May 09, 2022, 18:18 IST
పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు.
May 09, 2022, 16:32 IST
వినియోగదారులకు క్లియర్ టైటిల్స్ అందజేయాలి: సీఎం జగన్
May 04, 2022, 21:05 IST
తమాషాలు చేస్తే ఉరుకోమ్.. టీడీపీ నేతలకు మంత్రులు వార్నింగ్
May 04, 2022, 18:13 IST
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు....
May 03, 2022, 04:45 IST
ఒంగోలు అర్బన్/ఒంగోలు/రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం...
April 29, 2022, 09:03 IST
సాక్షి, విశాఖపట్నం: అర్హులైన పేదలకు కేవలం ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్తో మే నెలాఖరు నాటికి 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ...
April 21, 2022, 04:44 IST
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పురపాలక,...
April 20, 2022, 03:56 IST
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మిస్తున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్సెంటర్లు (పట్టణ ఆరోగ్యకేంద్రాలు...
April 19, 2022, 12:07 IST
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై ఇంకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ కూర్పుపై స్పందించారు. ఆయన...
April 19, 2022, 11:20 IST
మంత్రి ఆదిమూలపు సురేష్ కు అవార్డు
April 19, 2022, 04:52 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక...
April 16, 2022, 11:46 IST
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని...
April 14, 2022, 12:06 IST
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు
April 14, 2022, 11:01 IST
సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు...
April 11, 2022, 13:06 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం...
April 11, 2022, 12:15 IST
ఆదిమూలపు సురేష్ అనే నేను..
April 11, 2022, 10:21 IST
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): సామాజిక న్యాయంలో భాగంగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి స్థానం దక్కింది....
March 29, 2022, 11:29 IST
విద్యకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్
March 28, 2022, 02:28 IST
సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన రాము ఎమ్మెస్సీ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం పలు విధాలా ప్రయత్నించాడు. పలు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు....
March 26, 2022, 04:24 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ...
March 24, 2022, 05:30 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్,...
March 23, 2022, 15:24 IST
ఏపీ EAP సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
March 23, 2022, 13:33 IST
సాక్షి, అమరావతి: ఏపీ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు...
March 19, 2022, 12:13 IST
బీజేపీ నేతలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం
March 17, 2022, 10:16 IST
వినే ఓపిక లేకపోతే అడగకండి.. టీడీపీ సభ్యులపై ఫైర్
March 13, 2022, 14:15 IST
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
March 11, 2022, 04:35 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పలు...
March 08, 2022, 11:07 IST
గౌతమ్రెడ్డి ఆగర్భ శ్రీమంతుడు
March 08, 2022, 05:22 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్ కోర్సులకు మే 2 నుంచి...
March 04, 2022, 04:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియెట్ బోర్డు వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 12తో...
March 03, 2022, 14:13 IST
ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)...
February 25, 2022, 04:11 IST
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల రక్షణకు ఏర్పాట్లు చేయించడంతోపాటు అక్కడి నుంచి క్షేమంగా వారిని రప్పించడానికి రాష్ట్ర...
February 24, 2022, 17:58 IST
మన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: ఆదిమూలాపు సురేష్
February 24, 2022, 15:48 IST
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలాపు సురేష్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న...
February 22, 2022, 08:42 IST
రేపు ఉదయగిరిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
February 21, 2022, 16:52 IST
లెర్న్డ్ పొలిటిషన్ గా చెరగని ముద్ర వేశాడు
February 21, 2022, 10:46 IST
మా బాహుబలి ఇక లేరు
February 18, 2022, 06:01 IST
సాక్షి, అమరావతి/గుమ్మలక్ష్మీపురం: విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించటం, వేధించడం తదితర చర్యలను ఉపేక్షించేది లేదని అటువంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు...
February 17, 2022, 12:17 IST
సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని...
February 11, 2022, 04:03 IST
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి...
February 10, 2022, 12:53 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్,...
February 04, 2022, 17:02 IST
సాక్షి, తాడేపల్లి: ప్రతి పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటాయని అవి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు ఆయన...