshi
May 12, 2023, 04:07 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసా­యశాఖ వైఫల్యం...
Cotton cultivation in 70 lakh acres - Sakshi
May 02, 2023, 03:48 IST
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసా­యశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల...
Crops heavily damaged by untimely rains in Telangana - Sakshi
April 27, 2023, 04:09 IST
సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో...
CM YS Jagan high level review of agriculture department - Sakshi
April 25, 2023, 03:38 IST
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా మద్దతు ధర లభించని పక్షంలో వెంటనే మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఎమ్మెస్పీ...


 

Back to Top