March 06, 2021, 09:07 IST
వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ...
March 06, 2021, 08:01 IST
నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని.. కులం, మతం, ప్రాంతం,...
March 05, 2021, 16:51 IST
వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదు
March 05, 2021, 16:47 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి...
March 05, 2021, 13:12 IST
రీ-నోటిఫికేషన్పై హైకోర్టులో విచారణ
March 05, 2021, 12:52 IST
మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం...
March 05, 2021, 12:35 IST
కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
March 05, 2021, 02:24 IST
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)...
March 04, 2021, 19:12 IST
మహిళల భద్రతపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
March 04, 2021, 19:00 IST
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్...
March 04, 2021, 13:49 IST
సీఎం జగన్ను కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
March 04, 2021, 13:40 IST
విఐటీ-ఏపీ
March 04, 2021, 12:22 IST
ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య నామినేషన్లు వేయనున్నారు.
March 02, 2021, 16:32 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు,...
March 02, 2021, 08:23 IST
ఎలాంటి కారణాలు లేకుండా, సమాచారమూ ఇవ్వకుండా ఏడాదిపాటు విధులకు హాజరుకాని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అవసరం...
March 01, 2021, 20:40 IST
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 432 ప్రభుత్వ, 92 ప్రైవేట్...
March 01, 2021, 17:53 IST
సాక్షి, తాడేపల్లి: ఓటమిని జీర్ణించుకోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తున్నాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి...
March 01, 2021, 17:00 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు కీలక పనులపై సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన...
February 28, 2021, 22:15 IST
అమరావతి: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.....
February 28, 2021, 18:09 IST
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు
February 28, 2021, 17:44 IST
సాక్షి,కృష్ణా: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు...
February 28, 2021, 04:59 IST
తాడికొండ: నిపుణుల కమిటీ చెప్పినట్లుగానే అమరావతి రాజధానిలో భూ ప్రకంపనలు వస్తున్నాయని, ఆ నివేదికను తుంగలో తొక్కిన పాపం చంద్రబాబుదేనని బహుజన పరిరక్షణ...
February 26, 2021, 18:32 IST
పశ్చిమ గోదావరికి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిన్నారి జొనాదుల లిషిత (5)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.
February 26, 2021, 17:19 IST
సాక్షి, తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా...
February 26, 2021, 12:04 IST
చంద్రబాబూ...నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు...
February 26, 2021, 08:32 IST
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం కల్పించింది.
February 26, 2021, 08:16 IST
ఒకే నెలలో సుమారు రూ.100 వరకు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
February 25, 2021, 20:56 IST
డబ్బు, మద్యం, బెదిరింపులకు ప్రజలు లొంగేవారైతే నువ్వే శాశ్వత సీఎంగా ఉండే వాడివి చంద్రబాబూ. అవి నీ మార్క్ నీచ రాజకీయాలు. 40% పంచాయతీల్లో గెలిచానని...
February 25, 2021, 18:53 IST
తాడేపల్లి: మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మాణాలపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు. అమరావతిలోని 29...
February 25, 2021, 18:07 IST
అమరావతి 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగం: మంత్రి బొత్స
February 25, 2021, 12:39 IST
ఈడీబీలో ఈ ఏడాది కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు
February 24, 2021, 19:01 IST
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానంలో బోధన జరగాలి. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుతూ పోవాలి.అలా 2024 నాటికి 10వ తరగతి వరకు ...
February 24, 2021, 10:57 IST
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు,...
February 24, 2021, 10:43 IST
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క...
February 24, 2021, 08:42 IST
పుర పాలికల ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో జిల్లాలోని రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ప్రధాన రాజకీయ పారీ్టలకు చెందిన...
February 23, 2021, 18:27 IST
సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ పనితీరుకు దర్పణం పట్టాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మంగళవారం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. '...
February 23, 2021, 16:05 IST
పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
February 23, 2021, 15:50 IST
జేసీ దివాకర్రెడ్డి కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసని, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని..
February 23, 2021, 13:15 IST
విద్యార్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏన్టీఏ సూచించింది.
February 23, 2021, 09:12 IST
సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
February 23, 2021, 05:29 IST
కేవలం డేటాను సేకరించడమే కాకుండా విశ్లేషించడం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు.
February 22, 2021, 18:37 IST
మీ వాళ్లు ఎక్కడగెలిచారో ఫొటోలు సహా జాబితాలు విడుదలచేయగలరా?...