సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు.