-
ఈపీఎఫ్పై అవగాహన
ఉట్నూర్రూరల్: ఈపీఎఫ్పై ప్రతి ఒక్కరూ అ వగాహన కలిగి ఉండాలని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయ నోడల్ అధికారులు శ్రీధర్, అ మిత్ సూచించారు. మండలం కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో ఆవరణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమై వారి స మస్యలు తెలుసుకున్నారు.
-
సీనియర్లను మినహాయించాలి
ఆదిలాబాద్టౌన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పోరాట కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లె టర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు.
Fri, Nov 28 2025 09:09 AM -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్నగర్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పని చేయాల ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
పెట్టుబడి.. లాభం..
రూ.25 వేలు
Fri, Nov 28 2025 09:09 AM -
సీనియర్ అసిస్టెంట్కు రెండు రోజుల జీతం కోత
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ పీహెచ్సీలో విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సింహాచలంకు రెండు రోజుల జీతం కోత విధించినట్టు డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. గురువారం పీహెచ్సీని తనిఖీ చేసిన ఆయన విధులకు ఆలస్యంగా వచ్చిన అటెండర్ను మందలించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బంతి రైతు ఉసూరు
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు మన్యంలో సాగు చేస్తున్న బంతిపూల ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి.మొన్నటి వరకు బుట్ట బంతిపూలు రూ.100 నుంచి రూ.150 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు గత మూడు రోజుల నుంచి ధర తగ్గించేశారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బోధనేతర పనులకు బాధ్యులను చేయడం సరికాదు
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మహేశ్వరరావు
● పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల ఎదుట నిరసన
Fri, Nov 28 2025 09:09 AM -
వణుకుతున్న మన్యం
● పెరుగుతున్న తీవ్రత
● వీస్తున్న శీతల గాలులు
● అరకువ్యాలీలో 8.5 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
Fri, Nov 28 2025 09:09 AM -
వరదనీటి అంచనాకు అధునాతన పరికరం
గోదావరి వంతెనపై ఏర్పాటుFri, Nov 28 2025 09:09 AM -
రెడ్ క్రాస్ సొసైటీకి అంబులెన్సు
పాడేరు: సేవలు విస్తృత పర్చడంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీనూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది.
Fri, Nov 28 2025 09:07 AM -
మెనూ ప్రకారం ఆహారం అందించాలి
రంపచోడవరం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్రాజ్ ఆదేశించారు. ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
కిల్లోగుడ ఆంగ్ల మీడియం పాఠశాల తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ పీహెచ్సీ పరిధి కిల్లోగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఆంగ్ల మీడియం పాఠశాలను గురువారం డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినుల అటెండెన్స్ పరిశీలించారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
మెరుగైన విద్యుత్సరఫరాకు చర్యలు
● డీఈఈ వేణుగోపాల్
Fri, Nov 28 2025 09:07 AM -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
గొలుగొండ: మండలంలోని కొంకసింగి గ్రామంలో అరటా లక్ష్మీపార్వతి(26) గురువారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంబిల్లి మండలం మామిడివాడ దరి కొత్తూరుకు చెందిన ఆమెతో కొంకసింగి గ్రామానికి చెందిన అరటా ప్రసాద్కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది.
Fri, Nov 28 2025 09:07 AM -
కాయకల్ప అవార్డు బృందం సందర్శన
కోటవురట్ల : కాయకల్ప అవార్డు గ్రహీత బృందం స్థానిక సీహెచ్సీని గురువారం సందర్శించింది. బృందం సభ్యులు డాక్టర్ భాస్కరరావు, డాక్టరు కల్యాణ్రావు ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Fri, Nov 28 2025 09:07 AM -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన ఘనంగా చేశారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
పెందుర్తి: ఓ గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది జూలైలో ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తుండగా పెందుర్తి పోలీసులు మాటు వేసి సరిపల్లి వద్ద పట్టుకున్నారు.
Fri, Nov 28 2025 09:07 AM -
సిరులతల్లీ.. ప్రణామం..
కశింకోటలోని
కనకమహాలక్ష్మి అమ్మవారు
Fri, Nov 28 2025 09:07 AM -
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆరిలోవ (విశాఖ): క్రీడా స్ఫూర్తి ముందు ఏ అడ్డంకి నిలవదని నిరూపిస్తూ.. దివ్యాంగ బాలబాలికలు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు.
Fri, Nov 28 2025 09:07 AM -
పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి
కశింకోట: పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయ స్థానం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధి గ్రేడ్–1 అదనపు ప్రభుత్వ న్యాయవాది కన్నూరు అప్పలనాయుడు తెలిపారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ): ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంత్రగచ్చి–యల్లహంక(02863) వీక్లీ స్పెషల్ ప్రతి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి..
Fri, Nov 28 2025 09:07 AM -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన అబ్దుల్ (22) ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. స్థానిక కిరాణ వ్యాపారి దావూద్ కుమారుడైన అబ్దుల్ ఆదివారం మోటారుబైక్పై రాజవొమ్మంగి శివారులో వెళ్తూ, వాహ నం అదుపుతప్పి ఓ గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టాడు.
Fri, Nov 28 2025 09:07 AM -
షోకాజ్కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
అనంతపురం సిటీ: షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కణేకల్లు మండలం ఎర్రగుంట్ల ఉన్నత పాఠశాలకు చెందిన గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు డీఈఓ ప్రసాద్బాబు ‘క్లాస్’ పీకారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
Fri, Nov 28 2025 09:07 AM -
అసలే తండా.. అభివృద్ధి తంటా
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధుల లేమితో ఈ పరిస్థితి దాపురించిందని అనుకుంటే పొరపాటే.
Fri, Nov 28 2025 09:07 AM -
కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి
కళ్యాణదుర్గం: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్లారికి వెళుతున్న కర్ణాటక న్యాయవాది, బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై.కొట్రేష్పై స్థానిక టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. వివరాలు...
Fri, Nov 28 2025 09:07 AM
-
ఈపీఎఫ్పై అవగాహన
ఉట్నూర్రూరల్: ఈపీఎఫ్పై ప్రతి ఒక్కరూ అ వగాహన కలిగి ఉండాలని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయ నోడల్ అధికారులు శ్రీధర్, అ మిత్ సూచించారు. మండలం కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో ఆవరణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమై వారి స మస్యలు తెలుసుకున్నారు.
Fri, Nov 28 2025 09:09 AM -
సీనియర్లను మినహాయించాలి
ఆదిలాబాద్టౌన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పోరాట కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లె టర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు.
Fri, Nov 28 2025 09:09 AM -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్నగర్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పని చేయాల ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
పెట్టుబడి.. లాభం..
రూ.25 వేలు
Fri, Nov 28 2025 09:09 AM -
సీనియర్ అసిస్టెంట్కు రెండు రోజుల జీతం కోత
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ పీహెచ్సీలో విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సింహాచలంకు రెండు రోజుల జీతం కోత విధించినట్టు డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. గురువారం పీహెచ్సీని తనిఖీ చేసిన ఆయన విధులకు ఆలస్యంగా వచ్చిన అటెండర్ను మందలించారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బంతి రైతు ఉసూరు
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు మన్యంలో సాగు చేస్తున్న బంతిపూల ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి.మొన్నటి వరకు బుట్ట బంతిపూలు రూ.100 నుంచి రూ.150 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు గత మూడు రోజుల నుంచి ధర తగ్గించేశారు.
Fri, Nov 28 2025 09:09 AM -
బోధనేతర పనులకు బాధ్యులను చేయడం సరికాదు
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మహేశ్వరరావు
● పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల ఎదుట నిరసన
Fri, Nov 28 2025 09:09 AM -
వణుకుతున్న మన్యం
● పెరుగుతున్న తీవ్రత
● వీస్తున్న శీతల గాలులు
● అరకువ్యాలీలో 8.5 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
Fri, Nov 28 2025 09:09 AM -
వరదనీటి అంచనాకు అధునాతన పరికరం
గోదావరి వంతెనపై ఏర్పాటుFri, Nov 28 2025 09:09 AM -
రెడ్ క్రాస్ సొసైటీకి అంబులెన్సు
పాడేరు: సేవలు విస్తృత పర్చడంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీనూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది.
Fri, Nov 28 2025 09:07 AM -
మెనూ ప్రకారం ఆహారం అందించాలి
రంపచోడవరం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్రాజ్ ఆదేశించారు. ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
కిల్లోగుడ ఆంగ్ల మీడియం పాఠశాల తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ పీహెచ్సీ పరిధి కిల్లోగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఆంగ్ల మీడియం పాఠశాలను గురువారం డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినుల అటెండెన్స్ పరిశీలించారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
మెరుగైన విద్యుత్సరఫరాకు చర్యలు
● డీఈఈ వేణుగోపాల్
Fri, Nov 28 2025 09:07 AM -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
గొలుగొండ: మండలంలోని కొంకసింగి గ్రామంలో అరటా లక్ష్మీపార్వతి(26) గురువారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంబిల్లి మండలం మామిడివాడ దరి కొత్తూరుకు చెందిన ఆమెతో కొంకసింగి గ్రామానికి చెందిన అరటా ప్రసాద్కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది.
Fri, Nov 28 2025 09:07 AM -
కాయకల్ప అవార్డు బృందం సందర్శన
కోటవురట్ల : కాయకల్ప అవార్డు గ్రహీత బృందం స్థానిక సీహెచ్సీని గురువారం సందర్శించింది. బృందం సభ్యులు డాక్టర్ భాస్కరరావు, డాక్టరు కల్యాణ్రావు ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Fri, Nov 28 2025 09:07 AM -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన ఘనంగా చేశారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
పెందుర్తి: ఓ గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది జూలైలో ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తుండగా పెందుర్తి పోలీసులు మాటు వేసి సరిపల్లి వద్ద పట్టుకున్నారు.
Fri, Nov 28 2025 09:07 AM -
సిరులతల్లీ.. ప్రణామం..
కశింకోటలోని
కనకమహాలక్ష్మి అమ్మవారు
Fri, Nov 28 2025 09:07 AM -
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆరిలోవ (విశాఖ): క్రీడా స్ఫూర్తి ముందు ఏ అడ్డంకి నిలవదని నిరూపిస్తూ.. దివ్యాంగ బాలబాలికలు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు.
Fri, Nov 28 2025 09:07 AM -
పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి
కశింకోట: పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయ స్థానం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధి గ్రేడ్–1 అదనపు ప్రభుత్వ న్యాయవాది కన్నూరు అప్పలనాయుడు తెలిపారు.
Fri, Nov 28 2025 09:07 AM -
" />
మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ): ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంత్రగచ్చి–యల్లహంక(02863) వీక్లీ స్పెషల్ ప్రతి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి..
Fri, Nov 28 2025 09:07 AM -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన అబ్దుల్ (22) ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. స్థానిక కిరాణ వ్యాపారి దావూద్ కుమారుడైన అబ్దుల్ ఆదివారం మోటారుబైక్పై రాజవొమ్మంగి శివారులో వెళ్తూ, వాహ నం అదుపుతప్పి ఓ గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టాడు.
Fri, Nov 28 2025 09:07 AM -
షోకాజ్కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
అనంతపురం సిటీ: షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కణేకల్లు మండలం ఎర్రగుంట్ల ఉన్నత పాఠశాలకు చెందిన గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు డీఈఓ ప్రసాద్బాబు ‘క్లాస్’ పీకారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
Fri, Nov 28 2025 09:07 AM -
అసలే తండా.. అభివృద్ధి తంటా
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధుల లేమితో ఈ పరిస్థితి దాపురించిందని అనుకుంటే పొరపాటే.
Fri, Nov 28 2025 09:07 AM -
కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి
కళ్యాణదుర్గం: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్లారికి వెళుతున్న కర్ణాటక న్యాయవాది, బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై.కొట్రేష్పై స్థానిక టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. వివరాలు...
Fri, Nov 28 2025 09:07 AM
