
'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు'
ఎప్పుడూ నీతులు చెప్పే మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 10 వేల కోట్ల భూ దందాకు ఎలా పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
Published Thu, Mar 3 2016 12:52 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
'నెల్లూరు ప్రజలు నోరెళ్లబెట్టారు'
ఎప్పుడూ నీతులు చెప్పే మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 10 వేల కోట్ల భూ దందాకు ఎలా పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.