January 26, 2021, 04:59 IST
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర...
January 17, 2021, 03:47 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తోందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని జల వనరుల శాఖా...
January 14, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు...
January 11, 2021, 04:23 IST
నెల్లూరు (సెంట్రల్): లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్...
January 05, 2021, 05:00 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/పొగతోట (నెల్లూరు): జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు...
December 16, 2020, 13:21 IST
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్భన్ పథకం కింద రూ. 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి...
December 12, 2020, 04:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్నామని, దానికోసం కసరత్తు...
November 23, 2020, 04:20 IST
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరంలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్కు సంబంధించిన క్రస్ట్గేట్ల పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్...
November 18, 2020, 03:25 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ పోలవరం రూరల్: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఖరీఫ్కు గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని...
November 16, 2020, 03:00 IST
నెల్లూరు (సెంట్రల్): ‘ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా ఇచ్చావా చంద్రబాబూ? పునరావాసానికి డబ్బివ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి?...
November 09, 2020, 12:18 IST
సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన
November 09, 2020, 11:53 IST
సాక్షి, అమరావతి: సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను...
November 07, 2020, 03:47 IST
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం...
October 31, 2020, 03:19 IST
నెల్లూరు (సెంట్రల్): అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుదని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ అన్నారు....
October 27, 2020, 02:21 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయంపై కేంద్రం వేస్తున్న కొర్రీలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి...
October 20, 2020, 04:49 IST
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదుల వరదను సమర్థంగా నియంత్రించారని, వరద ముప్పు నుంచి తప్పించారని జలవనరుల శాఖ అధికారులను ఆ...
October 13, 2020, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని.. ఏ ఒక్కరూ ముంపు ముప్పు బారిన పడకుండా...
October 01, 2020, 05:44 IST
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన...
September 22, 2020, 04:08 IST
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర...
August 04, 2020, 04:59 IST
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను చంద్రబాబు కోరుతున్నారని.. నిజంగా అమరావతిపై ఆయనకు ప్రేమ ఉంటే...
July 05, 2020, 05:06 IST
గుడ్లూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు మేజర్ పోర్టులు, ఏడు షిప్పింగ్ హార్బర్ల ఏర్పాటుకు చర్యలు...
June 19, 2020, 03:25 IST
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్...
June 16, 2020, 04:02 IST
సాక్షి, అమరావతి: తన స్థాయి ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా లోకేశ్ మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు...
June 12, 2020, 14:07 IST
సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ...
June 07, 2020, 07:39 IST
పోలవరంపై మాట్లాడే అర్హత బాబుకు లేదు: అనిల్కుమార్
May 28, 2020, 18:01 IST
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాష్ట్రాన్ని రూ. 2 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని...
May 23, 2020, 13:47 IST
నెల్లూరు(అర్బన్): రానున్న వారంరోజుల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చి జిల్లా సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్...
May 21, 2020, 05:28 IST
బుట్టాయగూడెం: చంద్రబాబు పాలనలో పడకవేసిన పోలవరం ప్రాజెక్టు పనులు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో పరుగులు పెడుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్...
May 20, 2020, 08:42 IST
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు...
May 06, 2020, 19:55 IST
ఆర్ అండ్ ఆర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
April 29, 2020, 04:33 IST
సాక్షి,అమరావతి: విపత్కర సమయంలోనూ ప్రతిపక్షనేత చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట...
April 28, 2020, 12:47 IST
అత్యధిక టెస్టులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
February 26, 2020, 04:31 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని...
February 11, 2020, 04:36 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం...
February 03, 2020, 04:53 IST
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టి 2021కి పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని, ఆ...
January 26, 2020, 05:53 IST
సాక్షి,అమరావతి: అతి తక్కువ కాలంలో దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ సీఎంగా వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారని .. వచ్చే ఏడాది కచ్చితంగా దేశంలోనే...