-
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచా
-
ప్రత్యేక నిధుల్లేవ్..!
నాగర్కర్నూల్● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు
కేటాయింపు
● మక్తల్– పేట–కొడంగల్
ఎత్తిపోతలకు పెద్దపీట
Sat, Mar 21 2026 06:18 AM -
" />
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
Sat, Mar 21 2026 06:18 AM -
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం
కందనూలు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అమరేందర్కు వినతిపత్రం ఇచ్చారు.
Sat, Mar 21 2026 06:18 AM -
" />
‘పది’ పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు.
Sat, Mar 21 2026 06:18 AM -
రంజాన్కు ముస్తాబు
కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా రంజాన్ పర్వదినానికి ముస్తాబైంది. శనివారం ఈద్గా వద్దకు ముస్లింలు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sat, Mar 21 2026 06:18 AM -
" />
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
వెల్దండ: ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని చొక్కన్నపల్లి, బొల్లంపల్లి, గుండాల, కొట్ర తదితర గ్రామాల్లో వివిధ పనులను పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:18 AM -
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ.
Sat, Mar 21 2026 06:17 AM -
" />
ప్రజారంజక బడ్జెట్..
ఇది ప్రజారంజక బడ్జెట్. ముఖ్యంగా చేయూత పథకం కింద కొత్తగా 2లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అభినందనీయం. అలాగే విద్యారంగానికి పెద్దపీట వేయడం మా ప్రజాపాలనకు అద్దం పడుతుంది.
Sat, Mar 21 2026 06:14 AM -
" />
‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దేవరకద్ర: మున్సిపాలీటీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం మున్సిపాలీటీలోని 7వార్డులో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: నగరంలో శనివారం రంజాన్ సందర్భంగా శుక్రవారం అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Sat, Mar 21 2026 06:14 AM -
క్రీడాకారులకు ‘వర్కటం’ ప్రోత్సాహ ం
మక్తల్: క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తన వంతు సహకారం అందిస్తానని వీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్రెడ్డి అన్నారు.
Sat, Mar 21 2026 06:14 AM -
వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కోటి 80 లక్షల రిటైర్డ్ ఉద్యోగులకు గొడ్డలి పెట్టని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు
Sat, Mar 21 2026 06:13 AM -
" />
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాన్గల్: చింతచెట్టుపై నుంచి కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు..
Sat, Mar 21 2026 06:13 AM -
పీయూకు రూ.45 కోట్లు
● గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు
● కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్
● అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు
Sat, Mar 21 2026 06:13 AM -
మాహే రంజాన్.. ఈద్ ముబారక్
● నేడు ‘ఈద్ ఉల్ ఫితర్’
● ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
● ముగిసిన రంజాన్ ఉపవాసాలు
జోరుగా
సామగ్రి కొనుగోళ్లు...
Sat, Mar 21 2026 06:13 AM -
పన్ను రాబడులే‘పునాదిగా’
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Sat, Mar 21 2026 06:12 AM -
అప్పులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్లో రూ.80 వేల కోట్లు దాటాయి.
Sat, Mar 21 2026 06:05 AM -
" />
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది.
Sat, Mar 21 2026 06:05 AM -
ప్రత్యేక నిధుల్లేవ్..!
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు
● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట
● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే..
Sat, Mar 21 2026 06:05 AM -
" />
సజావుగా ‘పది’ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరో జోన్గా మార్చాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
Sat, Mar 21 2026 06:05 AM -
" />
ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశం
రాష్ట్ర బడ్జెట్లో సామాన్యుల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది.
Sat, Mar 21 2026 06:05 AM -
ఫైల్..ఆన్లైన్!
జనగామ: జిల్లా పరిపాలనలో నూతన సాంకేతికతకు నాంది పలుకుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ–ఆఫీస్ సేవలు ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటల్ వ్యవస్థ, ఫైళ్ల ప్రాసెసింగ్ను పూర్తిగా మార్చివేయనున్నారు.
Sat, Mar 21 2026 06:03 AM
-
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచా
Sat, Mar 21 2026 06:18 AM -
ప్రత్యేక నిధుల్లేవ్..!
నాగర్కర్నూల్● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు
కేటాయింపు
● మక్తల్– పేట–కొడంగల్
ఎత్తిపోతలకు పెద్దపీట
Sat, Mar 21 2026 06:18 AM -
" />
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
Sat, Mar 21 2026 06:18 AM -
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం
కందనూలు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అమరేందర్కు వినతిపత్రం ఇచ్చారు.
Sat, Mar 21 2026 06:18 AM -
" />
‘పది’ పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు.
Sat, Mar 21 2026 06:18 AM -
రంజాన్కు ముస్తాబు
కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా రంజాన్ పర్వదినానికి ముస్తాబైంది. శనివారం ఈద్గా వద్దకు ముస్లింలు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sat, Mar 21 2026 06:18 AM -
" />
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
వెల్దండ: ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని చొక్కన్నపల్లి, బొల్లంపల్లి, గుండాల, కొట్ర తదితర గ్రామాల్లో వివిధ పనులను పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:18 AM -
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ.
Sat, Mar 21 2026 06:17 AM -
" />
ప్రజారంజక బడ్జెట్..
ఇది ప్రజారంజక బడ్జెట్. ముఖ్యంగా చేయూత పథకం కింద కొత్తగా 2లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అభినందనీయం. అలాగే విద్యారంగానికి పెద్దపీట వేయడం మా ప్రజాపాలనకు అద్దం పడుతుంది.
Sat, Mar 21 2026 06:14 AM -
" />
‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దేవరకద్ర: మున్సిపాలీటీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం మున్సిపాలీటీలోని 7వార్డులో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: నగరంలో శనివారం రంజాన్ సందర్భంగా శుక్రవారం అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు.
Sat, Mar 21 2026 06:14 AM -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Sat, Mar 21 2026 06:14 AM -
క్రీడాకారులకు ‘వర్కటం’ ప్రోత్సాహ ం
మక్తల్: క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తన వంతు సహకారం అందిస్తానని వీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్రెడ్డి అన్నారు.
Sat, Mar 21 2026 06:14 AM -
వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కోటి 80 లక్షల రిటైర్డ్ ఉద్యోగులకు గొడ్డలి పెట్టని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు
Sat, Mar 21 2026 06:13 AM -
" />
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాన్గల్: చింతచెట్టుపై నుంచి కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు..
Sat, Mar 21 2026 06:13 AM -
పీయూకు రూ.45 కోట్లు
● గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు
● కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్
● అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు
Sat, Mar 21 2026 06:13 AM -
మాహే రంజాన్.. ఈద్ ముబారక్
● నేడు ‘ఈద్ ఉల్ ఫితర్’
● ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
● ముగిసిన రంజాన్ ఉపవాసాలు
జోరుగా
సామగ్రి కొనుగోళ్లు...
Sat, Mar 21 2026 06:13 AM -
పన్ను రాబడులే‘పునాదిగా’
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Sat, Mar 21 2026 06:12 AM -
అప్పులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్లో రూ.80 వేల కోట్లు దాటాయి.
Sat, Mar 21 2026 06:05 AM -
" />
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది.
Sat, Mar 21 2026 06:05 AM -
ప్రత్యేక నిధుల్లేవ్..!
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు
● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట
● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే..
Sat, Mar 21 2026 06:05 AM -
" />
సజావుగా ‘పది’ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరో జోన్గా మార్చాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
Sat, Mar 21 2026 06:05 AM -
" />
ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశం
రాష్ట్ర బడ్జెట్లో సామాన్యుల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది.
Sat, Mar 21 2026 06:05 AM -
ఫైల్..ఆన్లైన్!
జనగామ: జిల్లా పరిపాలనలో నూతన సాంకేతికతకు నాంది పలుకుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ–ఆఫీస్ సేవలు ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటల్ వ్యవస్థ, ఫైళ్ల ప్రాసెసింగ్ను పూర్తిగా మార్చివేయనున్నారు.
Sat, Mar 21 2026 06:03 AM
