-
వైద్యసేవలు మెరుగుపర్చాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మరింతగా మెరుగుపర్చాలని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని, లక్ష్మీపురం ఆరోగ్య ఉపకేంద్రాన్ని, దేవగుంపు గొత్తికోయ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు.
-
మూడేళ్లయినా ముడిపడలే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరికి వచ్చే వరదలను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత అతిపెద్ద వరద 1986లో నమోదైంది. అప్పుడు 27 లక్షల క్యూసెక్కుల నీరు రాగా భద్రాచలం వద్ద 75.60 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించింది. ఆ తర్వాత అదే స్థాయి వరద 2022లోనూ వచ్చింది.
Fri, Aug 22 2025 03:32 AM -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క అగస్టీన్ పేర్కొన్నారు.
Fri, Aug 22 2025 03:32 AM -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
23 నుంచి గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య నుంచి 11 అమావాస్యలు పురస్కరించుకుని కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరుగుతుందని కార్యని
Fri, Aug 22 2025 03:32 AM -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ప్రైవేటు వెంచర్లో డస్ట్ అన్లోడ్ చేస్తుండగా ఘటన
Fri, Aug 22 2025 03:32 AM -
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్ఈ ప్రత్తిపాటి విజయ్కుమార్ తెలిపారు.
Fri, Aug 22 2025 03:32 AM -
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
బాపట్లటౌన్: వినాయకచవతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ తుషార్ డూడీ విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలన్నారు.
Fri, Aug 22 2025 03:32 AM -
నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి
యద్దనపూడి: మెడికల్ విభాగంలో బుధవారం ప్రకటించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్లో యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఐలవరపు శృతి జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకును సాధించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్
Fri, Aug 22 2025 03:32 AM -
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
పర్చూరు(చినగంజాం): పొగాకు రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. పర్చూరు మార్కెట్ యార్డు పరిధిలోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనానన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనానన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వ
Fri, Aug 22 2025 03:32 AM -
హే..కృష్ణా!
అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి, ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా చెరువులు చాలావరకు ధ్వంసమయ్యాయి. వర్షాలు పడినా చెరువుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు.
Fri, Aug 22 2025 03:32 AM -
యూరియా..లేదయ!
జిల్లాలో యూరియా నోస్టాక్
Fri, Aug 22 2025 03:30 AM -
పల్లె నిధులు ఖర్చు చేయరా?
చిత్తూరు కార్పొరేషన్: పనుల ఎంపికలో కూటమి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. జిల్లాలో మొత్తం 697 పంచాయతీలుండగా.. వీటికి ప్రధానంగా రాష్ట్ర, కేంద్ర నిధులే ఆధారం.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
వారి కడుపుకొట్టి ఏం సాధిస్తారు బాబూ?
చిత్తూరు కార్పొరేషన్: అడ్డగోలు నిబంధనలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని చిత్తూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాబు సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు.
Fri, Aug 22 2025 03:30 AM -
కొత్త పంథా..ఇసుక దందా
సాక్షి టాస్క్ ఫోర్స్: గూడూరు వయా చిత్తూరు మండ లం మీదుగా తమిళనాడుకు పుష్ప రేంజ్లో ఇసుక దందా నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూట మి నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమ వ్యవహారా న్ని స్థానికులు బట్టబయలు చేశారు.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
అది నెరవేరితే చాలు సామీ
హంద్రీ–నీవా జలాలు వస్తున్నాయంటున్నారు. వాటిని ఇక్కడి చెరువులకు నింపాలి. భూగర్భజలాలు పెరగాలి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పాలి.
Fri, Aug 22 2025 03:30 AM -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
ఇదీ చెరువుల దుస్థితి
పలమనేరు ఇరిగేషన్ పరిధిలో మొత్తం 787 చెరువులున్నాయి. వీటిల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం గలవి) 57 దాకా ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 దాకా ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయాయి. మిగిలిన వంద దాకా చెరువులు 10 నుంచి 30 శాతం ఆక్రమణకు గురయ్యాయి.
Fri, Aug 22 2025 03:30 AM -
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనంతో జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరంలో 0.2 మి.మీ, చాపాడులో 1.6 , బద్వేల్లో 1.8 , చక్రాయపేట, జమ్మలమడుగులలో 2.2 మి.ఈమీ వర్షపాతం నమోదైంది.
Fri, Aug 22 2025 03:30 AM -
పగ, ప్రతీకారాల ఇంద్ర
మిష్కిన్తో కలిసి..Fri, Aug 22 2025 03:30 AM -
క్లుప్తంగా
పట్టాలపై బైక్ నడిపిన
ముగ్గురి అరెస్టు
Fri, Aug 22 2025 03:30 AM
-
వైద్యసేవలు మెరుగుపర్చాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మరింతగా మెరుగుపర్చాలని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని, లక్ష్మీపురం ఆరోగ్య ఉపకేంద్రాన్ని, దేవగుంపు గొత్తికోయ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
మూడేళ్లయినా ముడిపడలే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరికి వచ్చే వరదలను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత అతిపెద్ద వరద 1986లో నమోదైంది. అప్పుడు 27 లక్షల క్యూసెక్కుల నీరు రాగా భద్రాచలం వద్ద 75.60 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించింది. ఆ తర్వాత అదే స్థాయి వరద 2022లోనూ వచ్చింది.
Fri, Aug 22 2025 03:32 AM -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క అగస్టీన్ పేర్కొన్నారు.
Fri, Aug 22 2025 03:32 AM -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
23 నుంచి గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య నుంచి 11 అమావాస్యలు పురస్కరించుకుని కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరుగుతుందని కార్యని
Fri, Aug 22 2025 03:32 AM -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ప్రైవేటు వెంచర్లో డస్ట్ అన్లోడ్ చేస్తుండగా ఘటన
Fri, Aug 22 2025 03:32 AM -
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్ఈ ప్రత్తిపాటి విజయ్కుమార్ తెలిపారు.
Fri, Aug 22 2025 03:32 AM -
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
బాపట్లటౌన్: వినాయకచవతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ తుషార్ డూడీ విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలన్నారు.
Fri, Aug 22 2025 03:32 AM -
నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి
యద్దనపూడి: మెడికల్ విభాగంలో బుధవారం ప్రకటించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్లో యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఐలవరపు శృతి జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకును సాధించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్
Fri, Aug 22 2025 03:32 AM -
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
పర్చూరు(చినగంజాం): పొగాకు రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. పర్చూరు మార్కెట్ యార్డు పరిధిలోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు.
Fri, Aug 22 2025 03:32 AM -
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనానన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనానన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వ
Fri, Aug 22 2025 03:32 AM -
హే..కృష్ణా!
అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి, ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా చెరువులు చాలావరకు ధ్వంసమయ్యాయి. వర్షాలు పడినా చెరువుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు.
Fri, Aug 22 2025 03:32 AM -
యూరియా..లేదయ!
జిల్లాలో యూరియా నోస్టాక్
Fri, Aug 22 2025 03:30 AM -
పల్లె నిధులు ఖర్చు చేయరా?
చిత్తూరు కార్పొరేషన్: పనుల ఎంపికలో కూటమి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. జిల్లాలో మొత్తం 697 పంచాయతీలుండగా.. వీటికి ప్రధానంగా రాష్ట్ర, కేంద్ర నిధులే ఆధారం.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
వారి కడుపుకొట్టి ఏం సాధిస్తారు బాబూ?
చిత్తూరు కార్పొరేషన్: అడ్డగోలు నిబంధనలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని చిత్తూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాబు సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు.
Fri, Aug 22 2025 03:30 AM -
కొత్త పంథా..ఇసుక దందా
సాక్షి టాస్క్ ఫోర్స్: గూడూరు వయా చిత్తూరు మండ లం మీదుగా తమిళనాడుకు పుష్ప రేంజ్లో ఇసుక దందా నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూట మి నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమ వ్యవహారా న్ని స్థానికులు బట్టబయలు చేశారు.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
అది నెరవేరితే చాలు సామీ
హంద్రీ–నీవా జలాలు వస్తున్నాయంటున్నారు. వాటిని ఇక్కడి చెరువులకు నింపాలి. భూగర్భజలాలు పెరగాలి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పాలి.
Fri, Aug 22 2025 03:30 AM -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Fri, Aug 22 2025 03:30 AM -
" />
ఇదీ చెరువుల దుస్థితి
పలమనేరు ఇరిగేషన్ పరిధిలో మొత్తం 787 చెరువులున్నాయి. వీటిల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం గలవి) 57 దాకా ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 దాకా ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయాయి. మిగిలిన వంద దాకా చెరువులు 10 నుంచి 30 శాతం ఆక్రమణకు గురయ్యాయి.
Fri, Aug 22 2025 03:30 AM -
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనంతో జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరంలో 0.2 మి.మీ, చాపాడులో 1.6 , బద్వేల్లో 1.8 , చక్రాయపేట, జమ్మలమడుగులలో 2.2 మి.ఈమీ వర్షపాతం నమోదైంది.
Fri, Aug 22 2025 03:30 AM -
పగ, ప్రతీకారాల ఇంద్ర
మిష్కిన్తో కలిసి..Fri, Aug 22 2025 03:30 AM -
క్లుప్తంగా
పట్టాలపై బైక్ నడిపిన
ముగ్గురి అరెస్టు
Fri, Aug 22 2025 03:30 AM