-
" />
ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
వంట నూనెల కొరత దృష్ట్యా ఆయిల్పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కనీస ప్రోత్సాహక ధరగా రూ.25 వేలు చెల్లించాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. వైట్ ఫ్లై (తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు.
-
జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది.
Fri, Jul 04 2025 03:54 AM -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15 తులాల బంగారు, రూ.10 వేలు అపహరణFri, Jul 04 2025 03:54 AM -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు.
Fri, Jul 04 2025 03:54 AM -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళన
రాయచోటి టౌన్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీవోను అమలు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్లు డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి పట్టణం ఎన్జీవో కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎదుట తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
Fri, Jul 04 2025 03:54 AM -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి..
Fri, Jul 04 2025 03:54 AM -
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువ
మాకు అన్నీ తెలుసులెండి సారూ..
Fri, Jul 04 2025 03:54 AM -
దళితులకు అండగా ఉందాం
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గంపై దాడులు పెరిగి పోయాయి. వైఎస్సార్ సీపీ దళితుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. జిల్లాలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ సెల్ ముందుండాలి.
Fri, Jul 04 2025 03:54 AM -
తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మెరుగైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ వినోద్కుమార్
Fri, Jul 04 2025 03:54 AM -
కనులపండువగా గూగూడు ఉత్సవాలు
నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం 5 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Fri, Jul 04 2025 03:54 AM -
బదిలీలు ముగిసినా.. రాయ‘బేరాలు’!
అనంతపురం సిటీ: పీఆర్లో బదిలీలు ముగిసినా రాయబేరాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Fri, Jul 04 2025 03:54 AM -
కదిలిన జగన్నాథ రథ చక్రాలు
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, Jul 04 2025 03:54 AM -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్
Fri, Jul 04 2025 03:54 AM -
వక్ఫ్ నూతన చట్టం రాజ్యాంగ విరుద్ధం
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి
శింగనమల: ఇంటి రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా... ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం శింగనమల మండల పరిధిలోని ఇరువెందల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు...
Fri, Jul 04 2025 03:54 AM -
ఓఎంసీలో చోరీలపై వీడిన మిస్టరీ
రాయదుర్గం టౌన్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో సీబీఐ అధికారులు సీజ్ చేసిన భారీ వాహనాల చోరీ కేసులో మిస్టరీ వీడింది. వాహనాలను ముక్కలుగా చేసి తరలిస్తున్న ముఠా సభ్యులను గురువారం డి.హీరేహాళ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది.
Fri, Jul 04 2025 03:54 AM -
డీఎల్ లేని ఉద్యోగుల జీతాలు నిలిపి వేయండి
తాడిపత్రి రూరల్: డ్రైవింగ్ లైసెన్స్లేని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్షణమే నిలిపి వేయాలని మున్సిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఎస్.రాయవరం ఎంపీపీగా బొలిశెట్టి
ఎస్.రాయవరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బొలిశెట్టి గోవిందరావుకు పార్టీ నాయకులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి గత నెల 6న వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు.
Fri, Jul 04 2025 03:52 AM -
కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్Fri, Jul 04 2025 03:52 AM -
తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఐదు రోజుల నుంచి కుండపోత వానతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.గురువారం కూడా పాడేరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
Fri, Jul 04 2025 03:52 AM
-
" />
ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
వంట నూనెల కొరత దృష్ట్యా ఆయిల్పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కనీస ప్రోత్సాహక ధరగా రూ.25 వేలు చెల్లించాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. వైట్ ఫ్లై (తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు.
Fri, Jul 04 2025 03:56 AM -
జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది.
Fri, Jul 04 2025 03:54 AM -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15 తులాల బంగారు, రూ.10 వేలు అపహరణFri, Jul 04 2025 03:54 AM -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు.
Fri, Jul 04 2025 03:54 AM -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళన
రాయచోటి టౌన్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీవోను అమలు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్లు డిమాండ్ చేశారు. గురువారం రాయచోటి పట్టణం ఎన్జీవో కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎదుట తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
Fri, Jul 04 2025 03:54 AM -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి..
Fri, Jul 04 2025 03:54 AM -
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువ
మాకు అన్నీ తెలుసులెండి సారూ..
Fri, Jul 04 2025 03:54 AM -
దళితులకు అండగా ఉందాం
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గంపై దాడులు పెరిగి పోయాయి. వైఎస్సార్ సీపీ దళితుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. జిల్లాలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ సెల్ ముందుండాలి.
Fri, Jul 04 2025 03:54 AM -
తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
మెరుగైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ వినోద్కుమార్
Fri, Jul 04 2025 03:54 AM -
కనులపండువగా గూగూడు ఉత్సవాలు
నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం 5 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Fri, Jul 04 2025 03:54 AM -
బదిలీలు ముగిసినా.. రాయ‘బేరాలు’!
అనంతపురం సిటీ: పీఆర్లో బదిలీలు ముగిసినా రాయబేరాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Fri, Jul 04 2025 03:54 AM -
కదిలిన జగన్నాథ రథ చక్రాలు
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, Jul 04 2025 03:54 AM -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్
Fri, Jul 04 2025 03:54 AM -
వక్ఫ్ నూతన చట్టం రాజ్యాంగ విరుద్ధం
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి
శింగనమల: ఇంటి రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా... ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం శింగనమల మండల పరిధిలోని ఇరువెందల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు...
Fri, Jul 04 2025 03:54 AM -
ఓఎంసీలో చోరీలపై వీడిన మిస్టరీ
రాయదుర్గం టౌన్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో సీబీఐ అధికారులు సీజ్ చేసిన భారీ వాహనాల చోరీ కేసులో మిస్టరీ వీడింది. వాహనాలను ముక్కలుగా చేసి తరలిస్తున్న ముఠా సభ్యులను గురువారం డి.హీరేహాళ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది.
Fri, Jul 04 2025 03:54 AM -
డీఎల్ లేని ఉద్యోగుల జీతాలు నిలిపి వేయండి
తాడిపత్రి రూరల్: డ్రైవింగ్ లైసెన్స్లేని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్షణమే నిలిపి వేయాలని మున్సిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Jul 04 2025 03:54 AM -
ఎస్.రాయవరం ఎంపీపీగా బొలిశెట్టి
ఎస్.రాయవరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బొలిశెట్టి గోవిందరావుకు పార్టీ నాయకులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి గత నెల 6న వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు.
Fri, Jul 04 2025 03:52 AM -
కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్Fri, Jul 04 2025 03:52 AM -
తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఐదు రోజుల నుంచి కుండపోత వానతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.గురువారం కూడా పాడేరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
Fri, Jul 04 2025 03:52 AM