మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు | Tenth Class Examinations from March 23rd | Sakshi
Sakshi News home page

మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు

Dec 4 2019 5:14 AM | Updated on Dec 4 2019 8:05 AM

Tenth Class Examinations from March 23rd - Sakshi

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్‌ తదితరులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement